Sunday 24 June 2012

RAVE PARTY



«ÕŸ¿u¢, «ÕÅŒÕh, «Õ’¹Õ«©Åî ¤ÄKd©Õ.. ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ.. «uGµÍê½¢.. J²Äª½Õd©ä •©Çq ꢓŸÄ©Õ... ¨„ç¢{x ²ÄnªáÂË «ÖŸ¿Â¹“Ÿ¿„Ãu© „Ãu¤Äª½¢ å£jÇŸ¿ªÃ¦ÇŸþ©ð N¹%-ÅŒ ®¾¢®¾ˆ%A å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ Ð -ÊÖu®ý-{Õ-œä
å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ GµÊo ®¾¢®¾ˆ%-Ōթ ®¾„äÕt-@Á-Ê¢.. Ưä¹ ª½Âé ®¾¢®¾ˆ%-ÅŒÕ-©Õ ƒÂ¹ˆœ¿ «ÕÊÂ¹× Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh¢šÇªá.. ‡«J ®¾¢®¾ˆ%AE „ê½Õ ‡¢Åî ’íX¾p’à “X¾Ÿ¿-Jz-®¾Õh¢šÇ-ª½Õ. „ÚËE Æ¢Ÿ¿ª½Ö ‚²Äy-C²Äh-ª½Õ... Æ©Ç¢šË ÆŸ¿Õs´ÅŒ Ê’¹ª½¢©ð ƒX¾Ûpœî -N¹%-ÅŒ ®¾¢®¾ˆ%A X¾Ûª½Õ-œ¿Õ-¤ò-®¾Õ-¹עC.. §Œá«Åä ©Â¹~u¢’à «ÕŸ¿u¢, «ÕÅŒÕh, «Õ’¹Õ«-©-Åî-œ¿Õ’à ¨„ç¢{x æXª½ÕÅî «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© «ÖX¶Ï§ŒÖ X¾JÍŒ§ŒÕ¢ Íä®ÏÊ ¨ ꪄþ ¤ÄKd© ®¾¢®¾ˆ%A Ê’¹ªÃEo B“«¢’à ¹©Õ†ÏÅŒ¢ Íä²òh¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ P„ê½Õ©ðE XÏUx-X¾Ü-ªý©ð …Êo ŠÂ¹ J²Äª½Õd©ð •JTÊ êª„þ ¤ÄKd ŸÄE N¹%-ÅŒ-ª½Ö-¤Ä-Eo ¦§ŒÕ-{-åX-šËd¢C. ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ, «uGµÍê½¢ ‚Ê„Ã@ÁÙx ƹˆœË N†¾ ®¾¢®¾ˆ%AE ¹@Áx-¹×¹-šÇdªá. ¤òM®¾Õ©Õ ꪄþ ¤ÄKdE ¦µ¼’¹o¢ Íä®Ï «ÕÅŒÕh©ð èð’¹Õ-ÅŒÕ-Êo §Œá«ÅŒÊÕ, ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ Í䮾ÕhÊo Æ«Ötªá©ÊÕ ÆŸ¿Õ-X¾Û-©ðÂË B®¾Õ-Âî-«-œ¿¢, ’¹Õ{Õd-ª½{Õd Í䧌՜¿¢Åî ®¾J¤ò-ªá¢C-’ÃF...©ä-Ÿ¿¢˜ä ¨ ®¾¢®¾ˆ%A «ÕJ¢ÅŒ’à éª*a-¤ò-§äÕŸä... -å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ꪄþ ¤ÄKd©Õ ƒšÌ«-L-ÂÃ-©¢©ð ’¹Õ{Õd’à •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ão ÂíCl ¯ç©© ÊÕ¢* ¨„ç¢{x ²ÄnªáÂË ‡C’êá. Ÿ¿ÂË~ºÇC ªÃ³ÄZ©ðx ’î„à ŌªÃyÅŒ å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-ÊÕ ê¢“Ÿ¿¢’à Í䮾Õ-¹×-¯ä¢Ÿ¿Õ-Â¹× Âí¢Ÿ¿ª½Õ “œ¿’û «ÖX¶Ï§ŒÖ Mœ¿ª½Õx “X¾§ŒÕ-ÅÃo-©Õ Í䮾Õh¢œ¿’Ã.. ÂíCl ¯ç©© “ÂËÅŒ¢ ÊÕ¢* ꪄþ ¤ÄKd© æXª½ÕÅî ¨„碚ü „äկ䕪½Õx “X¾„ä-P¢ÍÃ-ª½Õ. Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢Åéðx ®¾¢UÅŒ „êáŸÄu© èðª½Õ©ð ªÃ“ÅŒ¢Åà OšËE Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ƒšÌ«© ¤òM®¾Õ©Õ X¾{Õd-¹×-ÊoC 骢œ¿Õ Íî˜ãkx¯Ã... Æ¢ÅŒÂ¹× «á¢Ÿ¿Õ ¯Ã©Õé’jŸ¿Õ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx ²òŸÄ©Õ Eª½y-£ÏÇ¢Í䢟¿Õ-Â¹× „ç@Áx’à *«J ENÕ†¾¢©ð EªÃy-£¾Ç-¹×-©Õ ÅŒXÏp¢ÍŒÕ-Âî-«-œ¿¢Åî X¾{Õd-Âî©ä-¹-¤ò-§ŒÖ-ª½Õ. ÂíClªîV© “ÂËÅŒ¢ ‰XÔ‡©üÐ5 ®¾¢Ÿ¿-ª½s´¢’à Âí¢Ÿ¿ª½Õ “ÂËéÂ{ª½Õx ꪄþ ¤ÄKd©ð ¤Ä©ï_-Ê-œ¿¢, ÆʢŌª½¢ «á¢¦ªá V£¾Ý©ð 44 «Õ¢CE ¤òM®¾Õ©Õ Æ骮ýd Í䧌՜¿¢Åî å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ¤òM®¾Õ©Õ Æ“X¾-«Õ-ÅŒh-«Õ-§ŒÖu-ª½Õ. Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢ÅÃ-©ðx-ÊÖ ¤ÄKd©Õ ÂíʲÄ-’¹Õ-ÅŒÕ-¯Ão-§ŒÕÊo ®¾«Ö-ÍÃ-ª½¢Åî ÆÊÕ«ÖÊ¢ …ÊoÍî{x ÅŒE&©Õ Eª½y-£ÏÇ¢Íê½Õ. „ê½¢ÅÃ-©ðx ¨ ÅŒE&©ÊÕ ÂíʲÄ-T-®¾Õh-¯Ão-ª½Õ. ®¾¢U-ÅŒ¢... Ê%ÅŒu £¾Çô-ª½Õ
-§Œá-«B §Œá«Â¹×©Õ ¹©®Ï £¾Çô-éª-Åäh ®¾¢UÅŒ¢©ð „çÕi«ÕJ* Ê%ÅŒu¢ Í䧌՜¿„äÕ êª„þ ¤ÄKd. ƒ¢’¹x¢œþ ÊÕ¢* ®¾J£¾Ç-Ÿ¿Õl-©-ÊÕ ŸÄšË ÆC ƒÂ¹ˆœËÂË «Íäa®Ï¢C. ’î„Ã, «á¢¦ªá, œµËMx©ðx ÅŒª½ÍŒÖ •Jê’ êª„þ ¤ÄKd©Õ ’î„à OÕŸ¿Õ’à å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-Â¹× ÍäªÃªá. ¯çj°-J-§ŒÕ-ÊÕx, Âí¢Ÿ¿ª½Õ ¨„碚ü „äկ䕪½Õx OšËE Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢Åéðx «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ NE§çÖT¢Íä ¹®¾d-«Õ-ª½xÂ¹× X¾JÍŒ§ŒÕ¢ Íä¬Çª½Õ. ¦¢èÇ-ªÃ-£ÏÇ-©üq, WHx£ÏÇ-©üq, «ÖŸÄ-X¾Ü-ªý-©-©ðE “X¾«áÈÕ© ƒ@ÁÙx, J²Äªýd©©ð “X¾A „êâŌ¢©ð-ÊÖ Eª½y-£ÏÇ¢Íä-„ê½Õ. ꪄþ ¤ÄKd Eª½y£¾Çº Æ¢˜ä ‚³Ä«Ö†Ô’à …¢œ¿Ÿ¿Õ. ‡¢Åî ¹®¾ª½ÅŒÕh Í䧌ÖL. ®¾JÂíÅŒh ®¾¢UÅŒ X¾J¹ªÃ©Õ …¢ÍÃL. «Õªî ©ð¹¢©ðÂË B®¾ÕéÂ@ìx «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ ÅŒX¾pE®¾J. N¬Ç©„çÕiÊ £¾É©ÕÊÕ „äC¹’à Í䮾Õ-¹×-¯Ão¹ å®jÂîœç-LÂú, ˜ãÂîo-®¾¢U-ÅŒ¢, ©ä•-ªý©ãj-{Õx, “X¾Åäu¹ “X¾¦µÇ«¢ ÍŒÖXÏ¢Íä ®¾¢UÅŒ, NŸ¿ÕuDl¤Ä© ÂâA …¢{Õ¢C. ‡¢œÎ‡¢\, ‡©ü‡®ýœÎ «¢šË «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©-ÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{թ𠅢͌Õ-ÅÃ-ª½Õ. X¶¾Õ-¯Ã-£¾É-ª½¢ ‡Â¹×ˆ«’à B®¾Õ-Âî-¹עœÄ XÏèÇb, “Ÿ¿„Ã-£¾É-ª½¢, ͌鈪½ ‡Â¹×ˆ«’à …Êo ¤ÄF§ŒÖ©ÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{թ𠅢͌Õ-ÅÃ-ª½Õ. ªÃ“A 10 ’¹¢{© ÊÕ¢* Åç©x„ê½Õ èÇ«áÊ 3, 4 ’¹¢{© «ª½Â¹Ø ¤ÄKd ÂíʲÄ-’¹Õ-ŌբC. ’î„Ã, «á¢¦ªá ©Ç¢šË “¤Ä¢Åéðx ÂíEo “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx 24 ’¹¢{©Ö ÂíʲÄ-’¹Õ-ŌբšÇªá. ꪄþ-¤Ä-Kd©ð ¤Ä©ï_-¯ä¢Ÿ¿Õ-Â¹× ª½Ö.„çªáu ÊÕ¢* ª½Ö.2 „ä©Õ “X¾„ä¬Á ª½Õ®¾Õ«á’à ÍçLx¢ÍÃL. «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©-Â¹× “X¾Åäu-¹¢’à œ¿¦Õs ƒ„ÃyL. ꪄþ ¤ÄKd©ðx ¤Ä©ï_¯ä §Œá«-ÅŒÕ-©-Â¹× Âí¢Ÿ¿ª½Õ EªÃy-£¾Ç-¹×-©Õ …*ÅŒ “X¾„ä¬Á¢ ¹Lp-²Äh-ª½Õ.
-«Ö-Ÿ¿-¹-“Ÿ¿-„Ãu© „ÃK’Ã..: ꪄþ ¤ÄKd©Õ Ê’¹ª½¢©ð «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© „ÃK’à NœËNœË’à •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ÂíéÂj¯þ NE§çÖT¢Íä „Ãª½¢Åà ŠÂ¹ ¦%¢Ÿ¿¢’Ã, ‡©ü‡®ýœÎ «Õªî ¦%¢Ÿ¿¢, ‡¢œÎ‡¢\ ƒ¢Âî ¦%¢Ÿ¿¢ ƒ©Ç „êâÅÃ-©ðx „䜿Õ¹©Õ Eª½y-£ÏǢ͌Õ-¹ע{Õ-¯Ãoª½Õ. \œÄCÊoª½’à OšË èðª½Õ ¦Ç’à åXJT¢C. ®ÏFª½¢’Ã-EÂË Íç¢CÊ §Œá«Â¹×©Õ, «á¢¦ªá ÊÕ¢* «*aÊ ¦µÇ«Õ©Õ ꪄþ ¤ÄKd©ðx EÅŒu¢ èðª½Õ’à Ê%ÅŒu¢ Í䮾Õh-¯Ão-ª½Õ. ŠÂ¹ „Ãu¤Ä-ª½-„ä-ÅŒh ®¾¢ÅÃÊ¢ ÅŒÊ ®¾Eo-£ÏÇ-ÅŒÕ-©-Â¹× “X¾Åäu-¹¢’Ã ÅŒÊ ƒ©Õx, ¤¶Ä¢£¾Ç÷-®ý-©©ð “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ ÂíCl¯ç©© ¤Ä{Õ „䜿Õ¹©Õ \ªÃp{Õ Íä¬Çª½Õ. ÂíéÂj¯þ NE§çÖ-T¢Íä-„Ã-ª½Õ ꪄþ¤ÄKd Â¢ Âí©¢G§ŒÖ, …’âœÄ ÊÕ¢* ª½£¾Ç-®¾u¢’à B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. ƒÂ¹ ’î„à ÊÕ¢* “ÂË®¾d-©üq, ¹Øu¦üq ª½ÖX¾¢©ð ‡¢œÎ‡¢\ÊÕ ¯çj°-J-§ŒÕ-ÊÕx B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. „Ãu¤Ä-ª½-„ä-ÅŒh ®¾¢ÅÃÊ¢ Eª½y-£ÏÇ-®¾Õh-Êo ¤ÄKd©åXj ®¾«ÖÍê½¢ ªÃ«œ¿¢, ¤òM®¾Õ© EX¶¾Ö ÆCµÂ¹¢ Â뜿¢Åî ’î„Ã, «Õ¢’¹-@ÁÚ-ª½Õ, ŠœË³Ä©Â¹× „ÚËE «ÖªÃaª½Õ.
¹{dœË Í䮾Õh¯Ão ‚¢Ÿî-@Á-Ê-¹-ª½-„äÕ: œÎ®ÔXÔ ®ÔdåX¶¯þ ª½O¢“Ÿ¿
-Ê-’¹ª½¢©ð «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© NE§çÖ’¹¢, ꪄþ ¤ÄKd©åXj ’¹šËd EX¶¾Ö …¢Íâ. ÂíéÂj¯þ, å£ÇªÃªá¯þ, ͵Œª½®ý C’¹Õ«ÕAåXj Ÿ¿%†ÏdE ꢓD-¹-J¢ÍŒ-œ¿¢Åî ÂíCl ¯ç©©Õ’à OšË NE§çÖ’¹¢ ÅŒT_-¤ò-ªá¢C. ƒšÌ«© ꪄþ ¤ÄKd©Õ è𪽢Ÿ¿Õ-¹×-¯Ãoªá. ¦¢èÇ-ªÃ-£ÏÇ-©üq, WHx£ÏÇ-©üq©ð ÆÊÕ«ÖÊ«áÊo “X¾AÍîšÇ ²òŸÄ©Õ Eª½y-£ÏÇ¢Íâ, ÅŒE&©Õ Íä¬Ç¢. «Ö ÍŒª½u©Åî ÂíCl’à ŌT_¢C. «ÕŸµ¿u-ÅŒ-ª½-’¹A §Œá«B, §Œá«Â¹×©Õ ꪄþ ¤ÄKd©ðx ¤Ä©ï_-Ê-œ¿-„äÕ ‚¢Ÿî@ÁÊ Â¹LT²òh¢C. åXj’à ÂíÅŒhª½Â¹¢ «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ ‡¢œÎ‡¢\, ‡©ü‡-®ý-œÎ-©Õ Ê’¹ªÃEÂË C’¹Õ«ÕA Æ«ÛÅŒÕ-¯Ãoªá. ‡¢œÎ‡¢\ÊÕ X¾KÂË~¢* ÍŒÖæ®h-ÅŒ-X¾p X¾{Õd-Âî©ä¢. D¢Åî¤Ä{Õ EªÃy-£¾Ç-¹×-©Õ ÂíÅŒhÂíÅŒh X¾Ÿ¿l´-ÅŒÕ-©ðx ‡¢œÎ‡¢\, ‡©ü‡-®ý-œÎ-©-ÊÕ B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. OšË «ÕÅŒÕh©ð X¾œËÅä œ¿¦Õs Â¢ ¯äªÃ©Õ Íäæ® ²ÄnªáÂË Í䪽Õ-¹עšÇª½Õ. Ê’¹ª½¢©ð NE§çÖ’¹¢, ®¾ª½X¶¾ªÃ ꢓŸÄ©åXj «áÊÕt¢Ÿ¿Õ «ÕJEo ŸÄœ¿Õ©Õ Íä²Äh¢. ²ÄŸµ¿u-„çÕi-ʢŌ ÅŒyª½©ð “œ¿’ûq NE§çÖ’ÃEo ¹{dœË Íä²Äh¢.

Tuesday 19 June 2012

పక్కా ప్రణాళికతోనే దళితులపెై దాడి


June 16, 2012
15-vsp-3 
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌ : వంగర మండలం, లక్ష్మీపేట గ్రామలో దళితులపెై ప్రణాళికా బద్దంగానే దాడి జరిగిందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ అన్నారు. శుక్రవారం స్థానిక రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు భారీ పరిశ్రమ శాఖామంత్రి గీతారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బాలరాజు, ఎంపి జెడి శీలంతో వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి రిమ్స్‌ డెైరెక్టర్‌ చాంబర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులెైన వారు ఎవరెైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. సమాజంలో ఇంకా కులవివక్ష, వెైషమ్యాలు కలిగి ఉండడం అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. వివాదాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారని, వాస్తవానికి ఈ వివాదం గతం నుండి ఉందన్నారు.

సీబీ సిఐడీ విచారణ జరిపి దోషుల వివరాలు బహిరంగ పరిచేందుకు ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ కమిటీతో ఈ ఘటనపెై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం నిరూపితమైతే చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరగా నేరవేర్చి బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దళిత మంత్రులు అందిస్తున్నట్లు మంత్రి గీతారెడ్డి క్షతగాత్రులకు తెలిపారు. ఆదే విధంగా గాయపడినవారికి రూ 25వేలు, స్పల్పంగా గాయపడినవారికి రూ.10 వేలు అందించనున్నట్లు చెప్పారు.

నలుగురు దళితుల నరికివేత


June 13, 2012
12-vsp2శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌: శ్రీకాకుళం జిల్లాలో దళితులపెై దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ దాడిలో నలుగురు దళితులు హతమయ్యారు. అగ్రవర్ణాలు ఏకమై చేసిన ఈ దాడిలో మరో 21 మంది గాయపడ్డారు. భూ వివాదంలో జరిగిన ఈ దాడిపెై కుల సంఘనాయకులు రంగంలోకి దిగారు.మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పంట భూమిని అందివ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, క్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపెై అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగారు. మడ్డువలస రిజర్వాయర్‌ పథకంలో ముంపునకు గురెైన క్ష్మీపురం గ్రామానికి చెందిన భూములను ప్రభుత్వం సేకరించింది. ఇందుకు నష్టపరిహారం కూడా ఇచ్చింది.

ఇది జరిగి దాదాపు 10 ఏళ్లు అయింది. గ్రామం కూడా మునిగిపోవడంతో వారికి కావలసిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు స్థలాన్ని కూడా సమకూర్చారు. అయితే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంచకపోవడంతో సేకరించిన భూమిలో 60 ఎకరాలు ముంపునకు గురవలేదు. ఇది గమనించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది దళితులు సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఇది తగదని ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల రెైతులు ఆటంకపర్చారు. ఈ వివాదం గత నాలుగేళ్లగా జరుగుతోంది. ఈ లోగా ఒకరిపెై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, రాజీ పడడం జరుగుతోంది. అయితే ఇది మరింత ముదరడంతో గమనించిన పోలీసు అధికారులు గ్రామంలో ఎటువంటి తగాదా రాకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా పోలీసులు ఆ గ్రామానికి సోమవారం , మంగళవారం పూర్తి స్థాయిలో వెళ్లలేకపోయారు. ఇది గమనించిన రెైతులు మూకమ్మడిగా దళితులపెై మారణాయుధాలతో దాడి చేశారు.

ఉన్నఫలంగా దాడి చేయడంతో ఎన్‌. వెంకటి (60), బి సుందరరావు (40), సిహెచ్‌ అప్పడు (35), ఎన్‌ సంగమేసం (40)లు మరణించారు. అదే విధంగా మరో 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అగ్రవర్ణాలకు చెందిన 9 మంది రెైతులు కూడా గాయాల పాలయ్యారు. క్షత గాత్రులను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు అక్కడ చికిత్స పొందుతున్నారు. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అగ్రవర్ణాల దాడిలో మృతి చెందిన నలుగురు కుటుంబాలకు ఒక్కోక్కరికీ రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, యువజన నాయకులు మజ్జి గణపతి డిమాండ్‌ చేశారు. ప్రతీ ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రతీ ఇంటికి రెండు ఎకరాల చొపున్న పంట భూములు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్య హేహ్యమైనదిగా వర్ణించారు. తక్షణమే నిందితులను పట్టుకుని కఠినంగా క్షించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.

జిల్లాకోక వృత్తి... అయినా విముక్తి లేదు

June 1, 2012
Chattaదేశ ప్రధానిగా ఎదిగి, బహుబాషా కోవిదునిగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావుకు చిన్నతనంలో విద్యాబోధచే సింది చాత్తాద శ్రీవెైష్ణవులే. నిజాం నవాబుల ఆస్థాన వెైద్యలూ వీరే. నర్శింహ శతకం, కృష్ణ శతకం రచించిందీ వీరీ వంశీ యులే. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి మాత్రం అందుకు భి న్నంగా ఉంది. రోజు గడవడమే దుర్భరమై జిల్లాకొక వృత్తి చ ేసి పొట్టపోసుకుంటున్నారు. సాతాని అంటే... ధరించనివారు అనే అర్థం ధ్వనిస్తుంది. 11 శాతాబ్దంలో ఇది ప్రాచుర్యం పొందింది. కాగా సాతాని కులస్తులు తర్వాతి కాలంలో చాత్తాద శ్రీ వెైష్ణవగా పేరు మా ర్చుకున్నారు. బ్రాహ్మణాధిక్యతను ధిక్కరించి, జంధ్యాన్ని- శి గను త్యగించి, వెైష్ణవ తత్వాన్ని చాటిచెప్పినవారే చాత్తాద శ్రీ వెైష్ణవులు. చాత్తాద అంటే త్యజించినవాడు అని అర్థం. రామా నుజాచార్యుల శిష్యుపరంపరే చాత్తాద శ్రీ వెైష్ణవులు.

ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక న్యాయంకోసం గళం విప్పిం ది వీరే. తిరుపతిలో పూల తోటలు పెంచి శ్రీ వేంకటేశ్వర స్వా మికి అర్పించారిని చరిత్ర చెపుతోంది. అంతేకాదు... వీరు దే వాలయ ప్రాంగణాలను ఊడ్చి శుభ్రం చేయటం, దేవాల యంలో వాడిపోయిన పూలను తీసివేయ టం... వంటి పను లు కూడా చేస్తుండేవారు. ఇక గ్రామాల్లో సాతాని అయ్య వా ర్లు, సాతాని పంతుళ్లుగా ఇప్పటికీ కొన్ని జిల్లాలలో వీరు పిల వబడుతున్నారు. అప్పట్లో గ్రామ చావిడిలో కూర్చొని పాఠా లు చెప్పేవారు. పాఠశాల నడిపే స్తోమత లేకపోవడంతో చెట్టు కింద పాఠశాలలను నడి పారు. ఈ క్రమంలో రెైతులు ఏడా దికి ఒకసారి ఇచ్చే ధా న్యంతో విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిం చారు. అంతేకాకుండా తమకు తెలిసినమూలికా వెైద్యం ద్వా రా ఆయా గ్రామీణ ప్ర జలకు వెైద్య సేవలందించారు. ఇప్పటి కీ కొన్ని వెైష్ణవ దేవాల యాల్లో అర్చకులుగా కూడా వ్యవహరి స్తున్నారు. అయితే థూప దీప నెైవేద్యాల పేరుతో 2, 500 రూపాయలు మాత్ర మే వీరికి అందుతున్నాయి.

అది కూడా గ్రామ పంచాయితీల దయాదాక్షిణ్యాలపెైన ఆధారపడా ల్సి వ స్తోంది. వీరికి కనీసం మూడు వేల రూపాయలు చెల్లిం చాల ని సుప్రీం కోర్టు ఆదేశించినా అమలు చేసినవారు లేరు! నెల కు వస్తున్న రూ.2, 500లపెై కుటుంబం మొత్తం ఆధార పడి జీవిస్తోంది. కనుకనే వీరి జీవితాలు దుర్భరంగా పూరిగు డిసె లకే పరిమితమ య్యాయి. ఇదిలా ఉంటే వారసత్వంగా భూ మి వస్తుందన్న మాటేకానీ, దానికి పట్టాలేకపోవడంతో ఆ యా గ్రామ పెత్తం దారులపెై ఆధారపడాల్సి వస్తోంది. మరికొ న్ని గ్రామాలలో తరతరాలుగా వస్తున్న భూములు అన్యాక్రాం తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి రాయలసీమ జిలా ్లల లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపెై వీరు ఐక్య పోరాటాలు చ ేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో అర్చన కోసం న్యాయపో రాటాలు చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. గతంలో వీరికి 7 4 మఠాలు ఉండేవి. అయితే ఇప్పుడు వారి పౌరొహిత్యం కింద ఉన్నవాటిని వేళ్ల మీదలెక్కించవచ్చు.

తూర్పుగోదావరి జిల్లాలో తాలూరు మఠాన్ని అగ్రవర్ణాలవారు లాక్కునే ప్రయ త్నాలు చేస్తే అక్కడ నిరంతర పోరాటం చేస్తు న్నారు. అక్కడ వీరే పూజారులు కావడంతో ఈ పరిస్థితి దాపు రించింది. ఇక కదిరి నర్శింహస్వామి దేవాలయంలో ఎంతో కాలంగా వీరు పూజలు చేస్తుండగా వీరిని వెైకానసులు తరి మికొట్టారు!. ఈ విధంగా వీరికి బలం ఉన్న చోట న్యాయపో రాటాలకు దిగుతూ... బలం లేని చోట వాటిని వదులుకుం టున్నారు. సంఖ్యాపరంగా వీరి జనాభా తక్కువ కావడంతో భవిష్యత్‌లో తమ చేతిలో ఎన్ని దేవాలయాలు ఉంటా యో కూడా చెప్పలేమంటున్నారు. ‘స్వామి’ అని పదాన్ని వీరు తమ పేరుకు చివర్న చేర్చుకో వడంతో అప్పట్లో వీరు ఎక్కడున్నా సులభంగా గుర్తించే వా రు. అయితే ఈ స్వామి కులం పేరు కాకపోవడంతో మిగతా కులాలవారు కూడా ఆ స్వామి పదాన్ని పేరుకు చివర్న తగి లించుకోవడంతో స్వామి అనే పదానికి వీరిలో కూడా ప్రాధ న్యత తగ్గిపోయింది. ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి చివ రకు వీరు జిల్లా కొక వృత్తిలో కొనసాగుతున్నారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలలో అర్చకులుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తున్నారు. కాగా ఇక్కడ వీరు జంథ్యం వేసుకోవ డం సర్వసాధారణం. ఉభయ గోదావరి జిల్లాలలోని వారు అర్చక త్వంతోపాటు శ్రాద్థ ఖర్మలు కూడా ని ర్వర్తిస్తారు. నిజా మాబాద్‌, వరంగల్‌ జిల్లాలలో అద్దకాలు అద్ది జీవిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అడవిలోని అడ్డాకులు సేకరిం చి వాటిని విస ్తళ్లు కుట్టి మార్కెట్‌ చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొన్ని జి ల్లాలలో హరిదాసులుగా కూడా బిక్షాటన చేస్తు న్నారు. ఈ వి దంగా ఏ జిల్లాలో ఏ వృత్తి ఎంచుకున్నా వీరిలో ఎక్కువమంది బతుకు పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఎంబీసీలుగాగుర్తించాలి;
Chattada-చాత్తాద శ్రీ వెైష్ణవులను తమిళనాడులో ఎంబీసీలుగా గుర్తించారనీ అదే విధంగా రాష్ర్ట ప్రభుత్వం కూడా తమను ఎంబీసీలుగు గుర్తించాలని ఎంబీసీ సంక్షేమ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు టి రామానుజం కొరుతున్నారు. తమ పూర్వీకులు దేవాలయాలలో చేస్తున్న అర్చక వృత్తిని ఆధిపత్య పోరాటంలో కోల్పోయిన వారు దయనీయ స్థితిలో రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలలోని వారిని అర్చకులుగా తిరిగి నియమిం చడానికి ప్రభుత్వం కృషి చేయాలంటారు. ఇక మూలికా వెైద్యంలో ఎనలేని ప్రామీణ్యం కనబరుస్తున్న తమ సామాజిక వర్గంవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఔషథ మొక్కల పెంపకానికి స్థలం కేటాయించా లంటారు.

అంతేకా కుండా ఆర్థిక స్తోమతలేని చాత్తాద శ్రీ వెైష్ణవులు గ్రామీణ ప్రాంతాలలో ట్యూషన్లు చెప్పి ఇప్పటికీ జీవనం సాగిస్తు న్నారనీ, అటువంటివారికి జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సాహాన్ని కల్పించాలని కోరు తున్నారు. తరతరాలుగా దేవా లయాలతోనే తమ జీవితాలు ముడి పడి ఉన్నాయి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులతో చాత్తాద శ్రీ వెైష్ణవులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు.

hjkl

కూడు పెట్టని కులవృత్తి


June 2, 2012
022 
ఐక్యత... కట్టబాట్లకు ప్రతీకలుగా నిలుస్తారు వీరభ ద్రీయులు. భక్తిపారవశ్యంతో వీరు తమ శరీరాన్ని తూట్లు పొడుచుకుంటారు... కణకణలాడే అగ్గిగుండాలను అవలీలగా దాటేస్తారు. వీరికి వీరుముష్టి, నెత్తికోతల, విభూతులవారు... వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయితే రాష్ర్ట వ్యాప్తంగా వీరు వీరభద్రీ యులగా పిలిపించుకోవాలనే తపనతో పాతపేర్లకు తిలోదకాలు పలికారు.వీరి కులం పేరులో కనిపించే ‘ముష్టి’ అనే పదం వీరి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. అప్పట్లో వీరి పిడికిలి దెబ్బతో కొబ్బ రికాయ నుజ్జు నుజ్జు అయ్యేది. అంతేకాదు... అప్పట్లో వీరు బలశాలులు కావడంతో ప్రెైవేట్‌ ఆర్మీగా ఏర్పాడి నాటి వెైశ్యుల ధన, ప్రాణాలను రక్షించారు. కనుకనే ఇప్పటితరం వెైశ్యుల ద గ్గర భిక్షాటన చేస్తుంటారు. వెైశ్యుల దగ్గర తప్ప మరెక్కడా చే యిచాపరు. అయితే ఈ ప్రక్రియను వీరు అడుక్కోవడంగా భా వించరు! వెైశ్యులు తమకు ఇచ్చేది బిక్ష కాదంటారు.

దాన్ని కేవ లం తాము అప్పట్లో వారి ధన ప్రాణాలు కాపాడినందుకు కృత జ్ఞతగా వెైశ్యులిచ్చే పారితోషకమని చెపుతారు. అప్పటి తరం తమ కండబలంతో వెైశ్యుల ఆస్తులు కాపాడారు కనుకనే ఇ ప్పుడు వారు ఉన్నత స్థితిలో ఉన్నారని చెపుతారు. ఈ నేపథ్యం లో పెై స్థాయిలో ఉన్న వెైశ్యులు వీరభద్రియులను ఆదుకో వాల్సిన కనీస బాధ్యత ఉందంటారు. అంతేకాదు... వెైశ్యులకు సంబంధిచిన శుభకార్యాలలో వీర పాల్గొని భద్రీయుని విగ్ర హానికి స్నానం చేయించడం, దండకాలు చదవడం ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. వీరి పూజా విధానం కూడా పద్యాల రూపం లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం కులం పేరుచూపి తమను హీనంగా చూడవద్దని కోరుతున్నారు. వీరభద్రియు లుగా సమాజంలో సముచిత స్థానం కల్పించమంటున్నారు.

వీరభద్రులు మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో వీరభద్రస్వామి ఉత్సవాలు చేస్తారు. ముఖానికి వీభూతి దట్టిం చి, రుద్రాక్ష మాలలు, వెండి లింగం కాయను మెడలో వేసు కుని, నడుము చుట్టూ గంటలు, శంఖం, చేతకత్తి చేతబట్టి, జేగంటతో జాతరలలో ఎవరెైన దర్శనమిస్తుంటారు. నారస ములు గుచ్చుకుని నాట్యం చేస్తారు. పాటలు పాడుతూ, చేతిలోని కత్తిని లయబద్దంగా తిప్పుతూ వీరంగం వేస్తారు. దండకాలు, వీరంగాలు, శరభలు... తదితర పద్య గేయ సాహిత్యం ఈ సాంప్రదాయంతో ముడిపడింది. ఈ సందర్భం గా నగారా, కంచు జాగట మోగిస్తారు. నాలుకకు శూలాలు గుచ్చుకోవడం, మెడకు దబ్బనం గుచ్చుకోవడం సర్వసాధార ణం. అంతేకాదు శరీరభాగాలపెై దబ్బనాలు గుచ్చుకుని తమ భక్తిని చాటుకుంటారు. భారీ ప్రబలు కట్టడంతో వీరికి వీరే సాటి. భక్తి పారవశ్యంలో అగ్నిగుండాలను తొక్కుతారు.

ఇక వీరు పచ్చబొట్టు వేయడంలో కూడా నిష్ణాతులు. కీళ్ల నొప్పులకు, మోకాళ్ల పొప్పులకు, ఛాతీ నొప్పులున్నవారు వీరి వద్దకు గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చి పచ్చబొట్లు పొడిపించు కుంటారు. ఇప్పటికీ గ్రామాలలో ఈ ప్రక్రయ కొనసాగుతూనే ఉంది. ప్రజలలో వస్తున్న మార్పు కారుణంగా వీరి కులవృ త్తికి ఆదరణ తగ్గింది. వీరు వీభూతులు తయారు చేస్తారు కనుక వీరిని వీభూతులవారు అని కూడా పిలుస్తారు. ఈ నేప థ్యంలో ఊరూరూ తిరగటం, దేశ దిమ్మరులుగా మారటం వీరివంతెైంది. ఒక విధంగా చెప్పాలంటే వీరు సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. ఎక్కువ భాగం ఊరి చివర చింతచెట్ల కిందే వీరు మకాం చేస్తుంటారు. వీరి వద్ద సామాను ఎక్కువ ఉన్న సందర్భాలలో మాత్రం పీర్ల చావిళ్లను ఆశ్రయిస్తారు. వీరికి కూడా మిరాశీ గ్రామాలు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను ఎప్పుడూ దాటే ప్రయత్నం చేయరు. ఇక చాపలు అల్లి, అల్యూ మినియం పాత్రలు మార్కెట్‌ చేసి కూడా జీవనం సాగిస్తారు.

ఈ విధంగా ఇప్పటి తరంలోని వీరభద్రీయులు ఎక్కువమంది కష్టించి పనిచేయటమో, చిరువ్యాపారం చేసి గౌరవంగా బత కటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం కులం పేరుతో తమను చిన్నచూపు చూ డటంతో మానసి కంగా కుంగిపోతు న్నారు. ప్రస్తుతం వీరు అల్యూమినియం పాత్రలు వ్యాపా రమే వృత్తిగా ఎంచుకున్నారు. పెట్టబడి పెట్టే స్తోమత లేకపోవ టంతో ఎక్కువమంది అప్పుతెచ్చుకుంటారు. అధికవడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో ఊరూరా తిరిగి సంపా దించిన సొమ్ములో దాదాపు సగం సంపాదన వడ్డీలకే చెల్లిస్తారు. ఇటువంటి దయనీయ పరిస్థితిని అధిగమిం చేందుకు తమ పిల్లలకు విద్య చెప్పించే ప్రయత్నం చేస్తున్నా రు. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘వీర భద్రీయులు’గా మార్పు చేయించు కున్నారు. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో కుల ధృవీకరణ పత్రాలలో వీరి పేరును వీరముష్టిగానే అధికారులు మంజూరు చేస్తున్నారు. దీనిపెై వీరు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్దమవుతున్నారు.

శీతకన్ను
Kssప్రభుత్వ చల్లని చూపు తమపెై లేదంటారు ఆంధ్రప్రదేశ్‌ వీరభద్రియ (వీరముష్టి) సంఘం అధ్యక్షులు కె. రాజేశ్వరరావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ తమకోసం ప్రభుత్వం కేటాయించిన ఫలాలు తమకు అందలేదని చెపుతున్నారు. స్వయం కృషితో వీరభద్రీయులు చిరువ్యాపారాలు ప్రారంభించి రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తే మరి కొన్ని కుటుంబాలు దారిద్య్రరేఖను దాటుకుని ముందుకువస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఫెైనాన్స్‌ కార్పొరేషన్‌ విషయంలో కూడా ప్రభుత్వం తమకు ఆశలు రేపిందే తప్ప... ఆచరణలో చూపలేదంటారు. కుల వృత్తి కోల్పోయి చిరువ్యాపారాలకే పరిమితమైన తమను ఆదుకోవాలని కోరుతు న్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ప్రభుత్వం ఇతోధికంగా సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. మరి ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాల ద్వారా ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
awq

వెలవెబోతున్న నీల’ వెలుగులు


June 3, 2012
సమాజంలో గౌరవంగా బతికేందుకు నీలకులస్థులు చేయని ప్రయత్నం లేదు. అధునాతన పరికరాలు వీరి వృత్తిలోకి ప్రవేశించడంతో కులవృత్తినే పట్టుకుని వేలాడకుండా మరో వృత్తిని ఎంచుకున్నారు. అక్కడా ఎదురుదెబ్బతినడంతో ఇంకో వృత్తిని ఎంచుకున్నారు. ఈ విధంగా బతుకుతెెరువు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. శ్రమిస్తూనే ఉన్నారు

Cotto
నూలు వస్త్రాలకు అద్దకాలు అద్దేందుకు ఉపయోగించే నీలి రంగు తయారీలో వీరు నిష్ణాతులు. శుద్థి చేసిన నూలుకు హా ని కలుగకుండా, రంగు వెలిసిపోకుండా వీరు రంగులను త యారు చేయడంతో అప్పట్లో చేనేత కార్మికులు వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కనుకనే వీరు తయారు చేసే నీలి రంగు కు చేనేతకార్మికులలో మంచి గిరాకీ ఉండేది.

నీలికులస్తులు రె క్కలు ముక్కలు చేసుకుని ఈ రంగు తయారు చేసేవారు. దీని కోసం రోజుల తరబడి చెమటోడ్చేవారు. వీరు నీలి రంగును త యారు చేసే ప్రక్రియ కూడా చాలా విచిత్రంగా ఉండేది. తగరే సల అనే చెట్టు గింజలను ఉడకబెట్టి వాటి నుండి చిక్కడి ద్రవా న్ని తీనేవారు. ఈ ద్రవం నీల రంగులో ఉంటుంది. ఈ ద్రవాని కి బెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఇండిగోను కలిపి మీట రు ఎత్తున్న కాగుల్లో మగ్గబెట్టేవారు. ఈ ప్రక్రియ మరీ విచిత్రం గా ఉంటుంది. మేక, గొర్రె పెంటికలను సేకరించి వాటి మధ్య ఈ కాగులను నిలబెట్టేవారు. టైం గడిచేకొద్దీ ఈ పెంటికలలో రసాయన క్రియ జరిగేది. దీంతో వెచ్చటి ఆవిర్లు వెదజల్లేవి. ఈ విధంగా రెండు రోజులపాటు కాగుల్లో ఉన్న ద్రవం క్రమంగా మగ్గుతుంది. ఫలితంగా నల్లటి రసం తయారయ్యేది.

అయితే వీరు తయారు చేసిన ఈ రంగులు పర్మనెంట్‌గా ఉండాలంటే మరికొంత శ్రమపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో సున్నపు రాయిని తీసుకొచ్చి బట్టీ పెట్టి సున్నం తయారు చేసే వారు. చౌడు భూముల నుంచి సేకరించిన మట్టీకి ఈ సున్నాన్ని కలిపి మిశ్రమాన్ని పెద్ద కుండలో వేసి బాగా ప్రెస్‌ చేస్తారు. దాని పైన నీళ్లు పోస్తే ఒక్కొక్క బొట్టు ఆ కుండ ద్వారా ఫిల్టర్‌ అవు తుంది. ఈ విధంగా వచ్చే ద్రవం చాలా గాఢంగా ఉంటుంది. ఆ ద్రవాన్ని అంతా సేకరించి నీలి, నలుపు రంగుల్లో కలిపి కడ వలలో నిల్వ చేసేవారు. ఈ నిల్వచేసిన రంగులను నూలుకు ప ట్టించేవారు. వాడకంలో బట్టలు చీలికలు-పేలికలుగా మారి నా... వీరు వేసిని రంగు మాత్రం వెలిసేదికాదు. నీలి, నలుపు రంగులు కాకుండా, ఇతర రంగులు కావాలంటే ఆయా పాళ్ల వంతున కెమికెల్స్‌ వేసి తయారు చేసుకునేవారు. అప్పట్లో చే నేత కార్మికులు వీళ్ల దగ్గరకు నూలు తెచ్చి రంగులు అద్దకం చే యించుకునేవారు.

అయితే ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన రంగులు, రసాయనాల కారణంగా వీరి వృత్తిపై వేటు పడింది. అంటే ఆ రంగుల ఖరీ దు తక్కువ కావడంతో ఆ పోటీకి వీరు తట్టుకోలేకపోయారు. వీరు క్రమంగా వృత్తికి దూరమయ్యారు. వీరి కులవృత్తి దె బ్బతినటంతో దీనికి అనుబంధంగా ఉన్న చేనేతవైపు వీరు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వీరు కూడా నూలు వడికి దారం తీసి పడుగుకట్టి మగ్గాలపై బట్టలు నేసే ప్రయత్నం చేశారు. క నుకనే ఇప్పటికీ చేనేత రంగంలో ఈ నీలికులస్తులు చాలా మంది జీవనం గడుపుతున్నారు. మీటర్లు బట్ట నేస్తే వచ్చే ఆదా యం చాల తక్కువ. అయినప్పటికీ వీరు ఉదయం పది గుంట ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఇంతగా శ్రమించినా కనీసం పది మీటర్ల బట్ట నేయటం గగ నం.

బాగా అనుభవం ఉన్న వారు మాత్రం మరో రెండు మీట ర్లు నేయగలరు. అంటే ఎంత నైపుణ్యం ప్రదర్శించినా రోజు మొత్తం మీద 100 రూపాయలకు మించి సంపాదించలేరు. అయితే గతంలో పోల్చుకుంటే వీరి పరిస్థితి కొంత మెరుగ య్యిందనుకుంటున్న సమయంలో చేనేత రంగంలోకి కూడా ఆధునిక యంత్రాలు రంగప్రవేశం చేశాయి. దీంతో చేనే తరంగానికి కూడా ఊహించని దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ వీ ళ్లకు కషాలు మొదలయ్యాయి.

సున్నితమైన పనికి అలవాటు పడిన వీరు కాయకష్టం చేయ లేక ఇంటిపట్టున ఉండి బీడీలు చుట్టే పనిని ఎంచుకున్నారు. కాగా ఇక్కడా వీరు దోపిడీకి గురవుతున్నారు. బీడీ పరిశ్ర మలో యాజమాన్యం వెయ్యి బీడీలకు సరిపోను తునికాకు సప్ల య్‌ చేయదు. తరుగుబడిన ఆకును వీరే కొనుగోలు చేసి వేయి బీడీలకు లెక్క చూపాలి. దెబ్బతిన్న ఆకు ఇచ్చి మంచి బీడీలుత యారుచేసి ఇవ్వాలని యాజమాన్యం డిమాండ్‌ చేస్తుంది. ఈ క్రమంలో తరుగు భర్తీ చేయడానికి వీరి శ్రమలో కొంత భాగం కోల్పోతున్నారు. అయితే పూట గడవడానికి కావలసిన డబ్బు చేతికి అందటంతో ఈ వృత్తిని వదులుకోలేకపోతున్నారు.

క్రమంగా బతుకుదెరువు కోసం బీడీలు చుట్టడానికి సిద్దమ య్యారు. మొదటి నుండీ కుటీర పరిశ్రమకు అలవాటు పడ్డవారు కావడంతో బీడీలు చుట్టడం వాటిని సంబంధిత య జమానికి చేరవేయడంతో బతుకు సాఫీగానే సాగింది. అయితే ఈ పరిశ్రమ కూడా సంక్షోభంలో చిక్కుకోవటంతో నేడు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కాలగమనంలో అనేక అడ్డంకులు ఎదురైనా శతాబ్దాల క్రిందటి వీరు వేసిన నీలి రంగు మాత్రం వీరిని వదల్లేదు. అంటే ఇప్పటికీ నీలి కులస్తులు గానే సమాజంలో పిలువబడుతున్నారు.

మన రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే నీలి కులస్తులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోయారు. కర్నాటక రాష్ర్టంలో గుల్‌బర్గా, చిందోళి, ముధోల్‌, బీదర్‌ ప్రాంతాలలో వీరు విస్తరించారు. అక్కడ వీరు నీల్‌గా ర్‌గా పిలువబడుతూ బిసి రిజర్వేషన్‌ సౌకర్యాలు పొందుతు న్నారు. మహారాష్ర్టలో నీలినిరాళిగా గుర్తింపు పొందారు. ఈ రాష్ర్టంలో వీరికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించక పోవటంతో మరింత వెనుకబడ్డారు. మన రాష్ర్టంలో వీరిని నీలి కులస్తులు గా పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా వీరంతా ఇక్కడి నుండి వలసవెళ్లినవారే.

గ్రూపు మార్చినా మార్పులేదే!
kumar‘నీలి’ కులాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితాలోని డి గ్రూప్‌ నుండి బి గ్రూ ప్‌కు మార్చినా ఫలితం లేదని పెదవి విరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ నీలి కుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్‌ అశోక్‌ కుమార్‌. బీసీ కులాలలో ఇప్పటికీ తాము అత్యంత వెనుకబడిన తరగ తుల్లో ఉన్నామని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో తమవా రికి కనీసం ఉండటానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతం నుండి తమ సామా జికవర్గం బీసీ రిజర్వేషన్‌ జాబితాలో ఉన్నా, ప్రభుత్వం చేసిన చిన్న పొరపాటు కారణంగా గత నాలుగు దశాబ్దాలు గా నీలి కులస్తులకు అందుతున్న రిజర్వేషన్‌ సౌకర్యాన్ని పూ ర్తిగా వినియోగించుకోలేక పోయామంటారు.

నీలి కులస్తు లను 1968లో బిసి-డి జాబితాలో ప్రకటిస్తూ ‘నెల్లి’ అని పే ర్కొనటంతో నీలి కులస్తులమైన తమకు అధికారులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో తమ జీవనశైలి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలంటారు. నీలి కులస్తులలో ఎక్కువమంది చేనేత కా ర్మికులుగానే జీవనం సాగిస్తున్నారు కనుక తమకూ ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని కోరుతున్నారు.

Untita

‘నార’ పోయింది ‘నారు’ మిగిలింది


June 4, 2012
పెఱిక... ఇది కులం పేరు అయినప్పటికీ, ఇదొక వస్తువు! ఇది ఎలా ఉంటుందో... చూద్దామన్నా ప్రస్తుత కాలంలో కనిపించదు!! మ్యూజియంలో కాదుకదా... బొమ్మల్లో కూడా మనకు దర్శనమివ్వదు !!! జనపనారతో తయారు చేసే పెఱిక కొన్ని దశాబ్దాల కిందటే కనుమరు గయ్యింది. అయితే పెఱికను తయారు చేసేవారు సమాజంలో ఇప్పటికీ పెఱిక కులస్థులుగా గుర్తింపుపొందు తున్నారు. ఈ వృత్తి దెబ్బతినడంతో అనుబంధ వృత్తి గోనె సంచుల తయారీని ఎంచుకు న్నారు. అదీ దెబ్బతింది. దీంతో ఎక్కువ మంది వ్యవసాయం వెైపు మళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నార’ పోయిందీ... ‘నారు’ మిగిలింది!

prika0రాష్ర్టంలో వీరు పెఱిక, పెఱిక బలిజ, పురగిరి క్షత్రియగా గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లాలో వీరికి అక్కడి వారు ‘రెడ్డి’ అని గౌరవంగా పిలుస్తారు. వీరు నిజా మాబాద్‌, నల్గొండ, వరంగల్‌, ఆదిలాబాద్‌, జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మి గతా జిల్లాలలో అక్కడక్కడా కనిపిస్తారు. విజయనగం, శ్రీకాకుళం జిల్లాలలో కూ డా వీరు ఉన్నారు. అయితే తెలంగాణ జిల్లాలలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు.పెఱిక గురించి ఇప్పటి తరానికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే... ధాన్యం తరలిం చడానికి గాడిదపెై వేసిన గోనె సంచి అని చెప్పొచ్చు. ఈ సంచులను వీరే ప్రత్యేకం గా తయారు చేస్తారు. ఈ సంచిని గాడిద వీపుపెై వేస్తే రెండు వెైపుల నుండి ధాన్యం పోసుకునే అవకాశం ఉంటుంది. దున్నపోతులు, గాడిదలు, గుర్రాలు...

తదితర జంతువుల వీపులపెై పూర్వ కాలం పెఱికల్లో ధాన్యం, అపరాలు నింపి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అప్పట్లో ఎడ్లబండ్లపెై వేసుకుని తీసుకుపొయే అంత సరు కులేని వారు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వీరి సేవలు మన పూర్వీకులందరూ దాదాపుగా ఉపయోగించుకున్నారనేనని చెప్పొచ్చు. కనుక గ్రామాలలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వీరు సంచార జీవులు. పెఱికలు ఎక్కడ అవసవమైతే అక్కడ పెద్ద సంఖ్యలో వీరు వెళ్లి తయారు చేసివస్తారు. అయితే ఎంత దూరం ప్రయాణించినా స్వగ్రామాన్ని మాత్రం మర్చి పోయేవారు కాదు. తాము తయారు చేసివ పెఱికలను మార్కెట్‌ చేయడానికి దగ్గర్లో ఉన్న గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేసి తిరిగి స్వగ్రామం చేరుకునేవారు. పెఱిక తయారు చేసే సందర్భంగా జనపనార నుంచి వచ్చే నుసి వలన శ్వాశకోశ వ్యాధుల బారిన పడేవారు.

ఈ సందర్భంలో వీరే స్వయంగా ఆయుర్వేద ఔషథాలను తయా రు చేసుకునేవారు. పెఱికలు తయారు చేయడానికి అప్పట్లో జనుము, గోగులను పెంచి వాటి నుండి నారను వీరే స్వయంగా తీసేవారు. ఈ నార తీసే విధానాన్ని గమ నిస్తే వాళ్లు ఎంతగా శ్రమిస్తారో అర్థమవుతుంది. నార తీయటానికి వీరు ప్రత్యేకం గా ఎంచుకున్న మొ క్కలను ఆరు అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెంచుతారు. అవి బాగా ముదిరాక... వాటిని కోసి చిన్న చిన్న కట్టలుగా కట్టి నీళ్లలో నానాబెడతారు. దాదాపు వారం పది రోజులపాటు నానబెట్టిన ఈ చెట్టనుంచి నారను వేరుచేసి శు భ్రం చేసి ఎండబెట్టేవారు. అటువంటి నా రతో వీరు ఈ పెఱికలు తయారు చేసేవా రు. వీటిని మగ్గాలపెైన కూడా నేసేవారు.

వీ టితోపాటు పెద్ద పెద్ద బోరీలు కూడా తయారు చేసేవారు. అంతేకాదు... తాళ్లు కూడా పేనేవారు. ఇవి మరింత మన్నికగా, దృఢంగా ఉండేందుకు చిం తపిక్కల పొడిని ఉపయోగించేవారు. అంటే... చిం తపిక్కలను పొడిచేసి ఉడికించి చిక్కటి ద్రవాన్ని తయారు చేసేవారు. ఈ ద్రవంలో వారు తయారు చేసిన తాళ్లను ముంచేవారు. దీంతో సన్నటి తాళ్లు కూడా పటిష్టం గా తయారయ్యేవి. ఈ తాళ్లతో 20 మీటర్ల విస్తీర్ణం ఉండే వలల వంటివాటిని కూ డా తయారు చేసేవారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల వారి అవసరాలకు అను గుణంగా వీరు నార వస్తువులను తయారు చేసేవారు. కనుక వీరి రాక కోసం అ ప్పటి గ్రామీణులు ఎదురు చూసేవారు.

యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరగటం, మ హారాష్ర్ట, బెంగాల్‌ నుంచి గోనె సంచులు పెద్ద ఎత్తున దిగుమతి కావటం, గ్రామీణ ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం పెరగడంతో క్రమంగా వీరి వృత్తి దెబ్బతింది. అయితే వృత్తిపెై మమకారం చంపుకోలేనివారు ఇప్పటికీ గోనె సంచులు తయా రు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారిని మనం నేటికీ నిజామాబాద్‌ ప్రాంతంలో చూడ వచ్చు. కాగా ఆదిలాబాద్‌, ఖమ్మం వంటి జిల్లాలల్లోని పెఱిక సామాజికవర్గం వారు మరింత వెనుకబడ్డారు. కనుకనే రిజర్వేషన్‌ అంశంలో ఈ ప్రాంతాలలోని వారు త మని బిసి-బి నుంచి బిసి-ఏ గ్రూప్‌కు మార్చమని ఎంతోకాలంగా కోరుతున్నారు.

అయితే పెఱిక వ్యవసాయ అనుబంధ వృత్తి కావడంతో వీరికి కావలసిన ముడిసరుకు, అవసరమైన వాటిని వీరే పండించు కునేవారు. ఈ నేపథ్యంలో వీరికి భూముతో అవరాలు పెరిగా యి. కనుక అనివార్యంగా వీరు భూమి కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో వీరికి భూమిపెై ఎంతోకొంత ఆధిపత్యం వ చ్చింది. భూమిపెై ఆధిపత్యం సంపాదించారు కనుకనే అది వీ రికి ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. వీరి కుల వృత్తి దెబ్బతిన్నా సొం త భూమి ఉన్న కారణంగా మరొక వృత్తి చేసుకోగలిగారు. ఈ విధంగా వీరు సమాజంలో అన్ని రంగాలలో మనకు కనిపి స్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల దగ్గర నుంచి చిరు వ్యాపారి వరకు వీరు అన్నింటా మనకు కనిపిస్తారు.

ఒక్కమాటలో చెప్పాలంటే వీరు ప్రవేశించని రంగం లేదు. అయితే ఇప్ప టికీ వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉంటున్నారు. కనుకనే వీరి రాజకీయ ప్రతినిధులు శాసన సభలో మనకు దర్శనమిస్తూనే ఉంటారు. అంతేకాదు... వీరు ఎక్కడ ఉన్నా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఎక్కువమంది ఉద్యోగులుగా స్థిరప డ్డారు. ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారున్నా రు. ఇంకా చెప్పాలంటే... ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ సమాజిక వర్గాన్ని మర్చిపోకుండా మిగిలిన వారి ఎదుగుదలకు తపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజభా ని హైదరాబాద్‌లోని ఖెైరతాబాద్‌ నడిబొడ్డున మనకు పెఱిక భవన్‌ దర్శనమిస్తుంది. ఈ భవనంలో వీరు తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు వసతి కల్పించి విద్యావంతులును చేస్తున్నారు.

స్థలం కేటాయిస్తే....
ahladరాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో పెఱిక సమాజిక వర్గానికి చెందిన వారికి కనీసం ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తే కమ్యూని టీ పరంగా ఉపయోగం ఉంటుందని ఆం ధ్రప్రదేశ్‌ పెఱిక సంఘం అధ్యక్షుడు ఎన్‌ ప్రహల్లాద్‌ ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకు న్నా ఖెైరతాబాద్‌లో తమ సమాజిక వర్గంవారి సహకారంతో పెఱిక విద్యార్థి వసతి గృహాన్ని నిర్మించుకున్నామని చెప్పా రు. తమ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్ధులు ఇక్కడ దాదాపు వందమంది ఉచిత సౌకర్యం పొందుతున్నా రన్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు.

నామినేటెడ్‌ పోస్టులలో తమ పెఱిక సంఘానికి చెందిన వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. దశాబ్దాల కిందటే కుల వృత్తి కోల్పోయారు కనుక స్వయం కృషితో ఎదిగిస్తున్న వారికి వ్యవసాయం వృత్తిలో సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. పెఱిక కులానికి చెందివారిలో దాదాపు 99 శాతం వ్యవసాయంపెైనే ఆధారపడి ఉన్నారని చెప్పారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిలాలలో తమకు గుర్తింపు ఉందనీ, ఆయా జిల్లాలలో రాజకీయ చెైతన్యం పొందిన పెఱిక సంఘం నాయకులకు నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
aasw

వెదురు వెతలు


June 5, 2012
హిందూ సంప్రదాయంలో పుట్టిన శిశువును చేటలో వేస్తారు.... మృతి చెందాక వెదురు బద్దలతో చేసిన పాడెపైనే అంతిమయాత్రకు తీసుెకళతారు. వెదురుతో బంధం చావు-పుట్టుకలేక పరిమితం కాలేదు. చావు పుట్టుకలమధ్య జరిగే అనేక కార్యక్రమాలతో వెదురు అవసరం కనిపిస్తుంది. అరుుతే సమాజంలో అంతర్లీనంగా పెనవేసుకున్న ఈ వెదురుకు రూపాన్నిచ్చే మేదర్ల పరిిస్థితి మాత్రం దినదినగండం నూరేళ్ల ఆయుష్షూలా మారింది. ప్లాస్టిక్‌ రంగప్రవేశంతో వృత్తి కోలుకోలేని దెబ్బతింది. అరుునప్పటికీ తమ సృజనను ప్రోదిచేసి కుల వృత్తికి జీవంపోసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మేదర్లు!

veduruదశాబ్దం కిందటి వరకు మేదరి కులస్తులకు చేతినిండా పనే! ఇళ్లల్లో ఉపయోగించే గంపలు, చాటలు, తడికెలు, విసనకరల్రు వీరు తయారు చేసివనే. పండిన కూరగాయలు మార్కెట్‌ చేయడానికి అనువెైన బుట్టలు, తమలపాకు బుట్టలు, బొగ్గుగనుల్లో ఉపయోగించే తట్టలు మొదలు... పెళ్లి పందిళ్లు, మేనమామలు పెళ్లికూతుర్ని తీసుకువచ్చే గంపలు, సారె గంపలు... వీరి చేతులమీదుగా తయారెైనవే. అప్పట్లో శుభకార్యాలలో వెదురు గంపలలోనే భోజనం తీసుకొచ్చి వడ్డించేవారు. అంతేకాదు... ఇంటికి కావలసిన అలంకరణ వస్తువులను కూడా వీరే తయారుచేసేవారు. ఇంత చేసినా వీరు కూడా అప్పట్లో వివక్ష ఎదుర్కొన్నారు! మేదరి కులస్తులు తయారు చేసిన చేటలు, బుట్టలు... వంటి వస్తువులను కొనుగోలు చేసిన గృహస్తులు వాటిపెై నీళ్లు చల్లి... శుద్ధి చేసుకుని ఇంట్లోకి తీసుకుపోయేవారు!అప్పట్లో అడవుల్లో వెదురు పొదలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవించేవారు.

సమీప అడవుల్లోకి వెళ్లి తమకు కావలసిన వెదుర్లను ఎంచుకుని వాటిని నరికి, మోపులు కట్టి గాడిదలపెై వేసుకుని తమ నివాసాలకు చేరుకునేవారు. ఈ వెదుర్లతో కావలసిన పరికరాలు తయారు చేసేవారు. రోజుకు రెండు, మూడు వెదుర్లకు మించి వీరు పనిచేయలేరు. తయారు చేసిన వస్తువులు సైకిల్‌కు కట్టుకుని మార్కెట్‌ చేస్తారు. మరికొందరు వాటిని ఒకదానిలో ఒకటి పేర్చి కావిళ్లకు కట్టుకుని సమీప గ్రామాలలో అమ్మి జీవనం సాగించేవారు. వెదురు కోసం వెళ్లిన వీరిపెై అటవీ అధికారులు దౌర్జన్యం చేసేవారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుతీసేవారు. ఒక్కోసారి వీరి పనిముట్లను అధికారులు లాక్కునేవారు. ఇటువంటి దయనీయ పరిిస్థితులలో బతుకుపోరాటం చేస్తూనే మరోపక్క హక్కుల సాధనకు ఉద్యమించారు.ఈనేపథ్యంలో ప్రభుత్వం 1964 యాక్టు తీసుకొచ్చింది.ఫలితంగా వెదురు పొసైటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సొసైటీ ద్వారా ఒక్కో సభ్యునికి ఏడాదికి రెండు వేల వెదుర్లు సబ్సిడీ ద్వారా ఇవ్వాటానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖలో వీరి సొసైటీని రిజిస్టరు చేసుకుంటే అటవీశాఖ సబ్సిడీపెై వెదురు ఇస్తుంది.

అయితే వీరు ప్రతి ఏడాదీ రెన్యువల్‌ చేయించుకోవాలనే నిబంధన పెట్టటంతో నానా అగచాట్లు పడుతున్నారు. వీరు జిల్లా పరిశ్రమల కేంద్రంవారు ఇచ్చిన రెన్యువల్‌ ఆర్డర్‌ తీసుకొని కేటాయించిన ఫారెస్టు సర్కిల్‌ కార్యాలయానికి వెళ్ళాలి. ఆ అధికారి ఏమైనా సమర్పించుకుంటేనే ఆర్డర్‌ ఫారంపెై సంతకం లేకుంటే ఏదో ఒక కొర్రి వేసి తిప్పుతుంటారని చెపుతున్నారు. కొల్లాపూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయానికి వెళ్ళాలంటే డబ్బుతోపాటు, కాలం కూడా వృధా. కనుక రోజుల తరబడి తిరగలేక ఎంతోకొంత ముట్టచెప్పుకుని రెన్యువల్‌ చేయించుకుంటున్నామని చెపుతున్నారు. అంతేకాదు... పేపర్‌ మిల్లులకు ఇచ్చే వెదుర్లపెై టన్నుకు ఆరు వేల రూపాయలు తగ్గించి, మేదర్లకు మాత్రం పది వేల రూపాయలు పెంచడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే ప్లాస్టిక్‌ రంగ ప్రవేశంతో వీరి వృత్తి దెబ్బతింది. వీరుచేసే ప్రతీ వస్తువూ ప్లాస్టిక్‌ రూపంలో దర్శమిస్తున్నాయి. పెైగా ఒరిస్సా, మిజోరం, త్రిపుర నుండి అలంకరణ వస్తువులు రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. కళాకృతులను రూపొందించే సత్తా తమకూ ఉందనీ, ఇందుకుగాను శిల్పారామం, ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌లో తమకూ అవకాశం ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు... అస్సాం, ఒరిస్సా రాష్ట్రాలలో అటవీ ప్రాంతం నుండి మేదర్లు కావల్సినంత వెదుర్లు తెచ్చుకోవచ్చనీ, అదే విధానాన్ని మరో రాష్ర్టంలో అమలు చేయాలని ప్రతిపాదన వీరు తెస్తున్నారు. ఇదిలా ఉంటే... అనంతపురంలో పెద్ద ఎత్తున వెదురు వస్తువులు తయారు చేసినా అక్కడ మార్కెట్‌ లేకపోవటంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ విధంగా వచ్చే వెదురు వస్తువుల లారీలను ఫారెస్టు శాఖ వారు అటకాయించి మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 10 నుంచి 15 వేల రూపాయల వరకూ ఫెైన్‌ వేయటంతో అంత పెద్ద మొత్తం చెల్లించుకోలేని మేదర్లు ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోందంటారు.

ఈ నేపథ్యంలో కుల వృత్తిని కొనసాగిస్తూనే వీరు ప్రత్యామ్నాయ వృత్తులను ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలలో మేకలు కోసి ఆ మాసం మార్కెట్‌ చేసి జీవిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పందులను కాస్తున్నారు. 1953కు పూర్వం మేదర్లు, ఎరుకల వారూ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒకే గ్రూప్‌ కింద ఉండేవారు. అయితే తరువాత జరిగిన పరిణామాలలో వీరిని బీసీ రిజర్వేషన్‌ జాబితాలోని ఏ గ్రూప్‌లో చేర్చిన ప్రభుత్వం ఎరుకలను ఎస్టీ జాబితాలోకి చేర్చింది. దీంతో మేదర్ల ఎదుగుదల నత్తనడకన నడుస్తోంది. దేశవ్యాప్తంగా వీరు ఎస్సీలు, ఎస్టీలుగా గుర్తింపు పొందినా. మన రాష్ర్టంలో మాత్రం బీసీలుగానే ఉన్నారు.

మేదరి ఫడరేషన్‌ విధులు... నిధులు... నిల్‌!
P.-Balarajuరాష్ర్ట ప్రభుత్వం మేదర్లకు ఫెడరేషన్‌ ప్రకటించినా విధులు... నిధులు... లేవని మేదరి సంఘం ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట అధ్యక్షుడు ప్యారసాని బాలరాజు తెలిపారు. మేదరి సామాజిక వర్గానికి చెందివవారు ఇతర రాష్ట్రాలలో ఎస్టీలుగానో, ఎస్సీలుగానో ఉన్నారనీ, మన రాష్ర్టంలో మాత్రం బీసీ గ్రూప్‌లు ఉన్నారని చెప్పారు. ఆది నుండీ తాము సంచార జీవులమంటారు. ఇప్పటికీ వెరుదు డిపోలకు దగ్గర్లో ఉన్న మేదర్ల జీవన శెైలిని గమనిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయంటారు. ఈ నేపథ్యంలో మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతన్నారు. మేదర్లు కులవృత్తిపెైనే ఆధారపడి జీవిస్తున్నారు కనుక ఈ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ప్రతి జిల్లాలో ఉన్న తమ సొసైటీలకు వెదురు వనాలు పెంచటానికి 50 ఎకరాలకు భూమి హక్కు ఇస్తే మంచి ఫలితం ఉంటుందంటారు. మేదర్లు అత్యంత వెనుకబడిన తరగతులకు చెందివవారు కావడంతో ప్రభుత్వమే తమకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలంటారు. చట్టసభలలో తమ సామాజికి వర్గానికి చెందవారు లేరుకనుక కనీసం నామినేటెడ్‌ పోస్టులెైనా కేటాయించాలంటారు.
ghjj

‘మందు’లోళ్లకు మనుగడే కష్టం


June 6, 2012
మందులు.. మందులు.. మందులు.. మహిమగల మందులు.. టక్కుటమారం లేని మందులు.. కీళ్ల నొప్పులకు మందులు.. వాతపైత్యాలకు మందులు.. కండ్లకు పండ్లకు పుండ్లకు మందులు.. అశ్వినీ దేవతల మందులు.. మంత్రం తంత్రం లేని మందులు.. రండయ్యా రండీ.. వనమూలికలన్నీ కొనరండి.. భస్మాలూ, లేహ్యాలు, తైలాలూ.. రోగాలను హరించేనండీ!... అంటూ మందువాళ్లు తమ మందుల మహిమను చెప్పుకుంటూ గ్రామీణ ప్రజలలో ఆసక్తి రేపేవారు!

mandu‘మందుల’... వీరిది విలక్షణ శైలి. అటు గిరిజనులలో కలవాలనుకుంటున్నా ప్రభుత్వం కలపట్లేదు. ఇటు నాగరికులతో కలిసిజీవించలేకపోతున్నారు. కనుకనే ఊరి చివర్న ఉండే యానాదులతో దోస్తీ చేస్తున్నారు. అనాగరిక లక్షణాలు వీరిని ఇంకా వెంటాడుతున్నాయి. వారి భాష, వేషం, కట్టుబాట్లలో ఎటువంటి మార్పులేదు. ఈ కులస్తులు ఆచారవ్యవహారాలు, మూఢనమ్మకాలకు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే వీరింకా అనాగరిక కట్టుబాట్ల నుంచి బయటపడ లేపోతున్నారు. ప్రభుత్వం కూడా వీరిని చైతన్యపరిచే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ అనేక జిల్లాల్లో హీనాతి హీనంగా జీవనం గడుపు తున్నారు.

రాష్ర్ట వ్యాప్తంగా వీరు విస్తరించి ఉన్నా తెలంగాణ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తారు. వీరు వృత్తిరీత్యా మందులు తయారు చేస్తారు. వీరికితెలుసు ఏ ఆకులో ఏ సుగుణాలు ఉన్నాయో, ఏ వేరులో ఏ లక్షణాలు ఉన్నాయో. పైగా ఏఏ వనమూలికలు ఎప్పుడు... ఎక్కడ దొరుకుతాయో కూడా వీరు ఇట్టే చెప్పగలరు. వనమూలికలు అవసరమైన నాటువైద్యులే కాదు, ఆయుర్వేద వైద్యులు సైతం వీరిని ఆశ్రయించిన సందర్భాలు కోకొల్లలు. వీరు వనాలలో ఆకులు, చెట్ల బెరడు, వేళ్లు... సేకరిస్తారు. వీటి నుండి వివిధ ప్రక్రియల ద్వారా రసం తీస్తారు. చెట్ల ఆకులు, బెరడులను నూనెతో కలిపి దంచి ఔషధాలు తయారు చేస్తారు. కొన్ని వనమూలికలకు కర్పూరం... కలిపి కుండల్లో వేసి కాగబెడ దారు. వీటినుండి వచ్చిన ఆవిరి కుండకు పై భాగంలో బోర్లిం చిన మూతకు దట్టంగా పేరుకుంటుంది.

ఆ మూత చల్లారాక దానికి అడుగుభాగంలో అంటుకున్న మొత్తాన్ని సేకరించి మెత్తని పొడి చేసి మందుగా తయారు చేస్తారు. భైరవ, చింతా మణి... వంటి మాత్రలు కూడా వీరే తయారుచేస్తారు. ఈ విధంగా తయారుచేసుకున్న మందులను మగవారు సంచు ల్లోనూ, ఆడవారు గంపల్లోనూ పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల లో అమ్మకాలు చేస్తారు. వీరి అలవాట్లన్నీ గిరిజనుల లక్షణాలను పోలి ఉంటాయి. వీరి పూర్వీకులును అప్పటి ప్రభుత్వం సంచార జాతిగా గుర్తించింది. అప్పట్లో వీరు ఎక్కువగా ఊరికి చివర్న ఉన్న చెరువులు, కాల్వగట్లపైన, తాటితోపుల్లో ఉండేవారు. పది పన్నెండు కుటుంబాలు కలిసి సమూహంగా జీవించేవారు. వీరు గ్రామగ్రామానా సంచారం చేసి జీవిస్తారు. తాటి ఆకులు, ఈత ఆకులు, వెదురుబొంగు లతో చిన్నచిన్న ఇళ్లు నిర్మిస్తారు.

అందులో చిన్న మంచం, ఈత ఆకుతో తయారు చేసిన బుంగల్లో నిత్యావసర వస్తువులు దాచుకుంటారు. మొక్కజొన్నలు, సజ్జలు, దంపుడు బియ్యం వీరివెంట ఉంటాయి. జొన్న అన్నం, గట్కాతో రోజులు గడుపుతారు. తాటాకుతో తయారు చేసిన చిన్న పెట్టెలో డబ్బు దాచుకుంటారు. దీనితోపాటు ఒక పెంపుడు కుక్క ఉంటుంది. ఆవు మాంసం తప్ప దాదాపు అన్ని జంతువులనూ వీరు తింటారు. మరో ఊరికి మకాం మారాలంటే క్షణాల్లో ఇల్లు పీకి గాడిదలకెత్తుతారు! పదీ, పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడ గుడిసెలు వెస్తారు. ఇతర కులాలకన్నా వీరి ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. ఈ కులంలో ఇంటి పేర్ల ఆధారంగా వివాహాలు జరుగుతాయి. ఆడపిల్లలకు రూ.200 నుండి 3,500 వరకు ఓలె చెల్లిస్తారు. మేనరికాలు సర్వసా దారణం. వీరికి ప్రత్యేకమైన బాష ఉంది.

ఈ బాషలోనే వారి ఇళ్లదగ్గర మాట్ల్టాడుకుంటారు. మందుల వాళ్లలో మూఢనమ్మ కాలు ఎక్కువ. జీవితంలో ఆశలు తీరని వ్యక్తి చనిపోతే దెయ్య మై తిరుగుతూ కోర్కెలు తీర్చుకుంటుందనే నమ్మకం వీరిలో ఇప్పటికీ ఉంది. కనుకనే ఇటువంటి వాటికి విరుగుడు పేరుతో వీరిని దోచుకునే వారూ ఉన్నారు. ఇప్పటికీ గడ్డపార కాల్చి పట్టుకోమనడం, మరుగుతున్న నూనెలో చేయిపెట్టించటం వంటి అనాగరిక లక్షణాలు కొనసాగుతు న్నాయి. కోర్టుకు వెళ్ళినా, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కులం నుంచి వెలివేస్తారు. కనుక ఎవ్వరూ అటువంటి ఆలోచనలు చేసే సాహసం చేయరు.అయితే ఇంగ్లీషు మందులు రావడంతో వీరికి గిరాకీ తగ్గింది. బతుకు భారమైంది. దీంతో వీరు ఎంతో కాలంగా స్నేహం చేస్తున్న యానాదులు పెంచుకునే పందుల పెంపకం వైపు దృష్టి మళ్లిం చారు.

మందుల వ్యాపారం కన్నా పందుల పెంపకమే ఎక్కువ లాభకరం. ప్రతీ ఆరు నెలలకు కనీ సం ఏడెనిమిది పిల్లలను పెడతాయి.పెంపకానికి ఖర్చు కూడా తక్కువే. కాగా పంట పొ లాల్లో పశువులు పడితే బందెలదొడ్డి లో పెట్టడం ఆనవాయితీ. అయితే వీరు పెంచుతున్న పందులు పొలంలో పడితే మాత్రం వాటిని పొడిచి చంపేస్తారు. అంతేకాదు... వాటి యజమాను లైన మందులవాళ్లను కూడా వెంటాడి ఊరి నుండి తరిమేస్తు న్నారు! అయితే ఇప్పటికీ కుల వృత్తిని నమ్ముకున్నవారు వైద్యం చేస్తూనే కాలం గడుపుతు న్నారు. ఇక ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కొందరు పాములుపట్టి ఆడిస్తారు. మరికొందరు ప్లాస్టిక్‌, స్టీలు, అల్యూమినియం సామాన్లు అమ్మి బతుకుబండి ని లాగు తున్నారు. ఈ వ్యాపారానికి 10 నుండి 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి కనుక అప్పులు చేస్తున్నారు. రోజుకు ఐదు రూపాయల వడ్డీ కావడంతో రూపాయి కూడా వెనకేయలేకపోతున్నారు.

ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
gopalకుల వృత్తి దెబ్బతినడంతో చిరువ్యాపారాలవైపు మొగ్గు చూపుతున్న మందుల కులస్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ సంచార జాతుల మందుల కుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు వాడపల్లి గోపాల్‌ మందుల కోరుతున్నారు. మందుల కులస్తులు ఊరి చివర్న బతుకుతూ అన్నింటా వెనుకబడి ఉన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐఏవై పథకం అమలుచేసి ప్రత్యేక కాలనీలు ఏర్పాటుచేసి తమ సామాజికవర్గ సంక్షేమానికి కృషి చేయాలంటారు. మందుల కులస్తులకు ఆది నుండీ గిరిజన లక్షణాలు ఉన్నాయి కనుక ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు.

కులాలవారీగా స్మశానవాటికలు ఏర్పడడంతో తమ కులస్తులు మృతి చెందింతే కనీసం పూడ్చేందుకు స్థలంలేక నానా తంటాలు పడుతున్నామని చెప్పారు. తీవ్రమవుతున్న ఈ సమస్యను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని మృత దేహాలను ఖననం చేయడానికి స్థలం కేటాయించమంటారు. విద్యాపరంగా ప్రొత్సహించేందుకు మందుల విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు కేటాయించాలంటారు.

నోట్‌
బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను www.suryaa.com చేయవచ్చు లేదా వేణుగోపాల్‌
(ఫోన్‌: 96034 62269) ను సంప్రదించవచ్చు
table

ఆశ..శ్వాస బీసీలే..!


June 7, 2012
ఉప ఎన్నికల సంగ్రామంలో ఎవరెన్ని అస్ర్తాలు సంధిస్తున్నప్పటికీ బీసీలే ఆయా పార్టీల అభ్యర్ధులను విజయతీరాలకు చేర్చనున్నారు. అగ్రకులాల సంఖ్య అత్యల్పంగా ఉన్న నేపథ్యంలో బీసీలే కీలకపాత్ర పోషించనుండటంతో మూడు ప్రధాన పార్టీలూ కుల సంఘాల వెంట ప్రదక్షిణలు చేస్తున్నారుు. బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు తమ పార్టీలకు చెందిన బీసీ నేతలను తరలిస్తున్నారుు. కుల సంఘ నేతలపై వల విసురుతున్నారుు. తమను గెలిపించమని ప్రాథేయపడుతున్నారుు. 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను బీసీ కులాలే శాసించనున్నారుు.

vee(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):ఉప ఎన్నికల సంగ్రామంలో ఎవరెన్ని అస్త్రాలు సంధిస్తున్నప్పటికీ బీసీలే ఆయా పార్టీల అభ్యర్ధులను విజయతీరాలకు చే ర్చనున్నారు. అగ్రకులాల సంఖ్య అత్యల్పంగా ఉన్న నేపథ్యంలో బీసీలే కీలకపాత్ర పోషించనుండటంతో మూడు ప్రధాన పార్టీలూ కుల సంఘాల వెంట ప్రద క్షణలు చేస్తున్నాయి. బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు తమ పార్టీలకు చెందిన బీసీ నేత లను తరలిస్తున్నాయి. కుల సంఘ నేతలపెై వల విసురుతున్నాయి. తమను గెలిపించమని ప్రాధేయపడుతున్నాయి. 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్ధుల జయాపజయాలను బీసీ కులాలే శాసించనున్నాయి.ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీసీలే ప్రధాన పాత్ర పోషించనున్నారు. సీమ, కోస్తా, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకూ ఓటర్లు ఉండగా అందులో బీసీలు ఒక్కో నియోజకవర్గంలో 60 వేలు ఉండగా, దళితుల ఓట్లు గరిష్టంగా 20 వేలు, ఎస్టీల ఓట్లు 2-3 వేలు, మైనారిటీల ఓట్లు 5-7 వేల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.

వీరు చేయూతనిస్తేనే ఏ పార్టీ అయినా గెలిచి గట్టేక్కేది. అందుకే బీసీల ప్రాధాన్యం గ్రహించిన మూడు పార్టీలు తమ పార్టీల్లోని బీసీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.ఉప ఎన్నికల్లో బీసీల ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్‌-టీడీపీ-వెైకాపా పార్టీలు ఆయా కులాలకు సంబంధించిన నాయకులను ప్రచారంలో తరలి స్తున్నాయి. అయితే ఈ విషయంలో వెైకాపా వెనుకబడి ఉండగా, టీడీపీ-కాంగ్రెస్‌ పోటా పోటీగా దూసుకువెళుతున్నాయి. కుల సంఘాలు, కుల నేతలకు మండల, వార్డుల బాధ్యతలు అప్పగిస్తున్నాయి. మొత్తం ఉప ఎన్నికల్లో యాదవులు, కురువ, కురుబ, బోయ, కొప్పుల వెలమ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు, పద్మశాలి, వడ్డెర ఓట్లు కీలకం కానున్నాయి. తిరుపతి, మాచర్ల, ఒంగోలులో యాదవులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ మంత్రి రఘువీరారెడ్డి, పార్ధసారధిని ప్రయోగించింది. తిరుపతి ఇన్చార్జిగా పార్ధసారధిని నియమించింది.

టీడీపీ యనమల రామకృష్ణుడును అక్కడ పంపింది. మాచర్లలో వెైకాపా యాదవ నేత జంగా కృష్ణమూర్తి ఇన్చార్జిగా వ్యవ హరిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రి రఘువీరారెడ్డి, పార్ధసారథి, పొన్నాల, సారయ్య, ధర్మాన, పీతాని ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.రామచంద్రాపురం, నర్సాపురంలో శెట్టిబలిజలు ఎక్కువగా ఉన్న క్రమంలో పితాని అక్కడ తిరుగుతున్నారు. ధర్మాన తన జిల్లాకే పరిమితమయ్యారు. ఇక టీడీపీ విషయానికొస్తే యనమల రామకృష్ణుడు, ఎరన్న్రాయుడు, దాడి వీరభద్రరావు, దేవేందర్‌గౌడ్‌, కాలువ శ్రీనివాసులు తదితర నేతలు ప్రచార బరిలో మునిగిపోయారు. యాదవుల విషయంలో టీడీపీ కంటే కాంగ్రెస్‌ పార్టీనే ప్రచారంలో ముందుంది. తిరుపతి నియోజకవర్గంలో బలిజ, యాదవ కులాలు కీలకపాత్ర పోషించనున్నాయి. బలిజ ఓటర్లు 41 వేలు, యాదవులు 30, రెడ్డి 25, కమ్మ 11 వేల ఓటర్లు ఉన్నారు. ఎమ్మిగనూరులో బోయ 67,273, మాదిగ 23,952, మైనారిటీ 10,472, యాదవ 5172, కురవ 16325, రెడ్డి 9879, కమ్మ 802, రజక 5152, ఈడిగ 4273, బలిజ 1256, వడ్డెర 2363 ఓట్లు; రాజంపేటలో రెడ్డి 23 వేలు, క్షత్రియ 21 వేలు, కమ్మ 10 వేలు, బలిజ 26 వేలు, యాదవ 17 వేలు, వెైశ్య 6 వేలు, బలిజ 4 వేలు, ఎస్సీ 35 వేలు, ఎస్టీ 6 వేలు, ముదిరాజ్‌ 4 వేలు, విశ్వబ్రాహ్మణ 3 వేలు; ప్రత్తిపాడులో కమ్మ 53 వేలు, కాపు 41 వేలు,

మాల 34, మాదిగ 17 వేలు, రెడ్డి 18 వేలు, మైనారిటీ 12, యాదవ 13 వేలు; మాచర్లలో కమ్మ 16,11 వేలు, రెడ్డి 22,660, కాపు 13,400, మైనారిటీ 13 వేలు, యాదవ 18,416, వడ్డెర 12,926, మాదిగ 24 వేలు, మాల 8460 వేలు, సుగాలీ 13270 వేలు;అనంతపురంలో మైనారిటీ 32 వేలు, బోయ 31,457, రెడ్డి 27 వేలు, మొత్తం బీసీలు 58 వేలు, వెైశ్య 10,975, కమ్మ 10,301, క్రైస్తవులు 7910; వరంగల్‌లో మున్నూరు కాపు 20 వేలు, పద్మశాలి 15 వేలు, ఆర్య క్షత్రియ 9 వేలు, ఎస్సీలు 30 వేలు, ముదిరాజుల 10 వేలు, ఎస్టీలు 5 వేలు, యాదవ 10 వేలు, రజక 4 వేలు, విశ్వబ్రాహ్మణ 3 వేలు, వెలమ 3 వేలు; ఒంగోలులో కమ్మ 33 వేలు, కాపు 22 వేలు, వెైశ్య 22 వేలు, యాదవ 25 వేలు, మైనారిటీ 16 వేలు, ఎస్సీలు 40 వేలు, రెడ్డి 10 వేల మంది ఓటర్లు, నరసన్నపేటలో కొప్పుల వెలమ అత్యధికంగా, ఆ తర్వాత తూర్పు కాపు ఓట్లు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు రంగంలో దిగాయి.

ఎక్కడ ఏ కులాల సంఖ్య ఎక్కువ ఉంటే, అక్కడ తమ పార్టీలకు చెందిన కుల నేతలను ప్రచారంలోకి దింపుతున్నాయి. వారి ప్రభా వంతో కొన్ని ఓట్లయినా దక్కితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి. తమ తమ పార్టీల్లో ఉన్న ప్రముఖ కుల నాయకులను ఎంపిక చేసి, వారి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు పంపిస్తున్నాయి.తిరుపతిలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన మంత్రి పార్థసారధిని అక్కడ ఇన్చార్జిగా నియమిస్తే, అదే వర్గానికి చెందిన ఓట్ల సంఖ్య మాచర్లలో ఎక్కువగా ఉన్నందున వెైకాపా నేత జంగా కృష్ణమూర్తిని, ఒంగోలులో పాలేటి రామారావును ప్రచారంలో దింపింది. ఉదయగిరిలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ టీడీపీ నేత బీద రవిచంద్రను పంపించారు. అయితే, వీరందరికంటే యాదవులలో ఎక్కువ ఇమేజ్‌ ఉన్న టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ మాత్రం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. అనంతపురంలో బోయ కులానికి చెందిన మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు ప్రచార బాధ్యతలు మోస్తున్నారు.

మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు నియోజకవర్గాల్లోని గ్రామాలు, చివరకు వార్డులు కూడా వదలకుండా కు సంఘాల నాయకులతో సాయంత్రం వేళ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ స్థానిక నేతలతో పాటు, తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాల అగ్రనేతలతో నేరుగా ఫోన్లు చేయిస్తున్నారు. దానితో వారు కొంతవరకూ వెనక్కితగ్గి, సానుకూల వెైఖరి ప్రదర్శిస్తున్నారు. దీనితో మూడు పార్టీలూ వారిపెై దృష్టి సారిస్తుండటంపెై ఒత్తిడి పెరిగి, ఎవరి వెైపు మొగ్గు చూపాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.బీసీల పార్టీగా పేరున్న తెలుగుదేశం అన్ని బీసీ కులాలకు చెందిన నాయకులను 18 నియోజకవర్గాల్లో మోహరింపచేయగా, ఈసారి అందుకు పోటీగా కాంగ్రెస్‌ కూడా బీసీ నేతలను రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ కంటే కాంగ్రెస్‌ బీసీ నేతలే ఎక్కువ చురుకుగా పాల్గొంటున్నట్లు సమాచారం.

పౌరుషానికి ప్రతీకలు.. పాల ఏకిరిలు

June 10, 2012
DSCF0121పాల ఏకిరి... ఈ కులస్తులు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన రాజపుత్రుల తెగకు చెందిన వారు. వీరి ధెైర్యసాహసాలు విజయనగర రాజులు గుర్తిం చి సామంత రాజులుగా, పాలెగాళ్లుగా బాధ్యతలు అప్పజె ప్పారు. తర్వాతి కాలంలో ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టడంలో పాల ఏకిరిలు తమ వంతు పాత్ర పో షించారు. స్వాతంత్య్రానంతరం రాచరికాలు పోవడంతో వీరు సామాన్య పౌరులుగా బతకాల్సి వచ్చింది. ఆత్మాభి మానం అడ్డురావడంతో దిక్కుతోచక కొండలు, గుట్టలు పట్టి తిరిగారు. అందుకే వీరు ఐదు దశాబ్దాల కిందటే బీసీ లుగా గుర్తింపు పొందారు. నేటికీ కొండకోనల్లోని ఎండు పుల్లలు తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారు. ఈ గణతం త్ర రాజ్యంలో బలహీనులు- కడుహీనులుగా బతుకుతు న్న పాలఏకిరి సామాజికవర్గ జీవితాల్లోకి తొంగి చూస్తే...

రాయలసీమ జిల్లాలలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనం తపురం, కోస్తాలోని నెల్లూరు, తెలంగాణలోని హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకే పాల ఏకిరిలు పరిమితమయ్యారు. ఉత్తర భారత దేశం నుండి వలస వచ్చిన పాలఏకిరి కులస్తులు రాయ లసీమ ప్రాంతంలో సామంత రాజులుగా, పాలెగాళ్లుగా గుర్తిం పు పొందారు. వేషధారణ కూడా అదే విధంగా ఉండేది. అప్ప ట్లో వీరి ప్రధాన వృత్తి వేట. ఆ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా వీరికి భూములు కేటాయించింది. మాట ఇచ్చారంటే తప్పే వారు కాదు. నుక ఆస్తులే కాదు, ప్రాణాలు సైతం పోగొ ట్టుకున్న వారు వీరిలో ఉన్నారు. ఎవరెైనా చిన్న మాటన్నా సహించేవారు కాదు. పోటీపడితే వెనకడుగు వేసే ఆలోచన అంతకంటే ఉండేది కాదు. నిప్పుకు ఉప్పు తోడెైనట్లు వీరికి కో పం కూడా ఎక్కువే. కనుకనే తరచూ తగాదాలు, కొట్లాటలకు దిగేవారు. వీధిపోరాటాలు సర్వసాధారణం.
ఇక దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలలో వీరు తమ వంతు పాత్ర పోషించారు.

పుట్టుకతోనే వచ్చిన నాయకత్వ లక్ష ణాలు పుణికిపుచ్చుకున్న వీరు స్థానికులను ఏకంచేసి స్వాతం త్య్రోద్యమంలో పాల్గొన్నారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన త ర్వాత వీరు కొత్త సమస్యను ఎదుర్కొన్నారు. గతంలో మాదిరి బలమున్నవారిదే రాజ్యం అనే మాటకు అవకాశం లేకుండా పో యింది. రాచరికానికి చరమగీతం పాడటంతో వీరి ప్రాభవం తగ్గిపోయింది. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా దే శంలోని ప్రజలు నడచుకోవటంతో వీరు సామాన్య పౌరులు గా బతకాల్సి వచ్చింది. వీటన్నింటి ఫలింగా ఉన్న ఆస్తులు హ రించుకుపోయాయి. ఆత్మాభిమానం అడ్డురావటంతో గ్రామం లో ఉండలేక కొండలు గుట్టలు పట్టి తిరిగారు. అవే వారికి ఆ శ్రయ దుర్గాలు కావడం, వేట వీరి ప్రధాన వృత్తి కావడంతో అ క్కడే జీవనం సాగించారు. కనుకనే అన్ని రంగాలలో వెనుకబడి నేటికీ కొండ ప్రాంతాలలోనే దయనీయ జీవితాన్ని గడుపు తున్నారు. మురళీధరన్‌ కమిషన్‌ వీరి గురించి ప్రస్తావిస్తూ... బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ‘మౌర్యులు’, ఒరిస్సా, మహారాష్ర్ట, మధ్యప్రదే శ్‌లో ‘నాయక్‌’లుగా పిలుబడుతున్నారని పేర్కొంది. చరిత్రలో వీరి ప్రధాన వృత్తి మిలటరీ, పోలీస్‌ సర్వీస్‌ అని వివరించింది.

వీరి దీన స్థితిని చూసిన ప్రభుత్వం 1955లో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేర్చింది. బిసీ రిజర్వేషన్‌ ఫలాలు రుచి చూసే లోపే... అంటే 1970లో బీసీ జాబితా నుండి వీరు తొలగించ బడ్డారు. తిరిగి రిజర్వేషన్‌ సౌకర్యం పొందటం కోసం పాల ఏకి రి కులస్తులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఎన్‌టి రా మారావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరి ప్రయ త్నాలు ఫలించి బిసీ జాబితాలో వీరిని 1986లో చేర్చారు. అయితే ఈ జీఓను కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పుకు అను గుణంగా జీఓలో మార్పులు చేయడాన్ని గురించి ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1994లో అప్పటి ముఖ్యమం త్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పుట్టు స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాక జీవో వస్తుం దని ఎదురు చూశారు. అయితే కోట్ల ప్రభుత్వం పతనం కావ డంతో తర్వాత వచ్చిన పాలకులు పుట్టు స్వామి కమిషన్‌ను ప ట్టించుకోలేదు. ఈ క్రమంలో మళ్లీ పాల ఏకిరి వారు ఎన్నో ప్ర యత్నాలు చేశారు.

వీరి ప్రయత్నాలు ఫలించి 2007 ఆగస్టు లో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేరుస్తూ జీఓ విడుదలెైంది. కాగా ఈ పాల ఏకిరి కులస్తులు కర్నాటకలో ఎస్టీలుగా, తమిళ నాడులో బీసీలుగా చెలామణి అవుతున్నారు. పూర్వం పాలెగా ళ్లుగా ఉన్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో తిన డం... కాలక్షేపంతోనే రోజులు గడిపేశారు. విద్య పట్ల ఏమా త్రం శ్రద్ధ చూపలేదు. ఫలితంగా తర్వాతి కాలంలో అన్ని రం గాలలో బాగా వెనుకబడ్డారు. పెైగా కొండకోనల్లో జీవనం సా గించడంతో బడికి దూరమయ్యారు. కనుకనే గతంలో దొర... దొరబిడ్డగా పిలువబడిన వీరు నేడు పామరుల స్థాయికి దిగజా రుతున్నారు. కొండకోనల్లోని ఎండుపుల్లలు తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారు.

మరికొందరు వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. ఇప్పటికీ చాలీచాలని పూరిళ్లలో రోజులు గు డుపుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన బంగారుపల్లి జమిం దారు చిత్తూరులో ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. ఈ పాఠ శాల ఏర్పాటు కావడంతో కొంత మేరకు వీరిని విద్యారంగం వెై పు మొగ్గు చూపే విధంగా చేసింది.అయినప్పటికీ నామమా త్రంగానే వీరు విద్య పట్ట శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విద్యకున్న ప్రాధాన్యత వీరికి తెలిసి రావడంతో తమ పిల్లలను బడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఓబీసీజాబితాలోచేర్చాలి
Koదశాబ్దాల పోరాట ఫలితంగా బీసీ రిజ ర్వేషన్‌ జాబితాలో స్థానం సంపాదించినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో తమకు రిజర్వే షన్‌ ఫలాలు అందట్లేదని చెపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ పాల ఏకిరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్‌ కొండమ నాయుడు. ఓబీసీ జాబితాలో పాల ఏకిర కులాన్ని చేర్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన విద్యా, ఉద్యోగాల రంగా లలో తమకు రిజర్వేషన్లను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. జనాభా పరంగా పాల ఏకిరి కులస్తుల సం ఖ్య అతి తక్కువగా ఉన్నందున ఎన్నికల్లో పోటీచేసి గెలిచే పరిస్థితులు లేవంటారు. తమ పూర్వీకులు దేశ స్వాతం త్య్రం కోసం తమ వంతు పాత్ర పోషించారు కనుక తమ సామాజిక వర్గానికి కనీసం నామినేటెడ్‌ పోస్టులయినా కట్ట బెట్టాలని కోరుతున్నారు.

రాయలసీమలోని ప్రతి జిల్లా లోనూ పాల ఏకిరి విద్యార్ధులకు ప్రత్యేక హాస్టల్‌ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఇక వ్యవసాయ కూలీలు గా జీవిస్తున్న తమ కులం వారిని ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే చిరు వ్యాపారులుగా నయినా మారతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నోట్‌ ;
బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను www.suryaa.comకు మెయిల్‌ చేయవచ్చు లేదా వేణుగోపాల్‌ (ఫోన్‌:9603462269) ను సంప్రదించవచ్చు

dfg

దర్జాలేని దర్జీ బతుకు


June 13, 2012
కొలతలు తీయడానికి టేపులేని రోజులో మూర, జాన, బెత్త... లెక్కల చొప్పున కొలతలు తీసేవారు. రాసుకునే పద్ధతులు లేకపోవటంతో తీసుకున్న కొలతల ప్రకారం బట్టలేక ఎక్కడికక్కడ గాట్టుపెట్టి చించేవాళ్లు. కనుకనే వీళ్లని చింపేవాళ్లని చెప్పుకునేవారు. కాలక్రమంలో చింపేవాళ్లు కాస్తా చిప్పోలుగా మారారు. వీరే మేరు కులస్థులు. వీరి కుల వృత్తి దర్జీపని. తనకు తెలిసిన విద్య నలుగురికీ నేర్పి ఉపాధి కల్పించిన ఈ స్నేహశీలికి అన్నీ కష్టాలే!

jangamaమేరు కులస్తులు పూర్వపు రోజుల్లో సంచార జాతిగా జీవనం గడిపేవారు. ఇంటిల్లపాదీ ఊరూరా తిరుగుతూ బట్టలు కుట్టి జీ వించేవారు. అంతేకాదు... సైన్యంలోని సైనికుల దుస్తులు, వా రి కుటుంబ సభ్యులకు కావలసిన దుస్తులు కుట్టడానికి మేరు కులస్తులు వారి వెంట ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రెజి మెంట్లు ఏ ప్రాంతానికి తరలిపోతే వీరూ... వారి వెంట వెళ్లాల్సి వచ్చేది. ఈ విధంగా తిరిగి తిరిగి చివరకు హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌, బెంగళూరులోని జాల హళ్లి, మహారాష్ర్టలో పూ ణ, ఖడ్కి, ఔరంగాబాద్‌, నాగపూర్‌లలో ఛావనీలో వీరు స్థిర ని వాసం ఏర్పరచుకున్నారు. మహారాష్ర్టలో సింపీ క్షత్రియులుగా ఉన్న వీరు మన రాష్ర్టంలో చిప్పోలు, మేరు కులస్తులుగా వీరు పిలువబడుతున్నారు. రాష్ర్ట వ్యాపితంగా వీరు విస్తరించినప్ప టికీ తెలంగాణ ప్రాంతంతోపాటు, గుంటూరు, కృష్ణా జిల్లాల లోనే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.

జనాభా రీత్యా వీరు తక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా ఇత ర కులాలవారికి వీరు టైలరింగ్‌ వృత్తి నేర్పి పని కల్పించారు. నీడపట్టున ఉండి పనిచేయటం, రోజుగడిచేందుకు చేతికి డబ్బు అందుతున్న కారణంగా అనేకమంది ఈ వృత్తికి ఆకర్షి తులయ్యారు. పండుగ సీజన్‌ వచ్చిందంటే రాత్రింబవళ్లు పని చేసేవారు. కుట్టుమిషన్‌ ఉన్న స్పీడుతో పోటీపడి పనిచేసి కస్ట మర్లను తృప్తి పరిచేవాళ్లు. మహిళలు, పిల్లలూ కలిసి కాజాలు తీయటం, గుండీలు, హుక్కులు కుట్టటం, చేతిపని చేస్తూ సహకరించేవారు. ఈ విధంగా వచ్చే డబ్బుతోనే వీరు జీవనం సాగించేవారు. బట్టలు కుట్టించుకోవటం ఏడాదికి ఒకసారి వచ్చే పండగలకే పరిమితం కావటంతో వీరు సీజన్‌లో సంపాదించుకున్న డబ్బును పొదుపుగా వాడుకుని అన్‌సీజన్‌ లో కుటుంబ ఖర్చు లకు ఉపయోగించుకునేవారు.

పూర్వం చేతివృత్తిగా ఆవిర్భవించిన దర్జీపని నేడు పెద్ద ఇండ స్ట్రీగా వెలుగొందుతోంది. కాగా అందులో వీరు దినసరి కార్మి కులుగా పనిచేయాల్సి వస్తోంది. అదికూడా అత్యల్పసంఖ్యలోనే వీరు పనిచేస్తున్నారు. వాస్తవానికి పెడల్‌ మిషన్‌ స్థానంలో ఎల క్ట్రికల్‌ సూయింగ్‌ మిషన్లు చోటుచేనుకున్న రోజుల్లోనే తమకు కష్టకాలం దాపురించిందనే అంశాన్ని పసిగట్టారు. కుల వృత్తి లోకి ఇతరులు చొచ్చుకురావటం కూడా వీరికి సమస్యగా మారింది. వీటికితోడు కటింగ్‌ మిషన్లు రావటంతో వీరి మను గడే ప్రశ్నార్ధకరంగా మారింది. ఇక ‘జుకి’ మిషన్‌ రంగప్రవే శంలో మేరు వృత్తిదారులే కాదు, యావత్‌ టైలరింగ్‌ రంగం కుదేలయ్యింది. ఈ మిషన్‌ ద్వారా భారీ ఎత్తున రకరకాల ఫ్యా షన్లతో డ్రస్పులు తయారవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న బడా వ్యాపారులు రాష్ర్టంలో ఇండస్ట్రీస్‌ ప్రారం భించి లాభాలు ఆర్జిస్తున్నారు. దాదాపు పాతిక వరకు ఇటువం టి ఇండస్ట్రీలు ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక్కొక్క ఇండ స్ట్రీలో దాదాపు 300మందికి జీవనోపాధి దొరుకుతున్నప్పటికీ మేరు కులస్తులకు మాతం ఉపాధి లభించింది బహుతక్కువ.

ప్రపంచం స్పీడ్‌ కావటంతో ఎక్కువమంది రెడీమేడ్‌ దుస్తు లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

నుక మేరు కులస్తులు పనికోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. రెడీమేడ్‌ డ్రస్‌ సెంటర్ల సంఖ్య గణనీయంగా పెరుగడంతో వీరు ఉపాధి కోల్పోతు న్నారు. కొత్త జత వేసుకోవాలంటే బట్టల కొనుగోలుతోపాటు దర్జీకి కుట్టుకూలీయే జత బట్టలకు రూ.200 ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో రెడీమేడ్‌ షాపులవెైపే సామాన్య మానవులు సైతం పరుగులు తీస్తున్నారు.ఈ నేపథ్యంలో రోజు మొత్తం కు ట్టుపని చేసినా మేరు కులస్తులకు వంద రూపాయల సంపాద నలేదు. ఇక పీస్‌ వర్క్‌ కూడా వీరి వృత్తిని దెబ్బతీస్తోంది. బడా బాబులు హంగులతో రూపుదిద్దుకున్న షాపుల నుంచి వీరికివ చ్చే పీస్‌ వర్క్‌ వారి దయాదాక్షిణ్యాలపెై ఆధారపడాల్సి వస్తోంది. కనుకనే ఈ వృత్తికి దూరమవుతున్నారు. బతుకుదెరువు కోసం మరో పని చేసుకునే ప్రయత్నం చేస్త్తున్నారు. ప్రభుత్వపరంగా మేరు కులస్తులకు ఎటువంటి సహాయం అందలేదనే చెప్పాలి. పాఠశాలల్లో క్రాఫ్ట్‌ క్లాసులు నిర్వహించి కుట్టు పనిని ప్రభుత్వం ప్రోత్సహించింది.

వీటి ద్వారా ఇతర కులాలవారు ఇందులో ప్రవేశించారు. అదే విధంగా నిఫ్ట్‌ ద్వారా ఫ్యాషన్‌ టెక్నాలజీని ప్రోత్సహించింది. ఫలితంగా ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ వృత్తిని కైవశం చేసుకున్నారు. మహిళలకు ఉపాధి పేరుతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కుట్టు మిషన్లు అందించటంతో మేరు కులస్తులకు అరకొరగా అందుతున్న ఉపాధికి కూడా గండి పండింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేరు కులస్తుల అభివృద్ధికి సబ్సిడీలు కాదుకదా, కనీసం బ్యాంకు లోనులు కూడా ఇచ్చి ప్రోత్సాహించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో చెైనా మ్యూజియంలో పెడల్‌ కుట్టుమిషన్‌ ఏ విధంగా చోటు సంపాదించుకుందో ఇక్కడా అటువంటి పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంది.

ఆర్ధికంగా ఆదుకోవాలి;
drjiవివిధ కులాలకు చెందివారు దర్జీ పనిని ఎంచుకోవడం, అటు రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలతో పోటీపడలేక మేరు కులస్తులు అర్థాకలితో జీవితాలు గడుపుతున్నారు. కనుక ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మేరు సంఘం రాష్ర్ట అధ్యక్షులు కీర్తి ప్రభాకర్‌ కోరుతున్నారు. కుట్టు పని చేసేవారికి ప్రభుత్వం ఫెడరేషన్‌ ప్రకటించినప్పటికీ తమ మేరు కులస్తులకు మాత్రం అది ప్రయోజనం చేకూర్చలేదంటారు. కనీసం వృద్థులెైన మేరు కులస్తులకు ప్రత్యేకించి వృద్ధాప్య పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వృత్తి దెబ్బతినడంతో ఇప్పటితరం విద్య పట్ల శ్రద్ధ చూపుతున్నారు కనుక మేరు కుల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తమని ప్రభుత్వం బిసి డి జాబితాలో చేర్చడం వలన న్యాయంగా తమకు అందాల్సిన ఫలాలు అందట్లేదని చెప్పారు. మేరు కులస్తులు సంచార జాతికి చెందిన వారు కావటంతో బిసి ఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్‌ యూనిఫారం, హాస్పిటల్స్‌లో ఉపయోగించే డ్రస్‌లు, హాస్టల్‌ విద్యార్ధుల డ్రస్‌లు కుట్టే అవకాశం ప్రభుత్వం మేరు కులస్తులకు ఇచ్చి ఆదుకోవాలంటారు.

jkl

కనుమరుగవుతున్న నకాషీల నగిషీలు!


June 14, 2012
nagashi0 
భారతీయ హస్తకళా సంస్కృతికి మకుటాయమానం నిర్మల్‌ బొమ్మలు, పెయింటింగ్స్‌. ఇవి తెలుగువారి హస్తకళా కౌశలాన్ని ప్రపంచానికి చాటిచెపుతున్నాయి. అయితే ఈ ఘనత ఎంతోకాలం నిలిచేపరిస్థితులు కనిపించట్లేదు. బొమ్మల తయారీకి కావలసిన చెక్క అందుబాటులో లేకపోవడంతో ఈ కళాకారులు అడ్డాల దగ్గర కూలీలుగా మారుతున్నారు. దొరికిన పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నకాషీ... పేరు చెపితే ఈ కులస్తులు మన రాష్ర్టంలో ఎక్కడున్నారనే ప్రశ్న రాకమానదు. అదే నిర్మల్‌ పేరు చెపితే మాత్రం, వెంటనే ఆదిలాబాద్‌ జిల్లా గుర్తొస్తుంది.

నిర్మల్‌ పెయింటింగ్స్‌, నిర్మల్‌ బొమ్మల రూపశిల్పులు వీరే! వీరిని చిత్తారి, చిత్రకార్‌ అని కూడా పిలుస్తారు. కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారు చేస్తారు. వీరు ఎక్కడ ఉన్నా ఈ కళ తమకే పరిమితం కావాలని భావించేవారు కాదు. శిక్షణ కేంద్రాలు పెట్టి ఇతరులకు కూడా ఈ కళను నేర్పించే ప్రయత్నం చేశారు. విడివిడిగా ఉంటే బడా వ్యాపారుల పోటీకి తట్టుకోలేరనే భావనతో ఐక్యంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే సొసైటీ ప్రారంభించి దాని ద్వారా తయారుచేసిన బొమ్మలు మార్కెట్‌ చేస్తున్నారు. ఇక గణేష్‌ ఉత్సవాలు వచ్చాయంటే మట్టి బొమ్మలు తయారుచేసి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నారు.

వీరి పూర్వీకులు మహారాష్ర్టకు చెందివారు. 17వ శతాబ్దాంలో నిమ్మల (ప్రస్తుత నిర్మల్‌)ను పాలించిన పద్మనాయక్‌ వంశానికి చెందిన నిమ్మనాయుడు కళారాధకుడు. మహారాష్ర్ట నుంచి నకాషీ కళాకారులను రప్పించి కొయ్యబొమ్మల తయారీని ప్రోత్సహించారు. అప్పటి నుంచి కొయ్యబొమ్మలకు నిర్మల్‌ పేరుగాంచింది. అయితే నిర్మల్‌ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకుని వీరు బొమ్మలు తయారుచేయటానికి ఒక కారణం ఉంది. ఈ ప్రాంతంలోని అడవులలో పెరిగిన ‘పొనికి’ అనే చెట్టు బొమ్మల తయారీకి ఉపయోగపడుతోంది. ఎండిన పొనికి చెక్కకు నగిషీలు చెక్కి నకాషీలు కొయ్య బొమ్మలను తయారుచేస్తారు. అయితే ఈ చెట్లు అంతరించిపోయే దశకు చేరుకోవటంతో కర్ర దొరకటం గగనమైంది.

nagashiఅడవిలోని ఈ పొనికి చెట్లను నరికితే అటవీ శాఖ అధికారులు కేసులు పెడతారు. కనుక వీరు అడవిలో తిరిగి ఎక్కడన్నా ఎండిన పొనిక మోడు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు చూపిస్తారు. వారి అనుమతితో సొసైటీ ద్వారా వీరు ఆ మోడును నరికించుకుని తెచ్చుకుంటారు. దీనికి కూడా వీరు పన్ను చెల్లించాలి. జన్నారం, ఉట్నూరు ప్రాంతాలేకాదు... బెల్లంపల్లి, నెన్నెల, భీమారం, రాయదరి, తదితరప్రాంతాల నుంచి ఈ కర్ర తెప్పించుకునే వారు. నిర్మల్‌కు ఆయా ప్రాంతాలు దూరం కావటంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలలో కూడా ఈ పొనికి చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ చెట్లను పెంచే ప్రయ త్నాలు ప్రభుత్వం చేపట్టి నప్పటికీ సఫలం కాలేదు. ఇదిలా ఉంటే... ఉన్న చెట్లను మత్యకారులు నరికి తెప్పలు తయారు చేస్తున్నారు.

ఈ కలప బరువుతక్కుగా ఉండటం, చీడపీడలకు గురికాకుండా ఎక్కువ కాలం మన్నుతుంది కనుక దీనిపై వారు కన్ను వేశారు. ఈ విధంగా ఎన్నో కష్టా లను ఎదుర్కొంటెతప్ప పొనికి చెక్క ఇంటికి చేరదు. మహిళలు చిన్న చిన్న బొమ్మలను తయారుచేస్తే, పురుషులు పెద్దవి, కళాత్మక విలువలున్నవి తయారుచేస్తారు. చిన్న పిల్లలు సైతం బొమ్మల తయారీకి సహకరిస్తారు. తయారైన విడిభాగాలను అతికించడానికి చింతపిక్కల అంబలిని ఉపయోగిస్తారు. సకాలంలో చెక్క దొరకని పక్షంలో పస్తులే. సకాలంలో చెక్క చేతికి అందితే మాత్రం నెలలో 50 బొమ్మలు తయారుచేస్తారు.

001వీటికి అన్ని రంగులూ అద్ది మార్కెట్‌ చేస్తే మూడు వేల రూపాయలు వస్తాయి. అంటే ఇంటిల్లపాదీ కష్టపడి సహకార సంఘ ద్వారా అమ్మితే చేతికందేది మూడు వేల రూపాయలు మాత్రమే. వీటిని అమ్ముకోవటానికి నేటికీ వీరు ఊళ్లుపట్టి తిరుగుతున్నవారూ ఉన్నారు. ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగితే అక్కడకు వెళ్ళి తాము తయారుచేసిన వస్తువులను మార్కెట్‌ చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారుచేస్తారు. అయినప్పటికీ కళాకారులుగా వీరికి ఎటువంటి గుర్తింపులేదు.

నిర్మల్‌ పెయింటింగ్స్‌కు దేశ విదేశాలలో తమ విశిష్టతను చాటుతున్నాయి. భారతీయ సంస్కృతిని ఇవి చాటుతున్నాయి. ఈ పెయింటింగ్‌ పై నీళ్లు పడినా పాడైపోదు. దాదాపు వందేళ్ల వరకు చెక్కుచెదరదు. కనుకనే ఈ పెయింటింగ్స్‌ను ఎక్కువమంది తమ ఇళ్లలో అలంకరించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. షో రూమ్‌ల ద్వారా వీటికి మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. శిక్షణా కేంద్రాల ద్వారా వీరు ఇతరులకు ఈ విద్యను నేర్పిస్తున్నారు. అయితే ఈ కళాఖండాలు ఎగువ మధ్యతరగతి, ఉన్నత స్థాయి వారే కొనుగోలు చేసే అవకాశం ఉన్న కారణంగా వీటిపై పెద్దఎత్తున మార్కెట్‌ జరుగట్లేదు. కనుక ఈ వృత్తిని ఎంచు కున్న వారు ఇతర వృత్తులపై కూడా ఆధారపడాల్సి వస్తోంది.

బొమ్మల తయారీ, పెయిం టింగ్స్‌లో నిష్ణాతులైన వీరికి రోజు గడవటం కష్టం కావటం తో ఇతర మార్గాలను ఎంచు కున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఖమ్మం జిల్లాలో కార్పెంటర్లుగా జీవనం సాగించారు. విదేశీ ఫర్నీచర్‌ మన దేశానికి దిగుమతి కావటం, రెడీమేడ్‌ ఫర్నీచర్‌ షాపుల సంఖ్య పెరగటంతో వీరి వృత్తి దెబ్బతింది. దీంతో వీరి జీవనం దుర్లభమైంది. ఇదిలా ఉంటే కొందరు హైదరాబాద్‌లో కార్లకు పెయింట్లు వేసే వృత్తిని ఎంచుకున్నారు. గతంలో చేతినిండా పని ఉండేది. ఆధునిక కార్లు రోడ్లమీదికి రావటం, అత్యాధునిక పెయింటింగ్‌ పరికరాలు రంగప్రవేశంతో వీరికి పనుల తగ్గాయి. ఇంకొందరు నెల్లూరుజిల్లాలో టైలర్లుగా స్థిరపడగా రెడీమేడ్‌ షాపులు రాకతో వీరికీ పనులు కరువయ్యాయి.

ఈ విధంగా ఎంచుకున్న ఇతర వృత్తులు కూడా దెబ్బతినడంతో వీని మనగడ అగమ్యగోచరంగా మారింది. దశాబ్దాలుగా వృత్తినే నమ్ముకున్న కారణంగా విద్యపై దృష్టి సారించకపోవటంతో నకాషీలు అన్నింటా వెనుకబడ్డారు. చివరకు మట్టి, రంపపు పొట్టు కలిపి చిన్న చిన్న బొమ్మలు తయారుచేసి రోజులు గడుపుకొస్తున్నారు. అరటి, సీతాఫలం, ఆపిల్‌ వంటి బొమ్మలను తయారుచేసి తోపుడు బండ్లపై అమ్ముటానికి సైతం సిద్దపడినా ప్రయోజనం కనిపించలేదు. ఇటువంటి దుర్బర పరిస్థితిలో జీవనం గడుపుతున్న నకాషీలకు ప్రభుత్వపరంగా సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వం ఆదుకోవాలి
దేశ విదేశాలలో భారతీయ సంసృ్కతిని చాటుతున్న నకాషీ సామాజిక వర్గం దయనీయ స్థితికి చేరకుంటోది కనుక ప్రభుత్వం సహాయం అందించాలని శ్రీ శోమ క్షత్రియ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కేశవరావు కోరుతున్నారు. నకాషీ కులస్తులు తయారుచేసిన బొమ్మలను నేటికీ సంచారంచేసి అమ్ముకుని జీవిస్తుంటారు. కనుక సంచార, పాక్షిక సంచార జాతులను ఏ విధంగా బీసీ- ఏ గ్రూప్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారో అదే విధంగా తమ కులాన్నీ బిసి-బి నుండి మార్చాలంటారు.

తమ సామాజికవర్గం కులవృత్తి చేసుకుందామంటే పొనికి చెక్క దొరకకపోవడంతో ఉపాథి కరువై ఇతర వృత్తులు చేసుకుని రోజులు గడుపుతున్నారని తెలిపారు. కళాకారులకు అందించే పెన్షన్‌ సౌకర్యం తమవారికి కూడా కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు అవుతున్నా తమ సామాజిక వర్గానికి చెందినవారు ఒక్కరు కూడా చట్టసభలలో ప్రవేశించలేదని తెలిపారు. కనీసం ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్‌ పోస్టులను నకాషీ కులస్తులకు కూడా కేటాయించాలని కోరారు.

table

‘కాచి’గూడ వీరిదే

June 15, 2012
DSCN1759 
హైదరాబాద్‌లోని మూసి నది ఒడ్డును పరిశీలిస్తే ‘కాచి’ కులం వారు కనిపిస్తారు. వ్యవసాయం, పూల తోటలను పెం చడం వీరి కుల వృత్తి. వీరి పూర్వీకులు నాలుగు శతాబ్దాల కిం దట బుందేల్‌ ఖండ్‌లోని బల్దోఘడ్‌ నుంచి హైదరాబాద్‌కు వల స వచ్చారు. అప్పట్లో వారు ఛత్రపతి శివాజీ వద్ద సైనికులుగా ఉండేవారు. రాంసింగ్‌ తోప్‌ వీరి మూల పురుషుడు. ఆయన పేరుతోనే కార్వాన్‌లో రాంసింగ్‌పుర ఏర్పడింది. కాగా ఈ కుల స్తులు క్రమంగా కులవృత్తిని కోల్పోయినప్పటికీ ఆ మూలా లను వదులుకోలేకపోతున్నారు. కనుకనే నాలుగడుగుల స్థ లం ఉన్నా కనీసం ఆకుకూరలెైనా పండించి మార్కెట్‌కు పింపి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నారు.వీరి పూర్వీకులు కూరగాయలు పండించి వాటిపెై వచ్చే ఆ దాయంతో జీవించేవారు. ఉత్తర భారత దేశం మొత్తం కాచీ కులస్తులు ఉన్నారు. అయితే వీరు ఎక్కడున్నా నది ఒడ్డును ని వాస ప్రాంతాలుగా ఎంచుకుంటారు. వీరు ఎంచుకున్న నది పరీవాహ ప్రదేశాలు క్రమంగా నగరాలుగా మారిపోవడంతో వీరు జీవనం కోల్పోయారు.

ఫలితంగా ఆర్థికంగా ఎదుగుదల లేక దారిద్రరేఖకు దిగువనే జీవిస్తున్నారు. అదేతీరు మన రా ష్ర్టంలోని కాచీ కులస్తులను చూసినా గమనించవచ్చు. రా్రష్ట రాజధానిలో విస్తరించిన మూసీ నది కూడా వీరి మనుగడకు బాగా తోడ్పడింది. గతంలో మూసీ నదిని ఆసరా చేసుకుని కూరగాయలు పండించి మార్కెట్‌ చేసి జీవనం గడిపేవారు. ఈ కులస్తులు ఎక్కువగా ఉన్న కారణంగానే ఆ ప్రాంతానికి ‘కాచీగూడ’ ఏర్పడింది. అయితే పట్టణం పెరగడం, భూమికి విలువ పెరగడంతో వీరు ఇతర ప్రాంతాలకు నెట్టివేయబ డ్డారు. మన రాష్ర్టంలో 1950లో వచ్చిన యాక్ట్‌ ప్రకారంఆయా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వీరికి 60శాతం భూమి, యజమానికి 40 శాతం భూమి దక్కడంతో వీరు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఏర్పాడింది. వీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న నేపథ్యంలో చేతికి వచ్చిన భూమి చేజారి పోయింది. అంటే... 1976లో ఇందిరా గాంధీ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ తీసుకురావడంతో వెయ్యి గజాలకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు జంటనగరాలు మహానగర్‌గా రూపాంతరం చెందడంతో మూసీ నది ఒడ్డు కూడా క్రమంగా కనుమరుగెైంది.

కాలానుగుణంగా జరిగే మార్పుల ప్రభావం వీరిపెైనా పడింది. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవడానికే జాగా దొరకని పరిస్థితుల్లో వీరు కూరగాయలు పండించుకునే చోటు ఎక్కడుంటుంది?. కనుకనే వీరు తమ కుల వృత్తిని కోల్పోయారు. దీనికి తోడు ప్రభుత్వం నందనవనం పేరుతో మూసినదిని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి చర్యలు చేపట్టడంతో వ్యవసాయంపెై కాచీ కులస్తులకున్న ఆశలు అడుగంటాయి. గతంలో తాము పండించిన కూరగాయలను మార్కెట్‌కు చేరవేసేవారు కనుక అక్కడ ఉన్న పరిచయాలతో వీరు కూరగాయలు అమ్ముకునే ప్రయత్నం చేశారు. కనుకనే ఇప్పటికీ కూరగాయల మార్కెట్‌లో వీరు చిరు వ్యాపారులుగా కనిపిస్తుంటారు. కాగా ఇప్పటికీ చాలామంది పాత వృత్తిని మర్చిపోలేకపోతున్నారు. కనుకనే జానెడు జాగా దొరికితే అక్కడే విత్తనాలు చల్లి ఆ భూమిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా కూరగాయలు పండించాలంటే ఎక్కువ కాలం పడుతుంది కనుక ఆకు కూరల మడులపెై మక్కువ పెంచుకున్నారు. కాచి కులంలోని మహిళలు కేజీ 35 రూపాయల చొప్పున మెంతులు కొనుకొస్తారు. వాటిని ఒక రోజంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు చిన్న మడిలో వీటిని వేసి పెైన మట్టి చల్లుతారు. మరుసటి రోజుకు చిన్న మొలకలు వస్తాయి. వీటికి మూడు రోజులు నీళ్లు చల్లితే చాలు... అమ్మకానికి మెత్తి కూర రెడీ! అంటే పడిన శ్రమకు ఐదు రోజుల్లో ఫలితం దక్కుతుంది. కనుకనే మూడు కాళ్ల ముసలమ్మలు సైతం లేని శక్తిని కూడదీసుకుని మెంతి కూర పండించి... కట్టలు కట్టి మార్కెట్‌ చేస్తుంటారు. వీరికి ఉండటానికే ఇళ్లులేని కారణంగా మెంతి కూరను రోడ్డు పక్కన కూడా పండిస్తారు. కార్వాన్‌ ప్రాంతంలో 365 రోజుల్లో ఎక్కడో ఒక చోట పచ్చని తివాచీ పరిచినట్టు ఈ ఆకుకూర మడులు రోడ్డు పక్కన కూడా దర్శనమిస్తుంటాయి. వర్షాకా లం మాత్రం భారీ వర్షాలు పడితే మడులు కొంత దెబ్బతిం టాయే తప్ప పూర్తిగా నష్టపోయే పరిస్థితి లేదు కనుక వీరు ఆకు కూరల వరకే పరిమితమైపోయారు.

కాచి కులస్తులు సమన్యాయాన్ని ఇష్టపడతారు. కనుకనే వీరి పెళ్ళిళ్లు, శుభకార్యాలన్నీ వీరి కమ్యూనిటీ హాలులోనే జరి పిస్తారు. ఆ హాలు, అందులో ఉపయోగించుకునే వంట పాత్రలు వంటి వాటికి అద్దె కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంత గొప్పవారెైన పప్పు, వెైట్‌ రెైస్‌తో సింపుల్‌గా ఇక్కడే పెళ్ళి జరిపిస్తారు. పెళ్లికి వచ్చినవారు పప్పన్నం తృప్తిగాతిని... వధూవరులను మనసారా ఆశీర్వదించి వెళతారు. అయితే పెళ్లంటే మాత్రం... పెళ్లికొడుకు గుర్రం ఎక్కాల్సిందే. ఎక్కడెైనా ఒకరిద్దరు ఇతర కులస్తులతో పోటీపడి తమ డాబు-దర్పం ప్రదర్శించుకోవాలనుకుంటే పెళ్లయిన నాలుగు రోజుల తర్వాత రిసెప్షన్‌ జరుపుకోవచ్చు. అయితే దానికి ఈ కమ్యూనిటీ హాలు మాత్రం ఇవ్వరు. ఈ తరహా రిసెప్షన్‌లు బహు అరుదుగా జరుగుతాయి. వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉండటంతోపాటు, సమాజంలోని అన్ని వర్గాలతో కలిపి శాంతిని కోరుకుంటారు.

ఖమ్మం, భీమవరం, కైకలూరు, విశాఖ, వరంగల్‌, నల్గొండ తదితరప్రాంతాలలో కూడా కాచి కులస్తులు ఉన్నారు.మహారాష్ర్ట, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌... తదితర రాష్ట్రాల లో వీరి వంశీయులు రాజకీయ నాయకులుగా ఎదిగి మంత్రు లుగా కూడా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా ఎన్నికకాగా వారిలో మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వహి స్తున్నారు. మహారాష్ర్ట, రాజస్థాన్‌లో ప్రజాప్రతినిధులుగా ప్రధానమైన పోస్టులలో ఉన్నవారూ ఉన్నారు. మన రాష్ర్టంలో మాత్రం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి మొన్నటి ఎన్నికల వరకు కాచి కులస్తులలో ఒక్కరికి కూడా ఆయా పార్టీలు అవకాశం కల్పించలేదు. హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా ఎంఐఎం అవకాశం ఇవ్వటంతో తమ అభ్యర్థిని గెలిపిం చుకున్నారు. ఈ 60 ఏళ్ల చరిత్రలో ఈ ఒక్క కార్పొరేటర్‌ మినహా ప్రజా ప్రతినిధిగా ఎన్నికయిన వారు ఎవ్వరూ లేరు.

భూమి ేకటారుుంచాలి
img345కాచి కులస్తులకు హైదరాబాద్‌కు వంద కిలోమీటర్లలోపు రెండు వేల ఎకరాల భూమిని ప్ర భుత్వం కేటాయించాలంటారు అఖిల భారత కాచి (కుషువ) మహాసభ ఉపాధ్యక్షుడు కాచి ప్రకా ష్‌. సహజంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం మరొక ప్రదేశంలో భూమి కేటా యిస్తున్న విధంగా వందల సంవత్సరాలుగా తమ కులస్తులు భూమిని నమ్ముకుని బతుకుతు న్నారు కనుక భూమి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. నదీ పరీవాహక ప్రదే శాలు మొదలుకుని నీటి మడుగుల వరకు ఉన్న నీటి వనరులను నమ్ముకుని బతుకుతూ ఇప్పటి కీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కాచి కులాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితాలోని డి గ్రూప్‌ నుండి ఏ గ్రూప్‌లోకి మార్చాలం టారు.

డి గ్రూప్‌లో ఉన్న కారణంగా తమకు రిజర్వేషన్‌ ఫలాలు అందట్లేదని చెప్పారు. లేదా నూతనంగా రూపుదిదు ్దకోబోతున్న ఎంబీసీలో తమ కులాన్ని చేర్చాలని కోరుతున్నారు. రాష్ర్టంలో కాచి కులస్తులకు ఏ విధమైన రాజకీయ ప్రాతి నిధ్యం లేదని చెప్పారు. నామినేటెడ్‌ పోస్టులలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నోట్‌
బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను www.suryaa.com కు మెయిల్‌ చేయవచ్చు లేదా వేణు గోపాల్‌ (ఫోన్‌:960342269) ను సంప్రదించవచ్చు

jkl

‘సాధుచెట్టి’కి ఏదీ గుర్తింపు?

June 19, 2012
రాష్ర్ట విభజన సాధుచెట్టి సామాజికవర్గాన్ని దెబ్బతీసింది. తిరిగి కోలుకుంటున్న దశలో యాంత్రీకరణ, టెక్నాలజీ దెబ్బమీద దెబ్బతీశారుు. దీంతో కునారిల్లుతున్న కులవృత్తి కుదేలరుు్యంది. ఆది నుంచీ మధ్యతరగతి జీవితాలేక పరిమితమైన ఈ కులస్తులు ఎడాపెడా తగులుతున్న దెబ్బలను తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా... ఇప్పటికీ కోలు కోలేకపోయారు. కనుకనే వీరిలో దాదాపు 90 శాతానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు.

prikaf1fమద్రాసు రాష్ర్టంలో ఆంధ్ర ప్రాంతం అంతర్భాగంగా ఉన్న కాలంలో సాధుచెట్టి కులస్తులు తమిళ... ఆంధ్ర... అనే ప్రాంతీయ బేధం లేకుండా రెండు ప్రాంతాలలో విస్తరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉన్న చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో నివసిస్తున్న సాధుచెట్టి కులంవాళ్లలో ఎక్కువమంది తమిళనాడుకు వెళ్లిపోయారు. కాగా కొందరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే స్థిరపడ్డారు. కనుకనే ఇక్కడ వీరి జనాభా తక్కుగా ఉంది.

అయితే జనాభాపరంగా వీరి జనాభా ఎక్కవశాతం తమిళనాడులో ఉన్న కారణంగా, ఆంధ్రప్రాంతం నుండి వలసవెళ్లినవారు వారితోకలిసి బలమైన శక్తిగా ఎదిగారు. పైగా తమిళనాడులో బడుగుల రాజ్యాధికారమే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న వ్యక్తులకు అక్కడ మంచి గురింపు లభించడంతో బిసీ ఉద్యమం బలం పుంజుకుంది. సాధుచెట్టి సామాజికవర్గానికి చెందివారు కూడా వారితో కలవడం... ఇవన్నీ తమిళనాడులో ఉన్న సాధుచెట్టి సామాజికవర్గానికి తోడవ్వడంతో అక్కడివారు ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడినవారు ఈ రాష్ర్టంలో సాధుచెట్టి సామాజికవర్గం ఉందనే గుర్తింపుకు కూడా నోచుకోలేకపోయారు.

వీరి పూర్వీకులు జనపనారతో తాళ్లు, సంచులు, పెరికలు, బోరీలు, తయారుచేసేవారు. సొంత భూములు లేకపోవడంతో జనపనార పండించే రైతుల పొలాలలోని జనుమును ఎకరాల చొప్పున టోకున కొనుగోలు చేసేవారు. ఆ జనుము నుంచి నారను తీసేవారు. ఈ విధంగా తీసిన నారను నీళ్లలో ఒక రాత్రి నానబెట్టి మరుసటి రోజు బండమీద వేసి చెక్కతో మోదేవారు. ఈ విధంగా దాదాపు వారం రోజులు ఇదే విధంగా చేయడంతో నార శుభ్రపడి మెత్తగా తయారయ్యేది. ఆ నారను ‘కదురు’ సాయంతో పేని తాళ్లుగా తయారుచేసేవారు.

ఈ తాళ్లు పేనే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. జనుపనారను చిన్నచిన్న పాయలుగా తీసుకుని తొడపైన పెట్టుకుని పొడవాటి తాడుగా పేనేవారు. ఈ క్రమంలో తొడపైన చేతిరాపిడి కారణంగా చర్మం దెబ్బతిని పుండ్లు పడేవి. దీంతో అటువంటి పుండ్లు పడకుండా ఉండేందుకు తొడపైన అరచేయి వెడల్పున ఉన్న ఇనుపరేకు కట్టుకుని దానిపై నారను పేని తాళ్లను తయారుచేయడం ఆరంభించారు. ఈ విధంగా తయారైన తాళ్లను మగ్గాలపై ఎక్కించి ఒక అడుగు వెడల్పు, 36 ఆడుగుల పొడవున జనపనార తానును తయారుచేసేవారు. దీనినుండి వారికి అవసరమైన సైజులో సంచులు, బోరీలు తయారుచేసేవారు. తయారైన వాటిని గాడిదలు, గుర్రాలపై వేసుకుని ఊరూరా తిరిగి అమ్మేవారు.

పంటలు ఇంటికి చేరే సమయంలో ధాన్యం నింపడానికి గోనె సంచులు అవసరం కావడంతో రైతాంగం వీరిని ఆశ్రయించేది. దీంతో వీరికి చేతినిండా పనే. అయితే ప్లాస్టిక్‌ సంచులు మార్కెట్‌లోకి రావడం, జనుము పండించేవారు తగ్గిపోవటంతో వీరు ఉపాధి కోల్పోయారు. దీనికితోడు వీరికి సొంత భూములు లేకపోవటంతో సమస్య మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలో వీరంతా వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. రాష్ర్టంలోని బిసి రిజర్వేషన్లలో బి గ్రూప్‌లో గుర్తించబడిన పురగిరి క్షత్రియగా పిలువబడుతున్న పెరిక కులస్తులతో వీరికి సత్‌ సంబంధాలు ఉన్నాయి.

కనుకనే ఇప్పటికీ రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాలలో వీరికి పెరిక కులస్తులుగా అధికారులు కులధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో బలిజ అని కూడా కుల సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయితే తమకంటూ ఒక కులం ఉంది కనుక... తమ కులం పేరుతోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేది వీరి వాదన. కాగా సాధుచెట్టి కులంపేరుతో అధికారులు కుల ధృవీకరణ పత్రాలు విడుదల చేయకపోవడంతో ఈ సామాజికవర్గంవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యపట్ల వీరికి శ్రద్ధ ఉన్నప్పటికీ కేవలం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో వీరిలో అక్షరాస్యత శాతం కూడా తగ్గింది.

ప్రస్తుతం వీరిలో ఎనిమిది శాతానిి మించి విద్యావంతులు లేరు. సామాజికంగా చూస్తే కూడా వీరిలో పది ఎకరాల భూమి కలిగిన వారిని వెళ్లమీద లెక్కించవచ్చు. ఎక్కువ భాగం భూమిలేని నిరుపేదలే. పూర్వం నుంచి వీరు సంచార జీవులుగా జీవనం సాగించడంతో ఆ ప్రభావం నేడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధంగా సాధుచెట్టి కులస్తులు అన్ని రంగాలలో వెనుకబడే ఉన్నారు. ప్రభుత్వపరంగా ప్రకటిస్తోన్న పథకాలు కూడా వీరి దరి చేరట్లేదు. కనీసం వీరికి వాటిపై అవగాహన కూడా లేకపోవటం గమనార్హం.

ప్రభుత్వం ఆదుకోవాలి
timmana-ramanaకుల వృత్తి కోల్పోయి ఉపాధి కరవై దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న తమ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటారు సాధుచెట్టి సంఘం అధ్యక్షుడు టి. రమణ. బీసీలుగా తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ వాటి ఫలాలు తమ దరిచేరట్లేదంటారు. కనుక బీసీలకు ప్రభుత్వరం గంతోపాటు ప్రైవేటురంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. తమ కులస్తులకు సొంత ఇళ్లు లేకపోవడంతో శుభకార్యాలు జరుపుకోవ డానికి నానా యాతనలు పడుతున్నారనీ ఈ నేపథ్యంలో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుం దంటారు. సాధుచెట్టి కులస్తులు జనాభాప రంగా తక్కువ సంఖ్యలో ఉన్నారు కనుకనే రాజకీయ ప్రాధాన్యతకు నోచుకోలేపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన రాజకీయ ప్రాధాన్యత లేని కారణంగా తమ సామాజికవర్గ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని చెప్పారు. కనీసం నామినేటెడ్‌ పోస్టుల లోనైనా తమవారికి అవకాశం కల్పిం చాలని కోరారు.
table

పట్ర..ప్రాంతానీకొక వృత్తి


IMG_1994 
మన రాష్ర్టంలోని ‘పట్ర’ అనే సామాజికవర్గం కాలానుగుణంగా కుల వృత్తిని మార్చుకుంటు మనుగడ సాగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమం లో వీరు ఏ ప్రాంతంలో ఉంటే తమకు అనుకూలగా ఉన్న వృత్తులను ఎం చుకున్నారు. పట్ర కులస్తులు నివాసాలుగా ఎంచు కున్న ప్రాంతాలు సై తం విలక్షణంగా ఉంటాయి. గుంటూరు జిల్లాల మొదలు చిత్తూరు జిల్లా వరకు కొండలు, అడవులే వీరి ఆవాసాలు. గిరిపుత్రులుగా జీవనం సాగి స్తున్న వీరు ఎంతోకాలంగా ఎటువంటి రిజర్వేషన్‌ సౌకర్యం లేకుండా మ నుగడ సాగించారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2008లో బిసి రిజ ర్వేషన్‌ సౌకర్యం పొందారు. కాగా ఇప్పటికీ నాగరిక ప్రపంచానికి దూరం గానే జీవిస్తున్నారు.1901లో మద్రాసు రాష్ర్ట జనగణనలో ఈ కులాన్ని గురించి వివరణ ఉంది. తెలుగు మాట్లాడే ‘పట్ర’ కులస్తులను వేటగాళ్లు, వ్యవసాయదా రులని పేర్కొంది.

అప్పట్లో అనంతపురం జిల్లా ఏర్పడలేదు. కనుక ప్రధా నంగా కడప, కర్నూలు జిల్లాలలో నివసించేవారిగా చూపింది. పట్ర కుల స్తులు ఒరిస్సా నుంచి వలస వచ్చినవారు కావడంతో నేటికీ వారి మాతృ భాషను మర్చిపోలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఒరియా భాష మాట్లాడే పట్ర కులస్తులను ఇప్పటికీ చూడొచ్చు. అక్కడ వేల సంఖ్యలో జీవిస్తున్న వీరు ‘ఒరియా మాట్లాడే వట్ర వీవర్స్‌ అసోసియేషన్‌’ అనే సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కర్నాటక రాష్ర్టంలో చిత్తూరు సరిహద్దు నుంచి బెంగుళూరు వరకు, కొంతమేర తమిళనాడు లో కూడా వీరిని చూడొచ్చు.
చిత్తూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు విస్తరించిన నల్లమల్ల అడ వులను, గుట్టలను ఆధారం చేసుకుని వీరు జీవనం సాగిస్తున్నారు. తొలి రోజుల్లో కొండకోనల్లో వేటగాళ్లగా జీవనం సాగిస్తున్న వీరిలో కొందరు మైదాన ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలోని కం చిలి, అనంతపురం జిల్లాలోని ధర్మవరం ప్రాంతాలలో కొందరు స్థిరపడ్డా రు. వీరు పట్టు దారాలతో వస్త్రాలు తయారుచేసేవారు. కనుకనే ఆ ప్రాం తాలు మినహా మరెక్కడా వీరు మగ్గం పట్టిన దాఖలాలులేవు.

ఇక ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం తదితర కొండ, అటవీప్రాం తాలలో దొరికే ఉత్పత్తులపెై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. వేటగాళ్లుగా, రెైతు కూలీలుగా కూడా వీరు కనిపిస్తారు. కడప జిల్లాలోని పులివెందులలో స్వ ర్ణకారులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలో కాపు సారా కాస్తుం టారు. ప్రాంతానికి ఒక వృత్తి ఎంచుకోవటంతో వీరు ఏకం కాలేకపో యా రు. భిన్న వృత్తులు వీరిని మరింత దూరం చేశాయనే చెప్పొచ్చు. ఈ క్ర మంలో వీరు ఎన్ని వృత్తులను ఎంచుకున్నా అవన్నీ ఆర్థికంగా అభివృద్ది చెందడానికి దోహదపడలేదు. దీంతో నేటికీ దయనీయ స్థితిలోనే రోజులు గడుపుతున్నారు. పట్ర సామాజికవర్గంలో సొంత భూమి ఉన్నవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. నాటి బిసి కమిషన్‌ చెైర్మన్‌ డి సుబ్రమణ్యం వీరి దుస్థితిని స్వయంగా చూశారు. కనుకనే వీరి కులానికి న్యా యం జరగా లంటే ఎస్టీ జాబితాలో చేర్చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రిజర్వేషన్‌ జాబితాలో పట్ర కులాన్ని చేర్పించేందుకు వీరు పడిన శ్రమ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1968 వరకు బిసి రిజర్వేషన్‌ జాబితాలో ఉన్న వీరి కులాన్ని అనంతరామన్‌ కమిషన్‌ తొలగిస్తే 40 ఏళ్ల పాటు సుదీ ర్ఘపోరాటం చేసి సాధించుకున్న ఘనత వీరికే చెందుతుంది. అనం తరామన్‌ కమిషన్‌ విచారణ ఫలితంగా పట్ర కులం బిసి జాబితా నుండి 1968లో తొలగించబడింది. కాగా అనంతరామన్‌ కమిషన్‌ అసమగ్ర విచారణ చేసిందంటూ పట్ర కులస్తులు 1974లో మురళీధరరావు కమి షన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫలితంగా 1986లో ఎన్‌టి ఆర్‌ ప్రభుత్వం వీరిని బిసీ-డిలో చేర్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళారు. ప్రభుత్వం చేసిన పొరపాటు కారణంగా జీఓ చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. అయినా వీరు పట్టువీడలేదు. పరిచయం ఉన్న ప్రతినాయకుడినీ పట్టుకున్నారు.

ఫలితంగా కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1994లో బిసీ జాబితాలో వీరిని చేర్చారు. కాగా ఒక బీసీ నాయకుడు కోర్టుకు వెళ్లటంతో కథ మళ్లీ మొదటికి వచ్చిం ది. అయినా పట్ర నాయకులు నీరుత్సాహపడలేదు, ప్రయత్నాలూ ఆప ేదు. 1998 వరకు జస్టిస్‌ పుట్టుస్వామిని కలిసి అనేకసార్లు వివరించారు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ బిసీ కమిషన్‌ బెంచ్‌ జస్టిస్‌ బిఎల్‌ యాదవ్‌ను సైతం కలిశారు. ఎటువంటి ఫలితం లేకపో యినా జాతీయ కమిషన్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు మాత్రం ఆపలేదు. 2002లో కమిషన్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో వీరు కలిసి వివరిం చిన ఫలితంగా 2004లో ఆంధ్రప్రదేశ్‌ ఓబిసీ జాబితాలో సీరియల్‌ నంబ ర్‌ 105లో పట్ర కులాన్ని చేరుస్తూ గెజిట్‌ విడుదలెైంది. వీరు చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత ప్రోత్సాహం ఇచ్చింది. దీంతో వీరి ప్రయత్నా లు ముమ్మరం చేయడంతో... ఆ కృషి ఫలించి నాటి రాష్ర్ట బిసీ కమిషన్‌ చెైర్మన్‌ జస్టిస్‌ డి సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం కడప, అనంతపు రం జిల్లాలలోని పట్ర కులస్తుల జీవనశెైలిని పరిశీలించింది.

ఈ నేపథ్యం లో బిసి-ఏ గ్రూప్‌లో వీరిని చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎట్టకేలకు పట్ర కులాన్ని బిసి- ఏ గ్రూప్‌లో చేరుస్తూ జీఓ విడుదల అయ్యింది. అయితే వీరిలో ఎక్కుక మంది కొండకోనలను నమ్ముకుని జీవించడంతో ఈ రిజర్వేషన్ల ఫలాలను అక్కడివారు పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. దీనికితోడు అక్షరా స్యుల సంఖ్య కూడా తక్కువ కావడం మరో కారణం. దీంతో నేటికీ దయనీయ స్థితిలోనే రోజులు గడుపుతున్నారు.

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి;
sri-ramluఇప్పటికీ నాగరిక ప్రపంచానికి దూరంగానే జీవి స్తున్న తమ సామాజికవర్గాన్ని ఆదుకోవడానికి ప్రభు త్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ పట్ర సం క్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఏ శ్రీరాము లు కోరుతు న్నారు. మైదాన ప్రాంతం చేరుకున్న వారిలో కొందరు విద్యావంతు లెైనప్పటికీ పట్ర కులస్తుల జీవనశెైలి అనాగరికం గా ఉందంటున్నారు. ఈ క్రమంలో పట్ర కులస్తులను త్వరలో ప్రకటించనున్న ఎంబిసి జాబితాలో చేర్చితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు.

అనేక కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విధంగా తమ కులానికీ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వివిధ వృత్తులలో ఉన్న పట్ర కులం వారికి చేయూత ఇవ్వాలని కోరారు.అణగారినవర్గంగాను, కొండకో నల్లో ఉంటున్నవారిగా జీవిస్తున్న తమ కు ప్రభుత్వ పథకాలు కూడా దరిచేర ట్లేదని విచారం వ్యక్తం. తమ సామాజిక వర్గం విద్యాపరంగా వెనుకపడింది కనుకనే స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటుతున్నా ప్రభుత్వపరంగా అందుతున్న ఫలాలను పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నోట్: బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను షషష.రతీవ.శీఎకు మెరుుల్‌ చేయవచ్చు లేదా వేణుగోపాల్‌ (ఫోన్‌: 9603462269) ను సంప్రదించవచ్చు

hjg

ఆ నియామకం చెల్లదు












డీజీపీగా దినేష్‌రెడ్డి ఎంపికపై క్యాట్ సంచలన తీర్పు
‘సుప్రీం’ తీర్పునకు విరుద్ధంగా ఆయన్ను ఎంపిక చేశారు
అర్హులైన వారి జాబితాను వారం రోజుల్లో యూపీఎస్‌సీకి పంపాలి... మూడు వారాల్లో నూతన డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సర్కారుకు ఆదేశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చట్టవిరుద్ధమని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) సంచలన తీర్పు వెలువరించింది. ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా దినేష్‌రెడ్డిని డీజీపీగా ఎంపిక చేశారని క్యాట్ పేర్కొంది. నూతన డీజీపీ నియామకాన్ని మూడు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ మంగళవారం ఆదేశించింది. డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారుల జాబితాను వారం రోజుల్లో యూపీఎస్‌సీకి పంపాలని స్పష్టం చేసింది. ఈ జాబితాలో అర్హులైన ముగ్గురిని గుర్తించి యూపీఎస్‌సీ ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. యూపీఎస్‌సీ జాబితా అందిన వారం రోజుల్లో నూతన డీజీపీ నియామకాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారుకి జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే నూతన డీజీపీ నియామకం చేపట్టే వరకూ డీజీపీగా దినేష్‌రెడ్డి విధులు నిర్వహించేందుకు క్యాట్ అనుమతించింది.

డీజీపీగా దినేష్ నియామకం చట్టవిరుద్ధమంటూ గత ఏడాది జూలై 12న హోంశాఖ ముఖ్య కార్యదర్శి పి.గౌతంకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను రణబీర్‌సింగ్, కాంతయ్యలతో కూడిన క్యాట్ ధర్మాసనం విచారించిన అనంతరం ఈ మేరకు తీర్పును వెలువరించింది. డీజీపీ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పదేపదే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని, 2009 నుంచి ముగ్గురు డీజీపీల ఎంపికలో సుప్రీంకోర్టు, హైకోర్టు, క్యాట్ తీర్పులను.. ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ గౌతంకుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రకాష్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని గౌతంకుమార్ తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. గిరీష్‌కుమార్, అరవిందరావులను డీజీపీగా ఎంపిక చేసినప్పుడు కూడా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని, ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ క్యాట్, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ధిక్కరించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్‌సీకి పంపాలని, వారు సూచించిన అధికారుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేయాలని వివరించారు.

ఉమేష్ సస్పెన్షన్







డీజీ స్థాయి అధికారిపై వేటు ఇదే ప్రథమం
ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో ఉమేష్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
మూడ్రోజులుగా కనిపించకుండాపోయిన ఐపీఎస్ అధికారి
చర్యలకు డీజీపీ సిఫారసు, ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: గోదావరి వ్యాలీ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేదీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా హైదరాబాద్ వదలి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో డెరైక్టర్ జనరల్ స్థాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేయటం ఇదే ప్రథమం. ఉమేష్‌కుమార్ సస్పెన్షన్ వ్యవహారం రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1977 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఉమేష్‌కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో డీజీపీ పోస్టు కోసం పోటీపడ్డారు. డీజీపీ పోస్టుకు అప్పుడు పోటీలో ఉన్న దినేష్‌రెడ్డి, ఆయన భార్య పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ సంతకం ఫోర్జరీ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు పంపినట్లు ఉమేష్‌కుమార్‌పై ఆరోపణలున్నాయి.

ఎంపీ ఎం.ఎ.ఖాన్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ గత ఏడాది కేసు నమోదుచేసింది. ఫోర్జరీ కేసులో ఉమేష్‌కుమార్‌పై సీఐడీ నాంపల్లి కోర్టులో అభియోగపత్రాన్ని కూడా దాఖలుచేసింది. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఉమేష్‌కుమార్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేయడంతో శుక్రవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. వారంట్ కాపీలను అందిచేందుకు వెళితే ఉమేష్ పరారయ్యారని, ఉద్దేశపూర్వకంగానే తప్పించుకున్నారని సీఐడీ డీఎస్‌పీ అమర్‌కాంత్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఉమేష్ సచివాలయంలోని ఆయన కార్యాలయానికి కూడా రాలేదు. సీఐడీ అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారని, తీవ్రమైన దుష్ర్పవర్తన కలిగి ఉన్నందున ఆయనను సస్పెండ్ చేయాలని డీజీపీ దినేష్‌రెడ్డి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరుకావటంపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఉమేష్‌కుమార్ శనివారం నుంచి విధులకు హాజరుకావటంలేదని, ముందస్తు సమాచారం అందించలేదని సాధారణ పరిపాలన విభాగం అధికారులు సీఎం కార్యాలయానికి నివేదిక అందించారు. ఆ నివేదికను సీఎం కిరణ్ పరిశీలించిన అనంతరం సస్పెన్షన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉమేష్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.