Sunday, 24 June 2012

RAVE PARTY



«ÕŸ¿u¢, «ÕÅŒÕh, «Õ’¹Õ«©Åî ¤ÄKd©Õ.. ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ.. «uGµÍê½¢.. J²Äª½Õd©ä •©Çq ꢓŸÄ©Õ... ¨„ç¢{x ²ÄnªáÂË «ÖŸ¿Â¹“Ÿ¿„Ãu© „Ãu¤Äª½¢ å£jÇŸ¿ªÃ¦ÇŸþ©ð N¹%-ÅŒ ®¾¢®¾ˆ%A å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ Ð -ÊÖu®ý-{Õ-œä
å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ GµÊo ®¾¢®¾ˆ%-Ōթ ®¾„äÕt-@Á-Ê¢.. Ưä¹ ª½Âé ®¾¢®¾ˆ%-ÅŒÕ-©Õ ƒÂ¹ˆœ¿ «ÕÊÂ¹× Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh¢šÇªá.. ‡«J ®¾¢®¾ˆ%AE „ê½Õ ‡¢Åî ’íX¾p’à “X¾Ÿ¿-Jz-®¾Õh¢šÇ-ª½Õ. „ÚËE Æ¢Ÿ¿ª½Ö ‚²Äy-C²Äh-ª½Õ... ƩǢšË ÆŸ¿Õs´ÅŒ Ê’¹ª½¢©ð ƒX¾Ûpœî -N¹%-ÅŒ ®¾¢®¾ˆ%A X¾Ûª½Õ-œ¿Õ-¤ò-®¾Õ-¹עC.. §Œá«Åä ©Â¹~u¢’à «ÕŸ¿u¢, «ÕÅŒÕh, «Õ’¹Õ«-©-Åî-œ¿Õ’à ¨„ç¢{x æXª½ÕÅî «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© «ÖX¶Ï§ŒÖ X¾JÍŒ§ŒÕ¢ Íä®ÏÊ ¨ ꪄþ ¤ÄKd© ®¾¢®¾ˆ%A Ê’¹ªÃEo B“«¢’à ¹©Õ†ÏÅŒ¢ Íä²òh¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ P„ê½Õ©ðE XÏUx-X¾Ü-ªý©ð …Êo ŠÂ¹ J²Äª½Õd©ð •JTÊ êª„þ ¤ÄKd ŸÄE N¹%-ÅŒ-ª½Ö-¤Ä-Eo ¦§ŒÕ-{-åX-šËd¢C. ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ, «uGµÍê½¢ ‚Ê„Ã@ÁÙx ÆÂ¹ˆœË N†¾ ®¾¢®¾ˆ%AE ¹@Áx-¹×¹-šÇdªá. ¤òM®¾Õ©Õ ꪄþ ¤ÄKdE ¦µ¼’¹o¢ Íä®Ï «ÕÅŒÕh©ð èð’¹Õ-ÅŒÕ-Êo §Œá«ÅŒÊÕ, ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ Í䮾ÕhÊo Æ«Ötªá©ÊÕ ÆŸ¿Õ-X¾Û-©ðÂË B®¾Õ-Âî-«-œ¿¢, ’¹Õ{Õd-ª½{Õd Í䧌՜¿¢Åî ®¾J¤ò-ªá¢C-’ÃF...©ä-Ÿ¿¢˜ä ¨ ®¾¢®¾ˆ%A «ÕJ¢ÅŒ’à éª*a-¤ò-§äÕŸä... -å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ꪄþ ¤ÄKd©Õ ƒšÌ«-L-ÂÃ-©¢©ð ’¹Õ{Õd’à •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ão ÂíCl ¯ç©© ÊÕ¢* ¨„ç¢{x ²ÄnªáÂË ‡C’êá. Ÿ¿ÂË~ºÇC ªÃ³ÄZ©ðx ’î„à ŌªÃyÅŒ å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-ÊÕ ê¢“Ÿ¿¢’à Í䮾Õ-¹×-¯ä¢Ÿ¿Õ-Â¹× Âí¢Ÿ¿ª½Õ “œ¿’û «ÖX¶Ï§ŒÖ Mœ¿ª½Õx “X¾§ŒÕ-ÅÃo-©Õ Í䮾Õh¢œ¿’Ã.. ÂíCl ¯ç©© “ÂËÅŒ¢ ÊÕ¢* ꪄþ ¤ÄKd© æXª½ÕÅî ¨„碚ü „äկ䕪½Õx “X¾„ä-P¢ÍÃ-ª½Õ. Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢Åéðx ®¾¢UÅŒ „êáŸÄu© èðª½Õ©ð ªÃ“ÅŒ¢Åà OšËE Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ƒšÌ«© ¤òM®¾Õ©Õ X¾{Õd-¹×-ÊoC 骢œ¿Õ Íî˜ãkx¯Ã... Æ¢ÅŒÂ¹× «á¢Ÿ¿Õ ¯Ã©Õé’jŸ¿Õ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx ²òŸÄ©Õ Eª½y-£ÏÇ¢Í䢟¿Õ-Â¹× „ç@Áx’à *«J ENÕ†¾¢©ð EªÃy-£¾Ç-¹×-©Õ ÅŒXÏp¢ÍŒÕ-Âî-«-œ¿¢Åî X¾{Õd-Âî©ä-¹-¤ò-§ŒÖ-ª½Õ. ÂíClªîV© “ÂËÅŒ¢ ‰XÔ‡©üÐ5 ®¾¢Ÿ¿-ª½s´¢’à Âí¢Ÿ¿ª½Õ “ÂËéÂ{ª½Õx ꪄþ ¤ÄKd©ð ¤Ä©ï_-Ê-œ¿¢, ÆÊ¢ÅŒª½¢ «á¢¦ªá V£¾Ý©ð 44 «Õ¢CE ¤òM®¾Õ©Õ Æéª®ýd Í䧌՜¿¢Åî å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ¤òM®¾Õ©Õ Æ“X¾-«Õ-ÅŒh-«Õ-§ŒÖu-ª½Õ. Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢ÅÃ-©ðx-ÊÖ ¤ÄKd©Õ ÂíʲÄ-’¹Õ-ÅŒÕ-¯Ão-§ŒÕÊo ®¾«Ö-ÍÃ-ª½¢Åî ÆÊÕ«ÖÊ¢ …ÊoÍî{x ÅŒE&©Õ Eª½y-£ÏÇ¢Íê½Õ. „ê½¢ÅÃ-©ðx ¨ ÅŒE&©ÊÕ ÂíʲÄ-T-®¾Õh-¯Ão-ª½Õ. ®¾¢U-ÅŒ¢... Ê%ÅŒu £¾Çô-ª½Õ
-§Œá-«B §Œá«Â¹×©Õ ¹©®Ï £¾Çô-éª-Åäh ®¾¢UÅŒ¢©ð „çÕi«ÕJ* Ê%ÅŒu¢ Í䧌՜¿„äÕ êª„þ ¤ÄKd. ƒ¢’¹x¢œþ ÊÕ¢* ®¾J£¾Ç-Ÿ¿Õl-©-ÊÕ ŸÄšË ÆC ƒÂ¹ˆœËÂË «Íäa®Ï¢C. ’î„Ã, «á¢¦ªá, œµËMx©ðx ÅŒª½ÍŒÖ •Jê’ êª„þ ¤ÄKd©Õ ’î„à OÕŸ¿Õ’à å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-Â¹× ÍäªÃªá. ¯çj°-J-§ŒÕ-ÊÕx, Âí¢Ÿ¿ª½Õ ¨„碚ü „äկ䕪½Õx OšËE Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢Åéðx «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ NE§çÖT¢Íä ¹®¾d-«Õ-ª½xÂ¹× X¾JÍŒ§ŒÕ¢ Íä¬Çª½Õ. ¦¢èÇ-ªÃ-£ÏÇ-©üq, WHx£ÏÇ-©üq, «ÖŸÄ-X¾Ü-ªý-©-©ðE “X¾«áÈÕ© ƒ@ÁÙx, J²Äªýd©©ð “X¾A „êâŌ¢©ð-ÊÖ Eª½y-£ÏÇ¢Íä-„ê½Õ. ꪄþ ¤ÄKd Eª½y£¾Çº Æ¢˜ä ‚³Ä«Ö†Ô’à …¢œ¿Ÿ¿Õ. ‡¢Åî ¹®¾ª½ÅŒÕh Íä§ŒÖL. ®¾JÂíÅŒh ®¾¢UÅŒ X¾J¹ªÃ©Õ …¢ÍÃL. «Õªî ©ð¹¢©ðÂË B®¾ÕéÂ@ìx «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ ÅŒX¾pE®¾J. N¬Ç©„çÕiÊ £¾É©ÕÊÕ „äC¹’à Í䮾Õ-¹×-¯Ão¹ å®jÂîœç-LÂú, ˜ãÂîo-®¾¢U-ÅŒ¢, ©ä•-ªý©ãj-{Õx, “X¾Åäu¹ “X¾¦µÇ«¢ ÍŒÖXÏ¢Íä ®¾¢UÅŒ, NŸ¿ÕuDl¤Ä© ÂâA …¢{Õ¢C. ‡¢œÎ‡¢\, ‡©ü‡®ýœÎ «¢šË «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©-ÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{թ𠅢͌Õ-ÅÃ-ª½Õ. X¶¾Õ-¯Ã-£¾É-ª½¢ ‡Â¹×ˆ«’à B®¾Õ-Âî-¹עœÄ XÏèÇb, “Ÿ¿„Ã-£¾É-ª½¢, ͌鈪½ ‡Â¹×ˆ«’à …Êo ¤ÄF§ŒÖ©ÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{թ𠅢͌Õ-ÅÃ-ª½Õ. ªÃ“A 10 ’¹¢{© ÊÕ¢* Åç©x„ê½Õ èÇ«áÊ 3, 4 ’¹¢{© «ª½Â¹Ø ¤ÄKd ÂíʲÄ-’¹Õ-ŌբC. ’î„Ã, «á¢¦ªá ©Ç¢šË “¤Ä¢Åéðx ÂíEo “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx 24 ’¹¢{©Ö ÂíʲÄ-’¹Õ-ŌբšÇªá. ꪄþ-¤Ä-Kd©ð ¤Ä©ï_-¯ä¢Ÿ¿Õ-Â¹× ª½Ö.„çªáu ÊÕ¢* ª½Ö.2 „ä©Õ “X¾„ä¬Á ª½Õ®¾Õ«á’à ÍçLx¢ÍÃL. «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©-Â¹× “X¾Åäu-¹¢’à œ¿¦Õs ƒ„ÃyL. ꪄþ ¤ÄKd©ðx ¤Ä©ï_¯ä §Œá«-ÅŒÕ-©-Â¹× Âí¢Ÿ¿ª½Õ EªÃy-£¾Ç-¹×-©Õ …*ÅŒ “X¾„ä¬Á¢ ¹Lp-²Äh-ª½Õ.
-«Ö-Ÿ¿-¹-“Ÿ¿-„Ãu© „ÃK’Ã..: ꪄþ ¤ÄKd©Õ Ê’¹ª½¢©ð «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© „ÃK’à NœËNœË’à •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ÂíéÂj¯þ NE§çÖT¢Íä „Ãª½¢Åà ŠÂ¹ ¦%¢Ÿ¿¢’Ã, ‡©ü‡®ýœÎ «Õªî ¦%¢Ÿ¿¢, ‡¢œÎ‡¢\ ƒ¢Âî ¦%¢Ÿ¿¢ ƒ©Ç „êâÅÃ-©ðx „䜿Õ¹©Õ Eª½y-£ÏǢ͌Õ-¹ע{Õ-¯Ãoª½Õ. \œÄCÊoª½’à OšË èðª½Õ ¦Ç’à åXJT¢C. ®ÏFª½¢’Ã-EÂË Íç¢CÊ §Œá«Â¹×©Õ, «á¢¦ªá ÊÕ¢* «*aÊ ¦µÇ«Õ©Õ ꪄþ ¤ÄKd©ðx EÅŒu¢ èðª½Õ’à Ê%ÅŒu¢ Í䮾Õh-¯Ão-ª½Õ. ŠÂ¹ „Ãu¤Ä-ª½-„ä-ÅŒh ®¾¢ÅÃÊ¢ ÅŒÊ ®¾Eo-£ÏÇ-ÅŒÕ-©-Â¹× “X¾Åäu-¹¢’Ã ÅŒÊ ƒ©Õx, ¤¶Ä¢£¾Ç÷-®ý-©©ð “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ ÂíCl¯ç©© ¤Ä{Õ „䜿Õ¹©Õ \ªÃp{Õ Íä¬Çª½Õ. ÂíéÂj¯þ NE§çÖ-T¢Íä-„Ã-ª½Õ ꪄþ¤ÄKd Â¢ Âí©¢G§ŒÖ, …’âœÄ ÊÕ¢* ª½£¾Ç-®¾u¢’à B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. ƒÂ¹ ’î„à ÊÕ¢* “ÂË®¾d-©üq, ¹Øu¦üq ª½ÖX¾¢©ð ‡¢œÎ‡¢\ÊÕ ¯çj°-J-§ŒÕ-ÊÕx B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. „Ãu¤Ä-ª½-„ä-ÅŒh ®¾¢ÅÃÊ¢ Eª½y-£ÏÇ-®¾Õh-Êo ¤ÄKd©åXj ®¾«ÖÍê½¢ ªÃ«œ¿¢, ¤òM®¾Õ© EX¶¾Ö ÆCµÂ¹¢ Â뜿¢Åî ’î„Ã, «Õ¢’¹-@ÁÚ-ª½Õ, ŠœË³Ä©Â¹× „ÚËE «ÖªÃaª½Õ.
¹{dœË Í䮾Õh¯Ão ‚¢Ÿî-@Á-Ê-¹-ª½-„äÕ: œÎ®ÔXÔ ®ÔdåX¶¯þ ª½O¢“Ÿ¿
-Ê-’¹ª½¢©ð «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© NE§çÖ’¹¢, ꪄþ ¤ÄKd©åXj ’¹šËd EX¶¾Ö …¢Íâ. ÂíéÂj¯þ, å£ÇªÃªá¯þ, ͵Œª½®ý C’¹Õ«ÕAåXj Ÿ¿%†ÏdE ꢓD-¹-J¢ÍŒ-œ¿¢Åî ÂíCl ¯ç©©Õ’à OšË NE§çÖ’¹¢ ÅŒT_-¤ò-ªá¢C. ƒšÌ«© ꪄþ ¤ÄKd©Õ è𪽢Ÿ¿Õ-¹×-¯Ãoªá. ¦¢èÇ-ªÃ-£ÏÇ-©üq, WHx£ÏÇ-©üq©ð ÆÊÕ«ÖÊ«áÊo “X¾AÍîšÇ ²òŸÄ©Õ Eª½y-£ÏÇ¢Íâ, ÅŒE&©Õ Íä¬Ç¢. «Ö ÍŒª½u©Åî ÂíCl’à ŌT_¢C. «ÕŸµ¿u-ÅŒ-ª½-’¹A §Œá«B, §Œá«Â¹×©Õ ꪄþ ¤ÄKd©ðx ¤Ä©ï_-Ê-œ¿-„äÕ ‚¢Ÿî@ÁÊ Â¹LT²òh¢C. åXj’à ÂíÅŒhª½Â¹¢ «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ ‡¢œÎ‡¢\, ‡©ü‡-®ý-œÎ-©Õ Ê’¹ªÃEÂË C’¹Õ«ÕA Æ«ÛÅŒÕ-¯Ãoªá. ‡¢œÎ‡¢\ÊÕ X¾KÂË~¢* ÍŒÖæ®h-ÅŒ-X¾p X¾{Õd-Âî©ä¢. D¢Åî¤Ä{Õ EªÃy-£¾Ç-¹×-©Õ ÂíÅŒhÂíÅŒh X¾Ÿ¿l´-ÅŒÕ-©ðx ‡¢œÎ‡¢\, ‡©ü‡-®ý-œÎ-©-ÊÕ B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. OšË «ÕÅŒÕh©ð X¾œËÅä œ¿¦Õs Â¢ ¯äªÃ©Õ Íäæ® ²ÄnªáÂË Í䪽Õ-¹עšÇª½Õ. Ê’¹ª½¢©ð NE§çÖ’¹¢, ®¾ª½X¶¾ªÃ ꢓŸÄ©åXj «áÊÕt¢Ÿ¿Õ «ÕJEo ŸÄœ¿Õ©Õ Íä²Äh¢. ²ÄŸµ¿u-„çÕi-ʢŌ ÅŒyª½©ð “œ¿’ûq NE§çÖ’ÃEo ¹{dœË Íä²Äh¢.

Tuesday, 19 June 2012

పక్కా ప్రణాళికతోనే దళితులపెై దాడి


June 16, 2012
15-vsp-3 
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌ : వంగర మండలం, లక్ష్మీపేట గ్రామలో దళితులపెై ప్రణాళికా బద్దంగానే దాడి జరిగిందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ అన్నారు. శుక్రవారం స్థానిక రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు భారీ పరిశ్రమ శాఖామంత్రి గీతారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బాలరాజు, ఎంపి జెడి శీలంతో వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి రిమ్స్‌ డెైరెక్టర్‌ చాంబర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులెైన వారు ఎవరెైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. సమాజంలో ఇంకా కులవివక్ష, వెైషమ్యాలు కలిగి ఉండడం అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. వివాదాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారని, వాస్తవానికి ఈ వివాదం గతం నుండి ఉందన్నారు.

సీబీ సిఐడీ విచారణ జరిపి దోషుల వివరాలు బహిరంగ పరిచేందుకు ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ కమిటీతో ఈ ఘటనపెై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం నిరూపితమైతే చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరగా నేరవేర్చి బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దళిత మంత్రులు అందిస్తున్నట్లు మంత్రి గీతారెడ్డి క్షతగాత్రులకు తెలిపారు. ఆదే విధంగా గాయపడినవారికి రూ 25వేలు, స్పల్పంగా గాయపడినవారికి రూ.10 వేలు అందించనున్నట్లు చెప్పారు.

నలుగురు దళితుల నరికివేత


June 13, 2012
12-vsp2శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌: శ్రీకాకుళం జిల్లాలో దళితులపెై దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ దాడిలో నలుగురు దళితులు హతమయ్యారు. అగ్రవర్ణాలు ఏకమై చేసిన ఈ దాడిలో మరో 21 మంది గాయపడ్డారు. భూ వివాదంలో జరిగిన ఈ దాడిపెై కుల సంఘనాయకులు రంగంలోకి దిగారు.మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పంట భూమిని అందివ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, క్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపెై అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగారు. మడ్డువలస రిజర్వాయర్‌ పథకంలో ముంపునకు గురెైన క్ష్మీపురం గ్రామానికి చెందిన భూములను ప్రభుత్వం సేకరించింది. ఇందుకు నష్టపరిహారం కూడా ఇచ్చింది.

ఇది జరిగి దాదాపు 10 ఏళ్లు అయింది. గ్రామం కూడా మునిగిపోవడంతో వారికి కావలసిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు స్థలాన్ని కూడా సమకూర్చారు. అయితే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంచకపోవడంతో సేకరించిన భూమిలో 60 ఎకరాలు ముంపునకు గురవలేదు. ఇది గమనించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది దళితులు సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఇది తగదని ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల రెైతులు ఆటంకపర్చారు. ఈ వివాదం గత నాలుగేళ్లగా జరుగుతోంది. ఈ లోగా ఒకరిపెై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, రాజీ పడడం జరుగుతోంది. అయితే ఇది మరింత ముదరడంతో గమనించిన పోలీసు అధికారులు గ్రామంలో ఎటువంటి తగాదా రాకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా పోలీసులు ఆ గ్రామానికి సోమవారం , మంగళవారం పూర్తి స్థాయిలో వెళ్లలేకపోయారు. ఇది గమనించిన రెైతులు మూకమ్మడిగా దళితులపెై మారణాయుధాలతో దాడి చేశారు.

ఉన్నఫలంగా దాడి చేయడంతో ఎన్‌. వెంకటి (60), బి సుందరరావు (40), సిహెచ్‌ అప్పడు (35), ఎన్‌ సంగమేసం (40)లు మరణించారు. అదే విధంగా మరో 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అగ్రవర్ణాలకు చెందిన 9 మంది రెైతులు కూడా గాయాల పాలయ్యారు. క్షత గాత్రులను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు అక్కడ చికిత్స పొందుతున్నారు. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అగ్రవర్ణాల దాడిలో మృతి చెందిన నలుగురు కుటుంబాలకు ఒక్కోక్కరికీ రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, యువజన నాయకులు మజ్జి గణపతి డిమాండ్‌ చేశారు. ప్రతీ ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రతీ ఇంటికి రెండు ఎకరాల చొపున్న పంట భూములు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్య హేహ్యమైనదిగా వర్ణించారు. తక్షణమే నిందితులను పట్టుకుని కఠినంగా క్షించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.

జిల్లాకోక వృత్తి... అయినా విముక్తి లేదు

June 1, 2012
Chattaదేశ ప్రధానిగా ఎదిగి, బహుబాషా కోవిదునిగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావుకు చిన్నతనంలో విద్యాబోధచే సింది చాత్తాద శ్రీవెైష్ణవులే. నిజాం నవాబుల ఆస్థాన వెైద్యలూ వీరే. నర్శింహ శతకం, కృష్ణ శతకం రచించిందీ వీరీ వంశీ యులే. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి మాత్రం అందుకు భి న్నంగా ఉంది. రోజు గడవడమే దుర్భరమై జిల్లాకొక వృత్తి చ ేసి పొట్టపోసుకుంటున్నారు. సాతాని అంటే... ధరించనివారు అనే అర్థం ధ్వనిస్తుంది. 11 శాతాబ్దంలో ఇది ప్రాచుర్యం పొందింది. కాగా సాతాని కులస్తులు తర్వాతి కాలంలో చాత్తాద శ్రీ వెైష్ణవగా పేరు మా ర్చుకున్నారు. బ్రాహ్మణాధిక్యతను ధిక్కరించి, జంధ్యాన్ని- శి గను త్యగించి, వెైష్ణవ తత్వాన్ని చాటిచెప్పినవారే చాత్తాద శ్రీ వెైష్ణవులు. చాత్తాద అంటే త్యజించినవాడు అని అర్థం. రామా నుజాచార్యుల శిష్యుపరంపరే చాత్తాద శ్రీ వెైష్ణవులు.

ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక న్యాయంకోసం గళం విప్పిం ది వీరే. తిరుపతిలో పూల తోటలు పెంచి శ్రీ వేంకటేశ్వర స్వా మికి అర్పించారిని చరిత్ర చెపుతోంది. అంతేకాదు... వీరు దే వాలయ ప్రాంగణాలను ఊడ్చి శుభ్రం చేయటం, దేవాల యంలో వాడిపోయిన పూలను తీసివేయ టం... వంటి పను లు కూడా చేస్తుండేవారు. ఇక గ్రామాల్లో సాతాని అయ్య వా ర్లు, సాతాని పంతుళ్లుగా ఇప్పటికీ కొన్ని జిల్లాలలో వీరు పిల వబడుతున్నారు. అప్పట్లో గ్రామ చావిడిలో కూర్చొని పాఠా లు చెప్పేవారు. పాఠశాల నడిపే స్తోమత లేకపోవడంతో చెట్టు కింద పాఠశాలలను నడి పారు. ఈ క్రమంలో రెైతులు ఏడా దికి ఒకసారి ఇచ్చే ధా న్యంతో విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిం చారు. అంతేకాకుండా తమకు తెలిసినమూలికా వెైద్యం ద్వా రా ఆయా గ్రామీణ ప్ర జలకు వెైద్య సేవలందించారు. ఇప్పటి కీ కొన్ని వెైష్ణవ దేవాల యాల్లో అర్చకులుగా కూడా వ్యవహరి స్తున్నారు. అయితే థూప దీప నెైవేద్యాల పేరుతో 2, 500 రూపాయలు మాత్ర మే వీరికి అందుతున్నాయి.

అది కూడా గ్రామ పంచాయితీల దయాదాక్షిణ్యాలపెైన ఆధారపడా ల్సి వ స్తోంది. వీరికి కనీసం మూడు వేల రూపాయలు చెల్లిం చాల ని సుప్రీం కోర్టు ఆదేశించినా అమలు చేసినవారు లేరు! నెల కు వస్తున్న రూ.2, 500లపెై కుటుంబం మొత్తం ఆధార పడి జీవిస్తోంది. కనుకనే వీరి జీవితాలు దుర్భరంగా పూరిగు డిసె లకే పరిమితమ య్యాయి. ఇదిలా ఉంటే వారసత్వంగా భూ మి వస్తుందన్న మాటేకానీ, దానికి పట్టాలేకపోవడంతో ఆ యా గ్రామ పెత్తం దారులపెై ఆధారపడాల్సి వస్తోంది. మరికొ న్ని గ్రామాలలో తరతరాలుగా వస్తున్న భూములు అన్యాక్రాం తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి రాయలసీమ జిలా ్లల లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపెై వీరు ఐక్య పోరాటాలు చ ేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో అర్చన కోసం న్యాయపో రాటాలు చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. గతంలో వీరికి 7 4 మఠాలు ఉండేవి. అయితే ఇప్పుడు వారి పౌరొహిత్యం కింద ఉన్నవాటిని వేళ్ల మీదలెక్కించవచ్చు.

తూర్పుగోదావరి జిల్లాలో తాలూరు మఠాన్ని అగ్రవర్ణాలవారు లాక్కునే ప్రయ త్నాలు చేస్తే అక్కడ నిరంతర పోరాటం చేస్తు న్నారు. అక్కడ వీరే పూజారులు కావడంతో ఈ పరిస్థితి దాపు రించింది. ఇక కదిరి నర్శింహస్వామి దేవాలయంలో ఎంతో కాలంగా వీరు పూజలు చేస్తుండగా వీరిని వెైకానసులు తరి మికొట్టారు!. ఈ విధంగా వీరికి బలం ఉన్న చోట న్యాయపో రాటాలకు దిగుతూ... బలం లేని చోట వాటిని వదులుకుం టున్నారు. సంఖ్యాపరంగా వీరి జనాభా తక్కువ కావడంతో భవిష్యత్‌లో తమ చేతిలో ఎన్ని దేవాలయాలు ఉంటా యో కూడా చెప్పలేమంటున్నారు. ‘స్వామి’ అని పదాన్ని వీరు తమ పేరుకు చివర్న చేర్చుకో వడంతో అప్పట్లో వీరు ఎక్కడున్నా సులభంగా గుర్తించే వా రు. అయితే ఈ స్వామి కులం పేరు కాకపోవడంతో మిగతా కులాలవారు కూడా ఆ స్వామి పదాన్ని పేరుకు చివర్న తగి లించుకోవడంతో స్వామి అనే పదానికి వీరిలో కూడా ప్రాధ న్యత తగ్గిపోయింది. ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి చివ రకు వీరు జిల్లా కొక వృత్తిలో కొనసాగుతున్నారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలలో అర్చకులుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తున్నారు. కాగా ఇక్కడ వీరు జంథ్యం వేసుకోవ డం సర్వసాధారణం. ఉభయ గోదావరి జిల్లాలలోని వారు అర్చక త్వంతోపాటు శ్రాద్థ ఖర్మలు కూడా ని ర్వర్తిస్తారు. నిజా మాబాద్‌, వరంగల్‌ జిల్లాలలో అద్దకాలు అద్ది జీవిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అడవిలోని అడ్డాకులు సేకరిం చి వాటిని విస ్తళ్లు కుట్టి మార్కెట్‌ చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొన్ని జి ల్లాలలో హరిదాసులుగా కూడా బిక్షాటన చేస్తు న్నారు. ఈ వి దంగా ఏ జిల్లాలో ఏ వృత్తి ఎంచుకున్నా వీరిలో ఎక్కువమంది బతుకు పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఎంబీసీలుగాగుర్తించాలి;
Chattada-చాత్తాద శ్రీ వెైష్ణవులను తమిళనాడులో ఎంబీసీలుగా గుర్తించారనీ అదే విధంగా రాష్ర్ట ప్రభుత్వం కూడా తమను ఎంబీసీలుగు గుర్తించాలని ఎంబీసీ సంక్షేమ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు టి రామానుజం కొరుతున్నారు. తమ పూర్వీకులు దేవాలయాలలో చేస్తున్న అర్చక వృత్తిని ఆధిపత్య పోరాటంలో కోల్పోయిన వారు దయనీయ స్థితిలో రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలలోని వారిని అర్చకులుగా తిరిగి నియమిం చడానికి ప్రభుత్వం కృషి చేయాలంటారు. ఇక మూలికా వెైద్యంలో ఎనలేని ప్రామీణ్యం కనబరుస్తున్న తమ సామాజిక వర్గంవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఔషథ మొక్కల పెంపకానికి స్థలం కేటాయించా లంటారు.

అంతేకా కుండా ఆర్థిక స్తోమతలేని చాత్తాద శ్రీ వెైష్ణవులు గ్రామీణ ప్రాంతాలలో ట్యూషన్లు చెప్పి ఇప్పటికీ జీవనం సాగిస్తు న్నారనీ, అటువంటివారికి జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సాహాన్ని కల్పించాలని కోరు తున్నారు. తరతరాలుగా దేవా లయాలతోనే తమ జీవితాలు ముడి పడి ఉన్నాయి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులతో చాత్తాద శ్రీ వెైష్ణవులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు.

hjkl

కూడు పెట్టని కులవృత్తి


June 2, 2012
022 
ఐక్యత... కట్టబాట్లకు ప్రతీకలుగా నిలుస్తారు వీరభ ద్రీయులు. భక్తిపారవశ్యంతో వీరు తమ శరీరాన్ని తూట్లు పొడుచుకుంటారు... కణకణలాడే అగ్గిగుండాలను అవలీలగా దాటేస్తారు. వీరికి వీరుముష్టి, నెత్తికోతల, విభూతులవారు... వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయితే రాష్ర్ట వ్యాప్తంగా వీరు వీరభద్రీ యులగా పిలిపించుకోవాలనే తపనతో పాతపేర్లకు తిలోదకాలు పలికారు.వీరి కులం పేరులో కనిపించే ‘ముష్టి’ అనే పదం వీరి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. అప్పట్లో వీరి పిడికిలి దెబ్బతో కొబ్బ రికాయ నుజ్జు నుజ్జు అయ్యేది. అంతేకాదు... అప్పట్లో వీరు బలశాలులు కావడంతో ప్రెైవేట్‌ ఆర్మీగా ఏర్పాడి నాటి వెైశ్యుల ధన, ప్రాణాలను రక్షించారు. కనుకనే ఇప్పటితరం వెైశ్యుల ద గ్గర భిక్షాటన చేస్తుంటారు. వెైశ్యుల దగ్గర తప్ప మరెక్కడా చే యిచాపరు. అయితే ఈ ప్రక్రియను వీరు అడుక్కోవడంగా భా వించరు! వెైశ్యులు తమకు ఇచ్చేది బిక్ష కాదంటారు.

దాన్ని కేవ లం తాము అప్పట్లో వారి ధన ప్రాణాలు కాపాడినందుకు కృత జ్ఞతగా వెైశ్యులిచ్చే పారితోషకమని చెపుతారు. అప్పటి తరం తమ కండబలంతో వెైశ్యుల ఆస్తులు కాపాడారు కనుకనే ఇ ప్పుడు వారు ఉన్నత స్థితిలో ఉన్నారని చెపుతారు. ఈ నేపథ్యం లో పెై స్థాయిలో ఉన్న వెైశ్యులు వీరభద్రియులను ఆదుకో వాల్సిన కనీస బాధ్యత ఉందంటారు. అంతేకాదు... వెైశ్యులకు సంబంధిచిన శుభకార్యాలలో వీర పాల్గొని భద్రీయుని విగ్ర హానికి స్నానం చేయించడం, దండకాలు చదవడం ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. వీరి పూజా విధానం కూడా పద్యాల రూపం లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం కులం పేరుచూపి తమను హీనంగా చూడవద్దని కోరుతున్నారు. వీరభద్రియు లుగా సమాజంలో సముచిత స్థానం కల్పించమంటున్నారు.

వీరభద్రులు మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో వీరభద్రస్వామి ఉత్సవాలు చేస్తారు. ముఖానికి వీభూతి దట్టిం చి, రుద్రాక్ష మాలలు, వెండి లింగం కాయను మెడలో వేసు కుని, నడుము చుట్టూ గంటలు, శంఖం, చేతకత్తి చేతబట్టి, జేగంటతో జాతరలలో ఎవరెైన దర్శనమిస్తుంటారు. నారస ములు గుచ్చుకుని నాట్యం చేస్తారు. పాటలు పాడుతూ, చేతిలోని కత్తిని లయబద్దంగా తిప్పుతూ వీరంగం వేస్తారు. దండకాలు, వీరంగాలు, శరభలు... తదితర పద్య గేయ సాహిత్యం ఈ సాంప్రదాయంతో ముడిపడింది. ఈ సందర్భం గా నగారా, కంచు జాగట మోగిస్తారు. నాలుకకు శూలాలు గుచ్చుకోవడం, మెడకు దబ్బనం గుచ్చుకోవడం సర్వసాధార ణం. అంతేకాదు శరీరభాగాలపెై దబ్బనాలు గుచ్చుకుని తమ భక్తిని చాటుకుంటారు. భారీ ప్రబలు కట్టడంతో వీరికి వీరే సాటి. భక్తి పారవశ్యంలో అగ్నిగుండాలను తొక్కుతారు.

ఇక వీరు పచ్చబొట్టు వేయడంలో కూడా నిష్ణాతులు. కీళ్ల నొప్పులకు, మోకాళ్ల పొప్పులకు, ఛాతీ నొప్పులున్నవారు వీరి వద్దకు గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చి పచ్చబొట్లు పొడిపించు కుంటారు. ఇప్పటికీ గ్రామాలలో ఈ ప్రక్రయ కొనసాగుతూనే ఉంది. ప్రజలలో వస్తున్న మార్పు కారుణంగా వీరి కులవృ త్తికి ఆదరణ తగ్గింది. వీరు వీభూతులు తయారు చేస్తారు కనుక వీరిని వీభూతులవారు అని కూడా పిలుస్తారు. ఈ నేప థ్యంలో ఊరూరూ తిరగటం, దేశ దిమ్మరులుగా మారటం వీరివంతెైంది. ఒక విధంగా చెప్పాలంటే వీరు సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. ఎక్కువ భాగం ఊరి చివర చింతచెట్ల కిందే వీరు మకాం చేస్తుంటారు. వీరి వద్ద సామాను ఎక్కువ ఉన్న సందర్భాలలో మాత్రం పీర్ల చావిళ్లను ఆశ్రయిస్తారు. వీరికి కూడా మిరాశీ గ్రామాలు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను ఎప్పుడూ దాటే ప్రయత్నం చేయరు. ఇక చాపలు అల్లి, అల్యూ మినియం పాత్రలు మార్కెట్‌ చేసి కూడా జీవనం సాగిస్తారు.

ఈ విధంగా ఇప్పటి తరంలోని వీరభద్రీయులు ఎక్కువమంది కష్టించి పనిచేయటమో, చిరువ్యాపారం చేసి గౌరవంగా బత కటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం కులం పేరుతో తమను చిన్నచూపు చూ డటంతో మానసి కంగా కుంగిపోతు న్నారు. ప్రస్తుతం వీరు అల్యూమినియం పాత్రలు వ్యాపా రమే వృత్తిగా ఎంచుకున్నారు. పెట్టబడి పెట్టే స్తోమత లేకపోవ టంతో ఎక్కువమంది అప్పుతెచ్చుకుంటారు. అధికవడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో ఊరూరా తిరిగి సంపా దించిన సొమ్ములో దాదాపు సగం సంపాదన వడ్డీలకే చెల్లిస్తారు. ఇటువంటి దయనీయ పరిస్థితిని అధిగమిం చేందుకు తమ పిల్లలకు విద్య చెప్పించే ప్రయత్నం చేస్తున్నా రు. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘వీర భద్రీయులు’గా మార్పు చేయించు కున్నారు. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో కుల ధృవీకరణ పత్రాలలో వీరి పేరును వీరముష్టిగానే అధికారులు మంజూరు చేస్తున్నారు. దీనిపెై వీరు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్దమవుతున్నారు.

శీతకన్ను
Kssప్రభుత్వ చల్లని చూపు తమపెై లేదంటారు ఆంధ్రప్రదేశ్‌ వీరభద్రియ (వీరముష్టి) సంఘం అధ్యక్షులు కె. రాజేశ్వరరావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ తమకోసం ప్రభుత్వం కేటాయించిన ఫలాలు తమకు అందలేదని చెపుతున్నారు. స్వయం కృషితో వీరభద్రీయులు చిరువ్యాపారాలు ప్రారంభించి రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తే మరి కొన్ని కుటుంబాలు దారిద్య్రరేఖను దాటుకుని ముందుకువస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఫెైనాన్స్‌ కార్పొరేషన్‌ విషయంలో కూడా ప్రభుత్వం తమకు ఆశలు రేపిందే తప్ప... ఆచరణలో చూపలేదంటారు. కుల వృత్తి కోల్పోయి చిరువ్యాపారాలకే పరిమితమైన తమను ఆదుకోవాలని కోరుతు న్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ప్రభుత్వం ఇతోధికంగా సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. మరి ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాల ద్వారా ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
awq

వెలవెబోతున్న నీల’ వెలుగులు


June 3, 2012
సమాజంలో గౌరవంగా బతికేందుకు నీలకులస్థులు చేయని ప్రయత్నం లేదు. అధునాతన పరికరాలు వీరి వృత్తిలోకి ప్రవేశించడంతో కులవృత్తినే పట్టుకుని వేలాడకుండా మరో వృత్తిని ఎంచుకున్నారు. అక్కడా ఎదురుదెబ్బతినడంతో ఇంకో వృత్తిని ఎంచుకున్నారు. ఈ విధంగా బతుకుతెెరువు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. శ్రమిస్తూనే ఉన్నారు

Cotto
నూలు వస్త్రాలకు అద్దకాలు అద్దేందుకు ఉపయోగించే నీలి రంగు తయారీలో వీరు నిష్ణాతులు. శుద్థి చేసిన నూలుకు హా ని కలుగకుండా, రంగు వెలిసిపోకుండా వీరు రంగులను త యారు చేయడంతో అప్పట్లో చేనేత కార్మికులు వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కనుకనే వీరు తయారు చేసే నీలి రంగు కు చేనేతకార్మికులలో మంచి గిరాకీ ఉండేది.

నీలికులస్తులు రె క్కలు ముక్కలు చేసుకుని ఈ రంగు తయారు చేసేవారు. దీని కోసం రోజుల తరబడి చెమటోడ్చేవారు. వీరు నీలి రంగును త యారు చేసే ప్రక్రియ కూడా చాలా విచిత్రంగా ఉండేది. తగరే సల అనే చెట్టు గింజలను ఉడకబెట్టి వాటి నుండి చిక్కడి ద్రవా న్ని తీనేవారు. ఈ ద్రవం నీల రంగులో ఉంటుంది. ఈ ద్రవాని కి బెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఇండిగోను కలిపి మీట రు ఎత్తున్న కాగుల్లో మగ్గబెట్టేవారు. ఈ ప్రక్రియ మరీ విచిత్రం గా ఉంటుంది. మేక, గొర్రె పెంటికలను సేకరించి వాటి మధ్య ఈ కాగులను నిలబెట్టేవారు. టైం గడిచేకొద్దీ ఈ పెంటికలలో రసాయన క్రియ జరిగేది. దీంతో వెచ్చటి ఆవిర్లు వెదజల్లేవి. ఈ విధంగా రెండు రోజులపాటు కాగుల్లో ఉన్న ద్రవం క్రమంగా మగ్గుతుంది. ఫలితంగా నల్లటి రసం తయారయ్యేది.

అయితే వీరు తయారు చేసిన ఈ రంగులు పర్మనెంట్‌గా ఉండాలంటే మరికొంత శ్రమపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో సున్నపు రాయిని తీసుకొచ్చి బట్టీ పెట్టి సున్నం తయారు చేసే వారు. చౌడు భూముల నుంచి సేకరించిన మట్టీకి ఈ సున్నాన్ని కలిపి మిశ్రమాన్ని పెద్ద కుండలో వేసి బాగా ప్రెస్‌ చేస్తారు. దాని పైన నీళ్లు పోస్తే ఒక్కొక్క బొట్టు ఆ కుండ ద్వారా ఫిల్టర్‌ అవు తుంది. ఈ విధంగా వచ్చే ద్రవం చాలా గాఢంగా ఉంటుంది. ఆ ద్రవాన్ని అంతా సేకరించి నీలి, నలుపు రంగుల్లో కలిపి కడ వలలో నిల్వ చేసేవారు. ఈ నిల్వచేసిన రంగులను నూలుకు ప ట్టించేవారు. వాడకంలో బట్టలు చీలికలు-పేలికలుగా మారి నా... వీరు వేసిని రంగు మాత్రం వెలిసేదికాదు. నీలి, నలుపు రంగులు కాకుండా, ఇతర రంగులు కావాలంటే ఆయా పాళ్ల వంతున కెమికెల్స్‌ వేసి తయారు చేసుకునేవారు. అప్పట్లో చే నేత కార్మికులు వీళ్ల దగ్గరకు నూలు తెచ్చి రంగులు అద్దకం చే యించుకునేవారు.

అయితే ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన రంగులు, రసాయనాల కారణంగా వీరి వృత్తిపై వేటు పడింది. అంటే ఆ రంగుల ఖరీ దు తక్కువ కావడంతో ఆ పోటీకి వీరు తట్టుకోలేకపోయారు. వీరు క్రమంగా వృత్తికి దూరమయ్యారు. వీరి కులవృత్తి దె బ్బతినటంతో దీనికి అనుబంధంగా ఉన్న చేనేతవైపు వీరు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వీరు కూడా నూలు వడికి దారం తీసి పడుగుకట్టి మగ్గాలపై బట్టలు నేసే ప్రయత్నం చేశారు. క నుకనే ఇప్పటికీ చేనేత రంగంలో ఈ నీలికులస్తులు చాలా మంది జీవనం గడుపుతున్నారు. మీటర్లు బట్ట నేస్తే వచ్చే ఆదా యం చాల తక్కువ. అయినప్పటికీ వీరు ఉదయం పది గుంట ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఇంతగా శ్రమించినా కనీసం పది మీటర్ల బట్ట నేయటం గగ నం.

బాగా అనుభవం ఉన్న వారు మాత్రం మరో రెండు మీట ర్లు నేయగలరు. అంటే ఎంత నైపుణ్యం ప్రదర్శించినా రోజు మొత్తం మీద 100 రూపాయలకు మించి సంపాదించలేరు. అయితే గతంలో పోల్చుకుంటే వీరి పరిస్థితి కొంత మెరుగ య్యిందనుకుంటున్న సమయంలో చేనేత రంగంలోకి కూడా ఆధునిక యంత్రాలు రంగప్రవేశం చేశాయి. దీంతో చేనే తరంగానికి కూడా ఊహించని దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ వీ ళ్లకు కషాలు మొదలయ్యాయి.

సున్నితమైన పనికి అలవాటు పడిన వీరు కాయకష్టం చేయ లేక ఇంటిపట్టున ఉండి బీడీలు చుట్టే పనిని ఎంచుకున్నారు. కాగా ఇక్కడా వీరు దోపిడీకి గురవుతున్నారు. బీడీ పరిశ్ర మలో యాజమాన్యం వెయ్యి బీడీలకు సరిపోను తునికాకు సప్ల య్‌ చేయదు. తరుగుబడిన ఆకును వీరే కొనుగోలు చేసి వేయి బీడీలకు లెక్క చూపాలి. దెబ్బతిన్న ఆకు ఇచ్చి మంచి బీడీలుత యారుచేసి ఇవ్వాలని యాజమాన్యం డిమాండ్‌ చేస్తుంది. ఈ క్రమంలో తరుగు భర్తీ చేయడానికి వీరి శ్రమలో కొంత భాగం కోల్పోతున్నారు. అయితే పూట గడవడానికి కావలసిన డబ్బు చేతికి అందటంతో ఈ వృత్తిని వదులుకోలేకపోతున్నారు.

క్రమంగా బతుకుదెరువు కోసం బీడీలు చుట్టడానికి సిద్దమ య్యారు. మొదటి నుండీ కుటీర పరిశ్రమకు అలవాటు పడ్డవారు కావడంతో బీడీలు చుట్టడం వాటిని సంబంధిత య జమానికి చేరవేయడంతో బతుకు సాఫీగానే సాగింది. అయితే ఈ పరిశ్రమ కూడా సంక్షోభంలో చిక్కుకోవటంతో నేడు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కాలగమనంలో అనేక అడ్డంకులు ఎదురైనా శతాబ్దాల క్రిందటి వీరు వేసిన నీలి రంగు మాత్రం వీరిని వదల్లేదు. అంటే ఇప్పటికీ నీలి కులస్తులు గానే సమాజంలో పిలువబడుతున్నారు.

మన రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే నీలి కులస్తులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోయారు. కర్నాటక రాష్ర్టంలో గుల్‌బర్గా, చిందోళి, ముధోల్‌, బీదర్‌ ప్రాంతాలలో వీరు విస్తరించారు. అక్కడ వీరు నీల్‌గా ర్‌గా పిలువబడుతూ బిసి రిజర్వేషన్‌ సౌకర్యాలు పొందుతు న్నారు. మహారాష్ర్టలో నీలినిరాళిగా గుర్తింపు పొందారు. ఈ రాష్ర్టంలో వీరికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించక పోవటంతో మరింత వెనుకబడ్డారు. మన రాష్ర్టంలో వీరిని నీలి కులస్తులు గా పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా వీరంతా ఇక్కడి నుండి వలసవెళ్లినవారే.

గ్రూపు మార్చినా మార్పులేదే!
kumar‘నీలి’ కులాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితాలోని డి గ్రూప్‌ నుండి బి గ్రూ ప్‌కు మార్చినా ఫలితం లేదని పెదవి విరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ నీలి కుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్‌ అశోక్‌ కుమార్‌. బీసీ కులాలలో ఇప్పటికీ తాము అత్యంత వెనుకబడిన తరగ తుల్లో ఉన్నామని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో తమవా రికి కనీసం ఉండటానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతం నుండి తమ సామా జికవర్గం బీసీ రిజర్వేషన్‌ జాబితాలో ఉన్నా, ప్రభుత్వం చేసిన చిన్న పొరపాటు కారణంగా గత నాలుగు దశాబ్దాలు గా నీలి కులస్తులకు అందుతున్న రిజర్వేషన్‌ సౌకర్యాన్ని పూ ర్తిగా వినియోగించుకోలేక పోయామంటారు.

నీలి కులస్తు లను 1968లో బిసి-డి జాబితాలో ప్రకటిస్తూ ‘నెల్లి’ అని పే ర్కొనటంతో నీలి కులస్తులమైన తమకు అధికారులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో తమ జీవనశైలి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలంటారు. నీలి కులస్తులలో ఎక్కువమంది చేనేత కా ర్మికులుగానే జీవనం సాగిస్తున్నారు కనుక తమకూ ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని కోరుతున్నారు.

Untita

‘నార’ పోయింది ‘నారు’ మిగిలింది


June 4, 2012
పెఱిక... ఇది కులం పేరు అయినప్పటికీ, ఇదొక వస్తువు! ఇది ఎలా ఉంటుందో... చూద్దామన్నా ప్రస్తుత కాలంలో కనిపించదు!! మ్యూజియంలో కాదుకదా... బొమ్మల్లో కూడా మనకు దర్శనమివ్వదు !!! జనపనారతో తయారు చేసే పెఱిక కొన్ని దశాబ్దాల కిందటే కనుమరు గయ్యింది. అయితే పెఱికను తయారు చేసేవారు సమాజంలో ఇప్పటికీ పెఱిక కులస్థులుగా గుర్తింపుపొందు తున్నారు. ఈ వృత్తి దెబ్బతినడంతో అనుబంధ వృత్తి గోనె సంచుల తయారీని ఎంచుకు న్నారు. అదీ దెబ్బతింది. దీంతో ఎక్కువ మంది వ్యవసాయం వెైపు మళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నార’ పోయిందీ... ‘నారు’ మిగిలింది!

prika0రాష్ర్టంలో వీరు పెఱిక, పెఱిక బలిజ, పురగిరి క్షత్రియగా గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లాలో వీరికి అక్కడి వారు ‘రెడ్డి’ అని గౌరవంగా పిలుస్తారు. వీరు నిజా మాబాద్‌, నల్గొండ, వరంగల్‌, ఆదిలాబాద్‌, జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మి గతా జిల్లాలలో అక్కడక్కడా కనిపిస్తారు. విజయనగం, శ్రీకాకుళం జిల్లాలలో కూ డా వీరు ఉన్నారు. అయితే తెలంగాణ జిల్లాలలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు.పెఱిక గురించి ఇప్పటి తరానికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే... ధాన్యం తరలిం చడానికి గాడిదపెై వేసిన గోనె సంచి అని చెప్పొచ్చు. ఈ సంచులను వీరే ప్రత్యేకం గా తయారు చేస్తారు. ఈ సంచిని గాడిద వీపుపెై వేస్తే రెండు వెైపుల నుండి ధాన్యం పోసుకునే అవకాశం ఉంటుంది. దున్నపోతులు, గాడిదలు, గుర్రాలు...

తదితర జంతువుల వీపులపెై పూర్వ కాలం పెఱికల్లో ధాన్యం, అపరాలు నింపి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అప్పట్లో ఎడ్లబండ్లపెై వేసుకుని తీసుకుపొయే అంత సరు కులేని వారు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వీరి సేవలు మన పూర్వీకులందరూ దాదాపుగా ఉపయోగించుకున్నారనేనని చెప్పొచ్చు. కనుక గ్రామాలలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వీరు సంచార జీవులు. పెఱికలు ఎక్కడ అవసవమైతే అక్కడ పెద్ద సంఖ్యలో వీరు వెళ్లి తయారు చేసివస్తారు. అయితే ఎంత దూరం ప్రయాణించినా స్వగ్రామాన్ని మాత్రం మర్చి పోయేవారు కాదు. తాము తయారు చేసివ పెఱికలను మార్కెట్‌ చేయడానికి దగ్గర్లో ఉన్న గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేసి తిరిగి స్వగ్రామం చేరుకునేవారు. పెఱిక తయారు చేసే సందర్భంగా జనపనార నుంచి వచ్చే నుసి వలన శ్వాశకోశ వ్యాధుల బారిన పడేవారు.

ఈ సందర్భంలో వీరే స్వయంగా ఆయుర్వేద ఔషథాలను తయా రు చేసుకునేవారు. పెఱికలు తయారు చేయడానికి అప్పట్లో జనుము, గోగులను పెంచి వాటి నుండి నారను వీరే స్వయంగా తీసేవారు. ఈ నార తీసే విధానాన్ని గమ నిస్తే వాళ్లు ఎంతగా శ్రమిస్తారో అర్థమవుతుంది. నార తీయటానికి వీరు ప్రత్యేకం గా ఎంచుకున్న మొ క్కలను ఆరు అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెంచుతారు. అవి బాగా ముదిరాక... వాటిని కోసి చిన్న చిన్న కట్టలుగా కట్టి నీళ్లలో నానాబెడతారు. దాదాపు వారం పది రోజులపాటు నానబెట్టిన ఈ చెట్టనుంచి నారను వేరుచేసి శు భ్రం చేసి ఎండబెట్టేవారు. అటువంటి నా రతో వీరు ఈ పెఱికలు తయారు చేసేవా రు. వీటిని మగ్గాలపెైన కూడా నేసేవారు.

వీ టితోపాటు పెద్ద పెద్ద బోరీలు కూడా తయారు చేసేవారు. అంతేకాదు... తాళ్లు కూడా పేనేవారు. ఇవి మరింత మన్నికగా, దృఢంగా ఉండేందుకు చిం తపిక్కల పొడిని ఉపయోగించేవారు. అంటే... చిం తపిక్కలను పొడిచేసి ఉడికించి చిక్కటి ద్రవాన్ని తయారు చేసేవారు. ఈ ద్రవంలో వారు తయారు చేసిన తాళ్లను ముంచేవారు. దీంతో సన్నటి తాళ్లు కూడా పటిష్టం గా తయారయ్యేవి. ఈ తాళ్లతో 20 మీటర్ల విస్తీర్ణం ఉండే వలల వంటివాటిని కూ డా తయారు చేసేవారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల వారి అవసరాలకు అను గుణంగా వీరు నార వస్తువులను తయారు చేసేవారు. కనుక వీరి రాక కోసం అ ప్పటి గ్రామీణులు ఎదురు చూసేవారు.

యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరగటం, మ హారాష్ర్ట, బెంగాల్‌ నుంచి గోనె సంచులు పెద్ద ఎత్తున దిగుమతి కావటం, గ్రామీణ ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం పెరగడంతో క్రమంగా వీరి వృత్తి దెబ్బతింది. అయితే వృత్తిపెై మమకారం చంపుకోలేనివారు ఇప్పటికీ గోనె సంచులు తయా రు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారిని మనం నేటికీ నిజామాబాద్‌ ప్రాంతంలో చూడ వచ్చు. కాగా ఆదిలాబాద్‌, ఖమ్మం వంటి జిల్లాలల్లోని పెఱిక సామాజికవర్గం వారు మరింత వెనుకబడ్డారు. కనుకనే రిజర్వేషన్‌ అంశంలో ఈ ప్రాంతాలలోని వారు త మని బిసి-బి నుంచి బిసి-ఏ గ్రూప్‌కు మార్చమని ఎంతోకాలంగా కోరుతున్నారు.

అయితే పెఱిక వ్యవసాయ అనుబంధ వృత్తి కావడంతో వీరికి కావలసిన ముడిసరుకు, అవసరమైన వాటిని వీరే పండించు కునేవారు. ఈ నేపథ్యంలో వీరికి భూముతో అవరాలు పెరిగా యి. కనుక అనివార్యంగా వీరు భూమి కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో వీరికి భూమిపెై ఎంతోకొంత ఆధిపత్యం వ చ్చింది. భూమిపెై ఆధిపత్యం సంపాదించారు కనుకనే అది వీ రికి ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. వీరి కుల వృత్తి దెబ్బతిన్నా సొం త భూమి ఉన్న కారణంగా మరొక వృత్తి చేసుకోగలిగారు. ఈ విధంగా వీరు సమాజంలో అన్ని రంగాలలో మనకు కనిపి స్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల దగ్గర నుంచి చిరు వ్యాపారి వరకు వీరు అన్నింటా మనకు కనిపిస్తారు.

ఒక్కమాటలో చెప్పాలంటే వీరు ప్రవేశించని రంగం లేదు. అయితే ఇప్ప టికీ వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉంటున్నారు. కనుకనే వీరి రాజకీయ ప్రతినిధులు శాసన సభలో మనకు దర్శనమిస్తూనే ఉంటారు. అంతేకాదు... వీరు ఎక్కడ ఉన్నా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఎక్కువమంది ఉద్యోగులుగా స్థిరప డ్డారు. ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారున్నా రు. ఇంకా చెప్పాలంటే... ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ సమాజిక వర్గాన్ని మర్చిపోకుండా మిగిలిన వారి ఎదుగుదలకు తపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజభా ని హైదరాబాద్‌లోని ఖెైరతాబాద్‌ నడిబొడ్డున మనకు పెఱిక భవన్‌ దర్శనమిస్తుంది. ఈ భవనంలో వీరు తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు వసతి కల్పించి విద్యావంతులును చేస్తున్నారు.

స్థలం కేటాయిస్తే....
ahladరాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో పెఱిక సమాజిక వర్గానికి చెందిన వారికి కనీసం ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తే కమ్యూని టీ పరంగా ఉపయోగం ఉంటుందని ఆం ధ్రప్రదేశ్‌ పెఱిక సంఘం అధ్యక్షుడు ఎన్‌ ప్రహల్లాద్‌ ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకు న్నా ఖెైరతాబాద్‌లో తమ సమాజిక వర్గంవారి సహకారంతో పెఱిక విద్యార్థి వసతి గృహాన్ని నిర్మించుకున్నామని చెప్పా రు. తమ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్ధులు ఇక్కడ దాదాపు వందమంది ఉచిత సౌకర్యం పొందుతున్నా రన్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు.

నామినేటెడ్‌ పోస్టులలో తమ పెఱిక సంఘానికి చెందిన వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. దశాబ్దాల కిందటే కుల వృత్తి కోల్పోయారు కనుక స్వయం కృషితో ఎదిగిస్తున్న వారికి వ్యవసాయం వృత్తిలో సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. పెఱిక కులానికి చెందివారిలో దాదాపు 99 శాతం వ్యవసాయంపెైనే ఆధారపడి ఉన్నారని చెప్పారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిలాలలో తమకు గుర్తింపు ఉందనీ, ఆయా జిల్లాలలో రాజకీయ చెైతన్యం పొందిన పెఱిక సంఘం నాయకులకు నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
aasw